సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

February 23, 2021

ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామంగారు 11 ఫిబ్రవరి 2021 నాడు హైదరాబాద్లో గుండెపోటుతో పరమపదించారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త పేరు రామం ను తన పేరుతో జతపరిచి జీవితాంతం ‘ఆనందరామం’ గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్య రంగంలో పాఠశాభిమానాన్ని పొందిన అతికొద్ది రచయితల్లో ఆనందరామం అగ్రస్థానంలో ఉంటారు. 1935, ఆగస్ట్ 20 నాడు…

శశిరేఖగా అల్లూరి సీతారామరాజు

శశిరేఖగా అల్లూరి సీతారామరాజు

February 23, 2021

భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన వీరాధివీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగువారి శౌర్యానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు. అయితే.. ఆయన గొప్ప వీరుడు మాత్రమే కాదు..గొప్ప నటుడు కూడా.స్త్రీ పురుష పాత్రల్ని ఎంతో సమర్ధవంతంగా పోషించిన నటుడు.గత రెండు నెలలుగా నేను శ్రీ రామరాజు జీవితంపై…

కృష్ణాజిల్లా రచయితల సంఘం – చరిత్ర

కృష్ణాజిల్లా రచయితల సంఘం – చరిత్ర

February 21, 2021

(కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేళ ఆవిర్భావం, సాహితీ కృషి ల గురించి…) “నిరీశ్వరా పశదేశా, ఆంధ్రస్వీకోన్ సేశ్వర యత్రాస్తే భగవాస్ విష్ణు, ఆంధ్రనాయక సంజ్ఞయా”ఇతర దేశీయుల భాషలకు దేవుడు లేడు. ఒక్క తెలుగు భాషకే ఉన్నాడు! ఆంధ్రనాయకుడని తెలుగు రాయడని, తెలుగు వల్లభుడని ఆయన ప్రశస్తి. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువుగా ఆయన కొలువై ఉన్నాడు. తెలుగు కోసం…

ప్రముఖులకు ‘సాహితీ’ పురస్కారాలు

ప్రముఖులకు ‘సాహితీ’ పురస్కారాలు

February 20, 2021

పట్టాభి కళాపీఠం విజయవాడ మరియు మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కథ, కవిత మరియు శాస్త్ర విజ్ఞానం పుస్తక పురస్కారాలను ది 26-1-2021 మంగళవారం గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం 6 గంటలకు అంతర్జాల వేదిక గా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు.ఈ ఏడాది “మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారాన్ని తిరుపతి…

పెయింటింగ్/కార్టూన్ పోటీలు

పెయింటింగ్/కార్టూన్ పోటీలు

February 20, 2021

జాషువా సాంస్కృతిక వేదిక-విజయవాడ, 64కళలు.కాం – ఫోరం ఫర్ ఆర్టిస్టు ఆధ్వర్యంలో సామాజికాంశాల పై పెయింటింగ్ / కార్టూన్ పోటీలు నిర్వహించనున్నారు.అంశం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాల రద్దును కోరుతూ మీ చిత్రాలు – కార్టూన్లు వుండాలి.నిబంధనలు పెయింటింగ్: 15 వయస్సు పైబడిన వారు పాల్గొనవచ్చు. కార్టూన్: అన్ని వయస్సుల వారూ…

రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”

రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”

February 18, 2021

కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్…

నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

February 16, 2021

నా పేరు చీపురు కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో ఏప్రిల్ 30వ తేదీన 1979 వసంవత్సరంలో జన్మించాను. నాన్న గారు పేరు అప్పారావు గారు BSNL శ్రీకాకుళం జిల్లాలో TSO గా పనిచేసి 2003లో పదవీ విరమణ చేసారు. అమ్మ పేరు ఝాన్సీ లక్ష్మీ. ‘రావు గారు ‘ పేరుతో కార్టూన్లు గీస్తాను. 2007వ సంవత్సరంలో వివాహం…

రామోజీరావు – ఉన్నది ఉన్నట్లు

రామోజీరావు – ఉన్నది ఉన్నట్లు

February 13, 2021

తెలుగువారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు రామోజీరావు. “మీడియా మొగల్ ” గా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక, ఈ టీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైనవి ఈ ప్రభకు ప్రధానమైన భూమికలు. వీటితో పాటు ఉషాకిరణ్ బ్యానర్ పై ఆయన కొన్ని సినిమాలు…

గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

February 13, 2021

రంగస్థల దర్పణం – 3 కన్యాశుల్కం నాటకసాహిత్యములోను, ప్రయోగములోను వివాదాస్పద విషయాలలో “గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!” అనేదొక అతిముఖ్యమైన విషయం. కథానాయకుడన్నవారూ వున్నారు. ప్రతినాయకుడన్న వారూ వున్నారు. ఐతే దీనికిగల ప్రధాన కారణం – ‘గిరీశం కథానాయకుడనో లేక ప్రతినాయకుడనో’ అని రచయిత ఆధారాలు స్పష్టంగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా గత శతాబ్దకాలముగ పలువురు…

చరిత్ర సృష్టించనున్న “ఉప్పెన”

చరిత్ర సృష్టించనున్న “ఉప్పెన”

February 12, 2021

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఆ డీ సంగీత ప్రియులను అలరిస్తూ సంచలనం…