ఆంగ్లం లేకుండానే ఆర్థిక ప్రగతి

ఆంగ్లం లేకుండానే ఆర్థిక ప్రగతి

April 3, 2020

ఒక ప్రపంచ పౌరుడికి ఎంతటి పరిజ్ఞానం కావాలో అంత పరిజ్ఞానం పదవ తరగతి లోపు తరగతుల పుస్తకాల్లో ఉంటుంది. నిజానికి చాలా వృత్తులకు ఆంగ్లం, ఇతర భాషలు అవసరమేలేదు. మంగలి, చాకలి, భవన నిర్మాణ కార్మికులు, కోళ్ళ పెంపక క్షేత్రాలు, పాల ఉత్పత్తుల వ్యాపారాలు ఇలా ఎన్నో వృత్తులు. వీటన్నింటికీ సాధారణ పరిజ్ఞానం చాలు. దేశ ఆర్థిక మనుగడకు…

తొలి సినీనృత్య దర్శకులు  వెంపటి సత్యం

తొలి సినీనృత్య దర్శకులు వెంపటి సత్యం

April 2, 2020

(తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మున్నగు 300 చిత్రాలకు పైగా నృత్యదర్శకునిగా పనిచేశారు) కూచిపూడిలో పుట్టిన వాళ్ళందరూ నర్తకులు కాకపోయినా, నర్తకులు చాలామంది కూచిపూడి లోనే పుట్టారు. నాట్యకళకూ, నర్తకులకు కూడా కూచిపూడే పుట్టిల్లు ఐంది. ‘నాట్యాచార్య’ వెంపటి సత్యంగారు 1822 వ సంవత్సరం, డిసెంబరు 5 న కూచిపూడిలోనే పుట్టారు. వంశ పారంపర్యంగా వస్తున్న నాట్యకళను కూచిపూడి…

పత్రికా రంగంలో ధ్రువతార ‘యువ’ మాసపత్రిక

పత్రికా రంగంలో ధ్రువతార ‘యువ’ మాసపత్రిక

April 2, 2020

“నేను సామాన్యుణ్ణి. నావంటి సామాన్యుల కోసం సాహిత్యం అందిస్తా ” అనే సదుద్దేశంతో సాహిత్య రంగంలోకి అడుగు పెట్టిన చక్రపాణిగారు రచయితగా, అనువాదకుడిగా, పత్రికా సంపాదకుడిగా, సినీ రచయితగా, నిర్మాతగా ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తరువాతి తరం వారికి మార్గదర్శకులుగా నిలిచారు. చిరకీర్తిని సంపాదించారు. చక్రపాణి మస్తిష్కం ఒక లాబరేటరిలాంటిది. ఒకవైపు సినీ రచన…

14 ఏళ్ల అభిగ్య జ్యోతిషం నిజమవుతుందా?

14 ఏళ్ల అభిగ్య జ్యోతిషం నిజమవుతుందా?

April 1, 2020

కరోనా వైరస్ గురించి అభిగ్య ముందే ఊహించాడా ? ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిగ్య. ఏడు నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిషం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతను చెప్పేది నిజమేనా, జ్యోతిషంలో అతనికి అంత పాండిత్యముందా అని నన్ను అందరూ అడగడంవల్ల ఈ పోస్టు…

మూగబోయిన అందెల సవ్వడి …

మూగబోయిన అందెల సవ్వడి …

April 1, 2020

ప్రముఖ నృత్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి మంగళవారం(31-3-20) రాత్రి విజయవాడలో నటరాజ సన్నిధికి చేరుకున్నారు. కృష్ణ జిల్లాకు చెందిన అన్నపూర్ణ అటుకూచిపూడి, ఇటు భరత నాట్యంలోనూ నిష్ణాతులు. ఒక శకం ముగిసిపోయింది ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ నాట్య కళాకారిణి. ప్రెసిడెంట అవార్డీ,,రెసేర్చ్ స్కాలర్.. హంస అవార్డ్ గ్రహీత.. కృత్రిమ కాలితో వేల ప్రదర్శనలు ఇచ్చిన నాట్యమయూరి …..

కరోనా విరుగుడు “భయో-న”

కరోనా విరుగుడు “భయో-న”

April 1, 2020

ఏదైనా చెయ్యటాన్ని ‘కరో’ అంటారు. వద్దనటాన్ని ‘న’ అంటారు. “అలా చెయ్యవద్దు” అనటాన్ని కరోన అంటారు. ఎన్నో నియమాలను ప్రభుత్వాలు “కరో-న” పేరుతో అలా చెయ్యవద్దని చెప్తున్నాయి. లాక’డౌన్ – మూతవెయ్యటం అంటే, ఒక ప్రాంతం నుంచి కదలకుండా నిరోధించే అత్యవసర అధికారం. లోపలికి, బయటకు రాకపోకలు ఏవీ జరగకుండా తలుపులు మూసేయటం. సౌకర్యవంతంగా, ఎలాంటి ప్రమాదమూ లేని…

కరోనా పై పోరుకు ‘బాలు ‘ సరికొత్త ప్రయోగం

కరోనా పై పోరుకు ‘బాలు ‘ సరికొత్త ప్రయోగం

April 1, 2020

కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని, సామాన్యులను ఆదుకునేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరులో తన వంతు సహాయం అందించేందుకు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ముందుకు వచ్చారు. సామాన్యులను కూడా భాగం…

నిప్పు + నీరు = ఆర్. ఆర్. ఆర్.

నిప్పు + నీరు = ఆర్. ఆర్. ఆర్.

April 1, 2020

రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన తారక్ అటెన్షన్ క్రియేట్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాతే ఎవరైనా. తెలుగు నాట మళ్లీ రాజమౌళి వెలుగు ఎలా ఉంటుందో మన ఉగాది రుచి చూపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న ఆర్. ఆర్. ఆర్. పై మళ్లీ అటెన్షన్ క్రియేట్ చేశారు రాజమౌళి. షూటింగు మొదలుకుని…

తెలుగు ప‌త్రిక‌లపై క‌రోనా ప్రభావం ..?

తెలుగు ప‌త్రిక‌లపై క‌రోనా ప్రభావం ..?

March 30, 2020

తెలుగు ప‌త్రికల మెడ‌పై క‌రోనా క‌త్తి వేలాడుతోంది. ఎప్పుడే ప‌త్రిక మూత‌ప‌డుతుందో, లేక ఆర్థిక భారాన్ని మోయ‌లేక సిబ్బందిని భారీగా త‌గ్గిస్తుందో తెలియ‌ని అయోమ‌య‌, గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. అమెరికాలో ఐదు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న భార‌తీయ ప‌త్రిక ‘ఇండియా అబ్రోడ్’ త‌న ప్రింట్ ఎడిష‌న్‌ను ఈ రోజు (మార్చి) చివ‌రి ఎడిష‌న్‌గా ప్ర‌క‌టించ‌డం….ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌త్రిక‌ల మ‌నుగ‌డ‌పై…

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత ?

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత ?

March 30, 2020

-జీతాలలో 30 శాతం కోత ? – ప్రజాప్రతినిధులకు కూడా – మూడు శాఖలకు మినహాయింపు – ఆలోచన దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు ? కరోనా ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులను తాకింది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సడలింపులతో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షాకింగ్ న్యూస్ ప్రకటనకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న…