అల్లు అరవింద్ కు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్

అల్లు అరవింద్ కు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్

January 21, 2020

ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ను మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన అద్బుతమైన చిత్రాలతో అందరికి సుపరిచితమే. ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అల్లు అరవింద్ తెలుగులో కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో…

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

January 21, 2020

తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశభాషలందు తెలుగులెస్స.. అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు అన్న మాటలను తలచుకుంటే ఒళ్లు పుకలరించకమానదు. ఓ వెలుగు వెలిగిన తెలుగు భాష ప్రాచుర్యం ప్రస్తుత కాలంలో ఉనికి కోసం పోరాడుతోందంటే నమ్మలేని నిజం. అలాంటి తరుణంలో తెలుగు భాషను, అందులోని సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రయత్నించే…

అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు

అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు

January 21, 2020

ప్రముఖ కవి అలిసెట్టి ప్రభాకర్ రాసిన మినీ కవితలు అగ్ని కణాలని డా. రావి రంగారావు తెలియజేసారు. జనవరి 19 న ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీమిత్రులు నిర్వహించిన సాహిత్య సభలో ఆయన “అలిసెట్టి కవిత్వం”గురించి ప్రసంగించారు. అలిసెట్టికి కవిత్వం, జీవితం ఒక్కటే అన్నారు. ధ్వంసమై పోతున్న సమస్త…

విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

January 20, 2020

విజయవాడలో సోమవారం సాయంత్రం వస్త్ర ప్రదర్శనను మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యముతో జనవరి 20 నుండి ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుంది) భారత దేశంలో చేనేత పరిశ్రమ 38.46 లక్షల చేనేత మగ్గములమీద సుమారు (130) లక్షల చేనేత కార్మికులకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయము తరువాత ఎక్కువ…

ప్రజాకవి వేమన జయంతి

ప్రజాకవి వేమన జయంతి

January 20, 2020

తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన స్థానం పొందిన మహనీయుడు వేమన. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకే దక్కుతుంది. వేమన కాలం, ప్రాంతం, సంఘటనలు, భావాజాలం ఇలా అన్ని ఇతమిద్దంగా తేలకపోవడం వలన అనేక అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. వేమన పద్యం ఎదో కానిదేదో కూడా నిర్ధారించలేని పరిస్థితి ఎదురవుతుంది….

700 ఏళ్ల నాటి విష్ణు విగ్రహం

700 ఏళ్ల నాటి విష్ణు విగ్రహం

January 18, 2020

ప్రకాశం జిల్లా, మోటుపల్లి లో బయల్పడిన 700 ఏళ్ల విష్ణు విగ్రహాన్ని పరిరక్షించాలి. చారిత్రక తొలి, మధ్యయుగాల్లో రోము, చైనా దేశాలతో, విస్తృత వర్తక కార్యకలాపాలకు నిలయమైన ప్రకాశం జిల్లా, చీరాల సమీపంలోని, మోటుపల్లి రేవు పట్టణం వద్ద చారిత్రక ఆనవాళ్లు బయల్పపడుతూనే ఉన్నాయని, పురావస్తు, చరిత్ర పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సీసీఐఏ),…

నటనలో ప్రఖ్యాతుడు- రాజకీయ విఖ్యాతుడు

నటనలో ప్రఖ్యాతుడు- రాజకీయ విఖ్యాతుడు

January 18, 2020

(జనవరి 18 ఎన్. టి. రామారావు 24వ వర్థంతి సందర్భంగా) వెండితెర వేలుపు, రైతు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు,…

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు…

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు…

January 17, 2020

మన జీవితానికి మనమే హీరో.. అవును! మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి.. చదువుంది, డబ్బుంది, పేరుంది, ఆస్తి వుంది.. వాటి నుంచి వచ్చే ఆనందముంది. అవన్నీ మనకి ఇచ్చి మనల్ని హీరోగా చేసి.. మన ఎదుగుదలను, ఆనందాన్ని చూస్తూ.. చిన్న చిరునవ్వు నవ్వుతూ ఒక మూల నిల్చుని ఉండిపోయారు మనల్ని హీరోలు గా చేసిన నిజమైన హీరో అయిన…

ఎల్వీ ప్రసాద్ గారి వల్లే నాకు ఈ స్థాయి – కృష్ణంరాజు

ఎల్వీ ప్రసాద్ గారి వల్లే నాకు ఈ స్థాయి – కృష్ణంరాజు

January 17, 2020

జనవరి 17న హైదరాబాద్ లో ఎల్వీ ప్రసాద్ 112వ జయంతి ఎల్వీ ప్రసాద్ గారి జయంతి సభలో రెబల్ స్టార్ కృష్ణంరాజు భారత చలనచిత్ర పితామహుడు, మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా, భారత సినీ పరిశ్రమ మార్గదర్శకుడుగా నిలిచిన ఎల్వీ ప్రసాద్ 112వ జయంతి…

మురిపించిన మువ్వల సవ్వడి

మురిపించిన మువ్వల సవ్వడి

January 16, 2020

16-01-2020,గురువారం, విజయవాడ కల్చరల్ సెంటర్లో అలరించిన విన్సెంట్ పాల్ నాట్య విన్యాసం భరతనాట్యం, భారతీయ సంస్కృతికి గుండె లాంటిదని, లయాన్వితంగా సాగిన విన్సెంట్ పాల్ నృత్య ప్రదర్శన ఆద్యంతం హృద్యంగా ఉందని. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సర్వ శిక్ష శాఖ సంచాలకులు పాఠశాల విద్య కమిషనర్ ప్రముఖ సాహితీవేత్త డ్రేవు చిన వీర భద్రుడు అన్నారు. కల్చరల్ సెంటర్…