నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

January 28, 2020

జనవరి 24 2020 రవీంద్రభారతిలో ‘కళారత్న’ పసుమర్తి రామలింగశాస్త్రిగారి నేతృత్వంలో ‘సత్యహరిశ్చంద్రీయం’ నృత్య నాటకం తొలి ప్రదర్శన జరిగిన సందర్భంగా వారి గురించిన ప్రత్యేక వ్యాసం (రూపక రచయిత : ‘కళారత్న’ బ్నిం, స్వర రచన : డి.ఎస్.వి. శాస్త్రి). సారవంతమైన సుక్షేత్రంలో నాణ్యమైన రసాలపు విత్తనం పడితే.. అది మధుర రసఫలాలు అందించే మహా వృక్షం కావటంలో…

50 వసంతాల వాసవ్య మహిళా మండలి

50 వసంతాల వాసవ్య మహిళా మండలి

January 27, 2020

* జనవరి 28 న విజయవాడలో – వాసవ్య మహిళామండలి ‘స్వర్ణోత్సవం ‘ * ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ * మహిళాభ్యున్నతికై 1969 లో ప్రారంభించిన చెన్నుపాటి విద్య * స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా  తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రదానం మహిళలకు సాధికారికత కట్టబెట్టాలని తలచుకొని, ఆ ఆసక్తినే తనకు శక్తిగా మలచుకొని…

విజయవాడలో శోభానాయడు ‘నృత్య రూపకం ‘

విజయవాడలో శోభానాయడు ‘నృత్య రూపకం ‘

January 25, 2020

విజయవాడ సిద్ధార్థ కళాపీఠంలో (25-01-20, శనివారం) పద్మశ్రీ డా. శోభానాయడు శిష్యబృందంతో విప్రనారాయణ కూచిపూడి నృత్య రూపకం. పద్మశ్రీ, డా. శోభానాయడు కూచిపూడి నాట్యకళాకారుల్లో విలక్షణస్థానాన్ని పొందిన నర్తకి, ఆమె తండ్రి వెంకన్న నాయడు పి.డబ్ల్యు.డి.లో ఎగ్జిక్యూటివ్ ఇన్జనీరు. తల్లి సరోజినీదేవి గృహిణి. శోభానాయడు మొదట రాజమహేంద్రవరంలో నాట్య శిక్షణ పొంది, తరువాత 1968లో మాతృమూర్తితోపాటు మద్రాసు వెళ్లి…

“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్

“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్

January 23, 2020

ఈ పాట లోని పదాలు అచ్చ తెలుగు జానపదాలని ప్రతిబింబిస్తుంది. ఈ పాటను రాసింది విజకుమార్ బల్లా గారు. ఈయన LIC IT Manager గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం యాస లో ఒక పాట కోసం తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా విజయ్ గారిని కలుసుకున్నారు త్రివిక్రమ్ గారు. విజయ్ కుమార్ గారు సినిమా కోసం పాట…

అల్లు అరవింద్ కు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్

అల్లు అరవింద్ కు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్

January 21, 2020

ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ను మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన అద్బుతమైన చిత్రాలతో అందరికి సుపరిచితమే. ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అల్లు అరవింద్ తెలుగులో కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో…

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

January 21, 2020

తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశభాషలందు తెలుగులెస్స.. అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు అన్న మాటలను తలచుకుంటే ఒళ్లు పుకలరించకమానదు. ఓ వెలుగు వెలిగిన తెలుగు భాష ప్రాచుర్యం ప్రస్తుత కాలంలో ఉనికి కోసం పోరాడుతోందంటే నమ్మలేని నిజం. అలాంటి తరుణంలో తెలుగు భాషను, అందులోని సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రయత్నించే…

అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు

అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు

January 21, 2020

ప్రముఖ కవి అలిసెట్టి ప్రభాకర్ రాసిన మినీ కవితలు అగ్ని కణాలని డా. రావి రంగారావు తెలియజేసారు. జనవరి 19 న ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీమిత్రులు నిర్వహించిన సాహిత్య సభలో ఆయన “అలిసెట్టి కవిత్వం”గురించి ప్రసంగించారు. అలిసెట్టికి కవిత్వం, జీవితం ఒక్కటే అన్నారు. ధ్వంసమై పోతున్న సమస్త…

విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

January 20, 2020

విజయవాడలో సోమవారం సాయంత్రం వస్త్ర ప్రదర్శనను మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యముతో జనవరి 20 నుండి ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుంది) భారత దేశంలో చేనేత పరిశ్రమ 38.46 లక్షల చేనేత మగ్గములమీద సుమారు (130) లక్షల చేనేత కార్మికులకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయము తరువాత ఎక్కువ…

ప్రజాకవి వేమన జయంతి

ప్రజాకవి వేమన జయంతి

January 20, 2020

తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన స్థానం పొందిన మహనీయుడు వేమన. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకే దక్కుతుంది. వేమన కాలం, ప్రాంతం, సంఘటనలు, భావాజాలం ఇలా అన్ని ఇతమిద్దంగా తేలకపోవడం వలన అనేక అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. వేమన పద్యం ఎదో కానిదేదో కూడా నిర్ధారించలేని పరిస్థితి ఎదురవుతుంది….

700 ఏళ్ల నాటి విష్ణు విగ్రహం

700 ఏళ్ల నాటి విష్ణు విగ్రహం

January 18, 2020

ప్రకాశం జిల్లా, మోటుపల్లి లో బయల్పడిన 700 ఏళ్ల విష్ణు విగ్రహాన్ని పరిరక్షించాలి. చారిత్రక తొలి, మధ్యయుగాల్లో రోము, చైనా దేశాలతో, విస్తృత వర్తక కార్యకలాపాలకు నిలయమైన ప్రకాశం జిల్లా, చీరాల సమీపంలోని, మోటుపల్లి రేవు పట్టణం వద్ద చారిత్రక ఆనవాళ్లు బయల్పపడుతూనే ఉన్నాయని, పురావస్తు, చరిత్ర పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సీసీఐఏ),…