యాభైవసంతాల “విరసం”

యాభైవసంతాల “విరసం”

October 16, 2019

(2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో 50 ఏళ్ల మహా సభలు) ఈ ఏడాది జులై 4తో ‘విప్లవ రచయితల సంఘం’ యాభయ్యో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇలాంటి తేదీలకు ప్రత్యేకంగా ఏ గుర్తింపూ ఇవ్వనవసరం లేదు. దేనికంటే ఇరవై ఏళ్లు, యాభై ఏళ్లు, వందేళ్లు అనే వాటికి ఫ్యూడల్ అర్థాలు కూడా ఉంటాయి. చారిత్రక దృష్టితో…

‘సైరా’ విజయంలో కలం బలం ఎంత?

‘సైరా’ విజయంలో కలం బలం ఎంత?

October 14, 2019

నీ దగ్గర కత్తులున్నాయా .. సమాజాన్ని భయపెట్టే తూటాలున్నాయా. ప్రపంచాన్ని భయపెట్టే ఆయుధాలు, అణుబాంబులు ఉన్నాయా ..పర్వాలేదు కానీ మొనదేరిన, పదునెక్కిన కలాలు మాత్రం ప్రాణం పోసుకుంటే మరింత ప్రమాదం అని రాజులు, డిక్టేటర్లు భయపడి పోయారు. కలాలకు అంత బలమున్నది. అక్షర రూపం దాల్చిన “ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక” అన్నాడు ప్రజాకవి…

అతడో ట్రెండ్ సెట్టర్

అతడో ట్రెండ్ సెట్టర్

October 14, 2019

తెలుగు సినిమా రంగంలో అతడో సునామి. ఎవడి బతుకు వాడే బతకాలన్న ఫిలాసఫీ. అతడో ట్రెండ్ సెట్టర్. భావుకుడు. రచయిత. ఫిలాసఫర్ అన్నిటికంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. అతడే దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకడు. గుండెల్లో గునపాలు దించినట్టు ఉంటాయి అతడి డైలాగ్స్. పూరి అంటేనే ఓ బ్రాండ్….

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

October 14, 2019

నాకు జీవిత చరిత్రలు చదవడమంటే నా చాలా ఇష్టం” ఎంచేతంటే ఎంత కల్పనున్నా, కొన్నైనా నిజాలుండక తప్పవు. ఆ నిజాలు కల్పనకన్నా అద్భుతంగా ఉంటాయి గనక! నేడు ఏడుతరాలు ఎలెక్స్ హేలీ తెలుగు అనువాదం చదువుతుంటే నేను అమ్మ అని పిలిచే సుందరం భార్య శిరీషగారు, “ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు” అని అడిగారు, రాత్రి రెండింటికి. పుస్తకం…

ఏ రంగంలోనయినా కష్టాలుంటాయి – దుర్గారావు

ఏ రంగంలోనయినా కష్టాలుంటాయి – దుర్గారావు

October 13, 2019

పద్మశాలీ దుర్గారావు (43) గారు, నివాసం కళ్యాణపురి, ఉప్పల్, హైదరాబాద్. వృత్తి పరంగా ప్రభుత్వ ఉద్యోగి. NGRI లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అయితేనేమి ప్రవృత్తి పరంగా కళాకారుడు. ఆర్టిస్టుగా ఎదగటానికి ఎన్నో కష్టాలతో, నష్టాలతో, ఇష్టంగా, గుర్తింపుతో ఎదిగానని చెప్పారు దుర్గారావు. చదువుకునే రోజులలో అంటే చిన్నప్పటి నుండి పేయింటింగ్స్ అంటే చాలా ఇష్టం….

ఉయ్యాలవాడ జ్ఞాపకాల పరిరక్షణ చేసేదెవరు?

ఉయ్యాలవాడ జ్ఞాపకాల పరిరక్షణ చేసేదెవరు?

October 12, 2019

నూటా డెబ్బై రెండు సంవత్సరాల కిందటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీష్ వారు ఇచ్చే తవర్జీని తీసుకుని ఎంతోమంది తన సహచర పాలెగాళ్లు, రాజులు కూడా సర్దుకుపోతున్న వేళ ఎదురుతిరిగిన యోధుడు ఆయన. బానిసత్వం భారతీయులకు అలవాటు అయిపోయిందనుకుని రాజీపడిపోయారు అందరూ. అప్పటికే శతాబ్దకాలంగా పరదేశీయుల పాలనలో దేశ మంతా మగ్గుతూ వచ్చింది. ఎదురుతిరిగిన వారి గతి ఏమవుతుందో…

మాల్గుడి సృష్టికర్త – ప్రపంచ ప్రఖ్యాత నవలాకర్త

మాల్గుడి సృష్టికర్త – ప్రపంచ ప్రఖ్యాత నవలాకర్త

October 11, 2019

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

చందమామ కథ… కమామీషూ

చందమామ కథ… కమామీషూ

October 9, 2019

జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ “చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా” అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థం చేసుకోవచ్చును.అందరూ మెచ్చే చందమామ పత్రిక గురించి సమగ్రంగా తెలుసుకుందాం….

అల్లూరిని, కొమరం భీమ్‌ని కలుపుతున్న రాజమౌళి

అల్లూరిని, కొమరం భీమ్‌ని కలుపుతున్న రాజమౌళి

యంగ్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌ చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ప్రస్తుతం ఈ ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ – ”థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌ సినిమాలో ఏం…

‘వెండి చందమామలు’ కొత్త తరహా పుస్తకం

‘వెండి చందమామలు’ కొత్త తరహా పుస్తకం

October 8, 2019

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ సంయుక్తంగా రచించిన ‘వెండి చందమామలు’ పుస్తకాన్ని ఇటీవల హైదరాబాద్లో ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి కాపీని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి రవిప్రసాద్ పాడి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ, పుస్తక రూపశిల్పి సైదేశ్ పాల్గొన్నారు….