విద్యా రంగంలో కార్పోరేట్ జలగలు

విద్యా రంగంలో కార్పోరేట్ జలగలు

తారతమ్యాలు లేకుండా అందరికీ విద్యను నేర్చుకునే విద్య హక్కు మన రాజ్యాంగంలో పొందుపర్చబడింది. ఈ నిబంధన ను అనుసరించే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి. వీటిలో మెరుగైన మౌలిక వసతులను విద్యార్థులకు చేకూర్చడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. గురుకులాలు,స్టడీ సర్కిల్, నవోదయ విద్యాలయాలు,మధ్యాహ్న భోజన పథకం ఇలా ఎన్నో విధాలుగా ప్రభుత్వ…

నవ్యాంధ్ర నవసారధి – జగన్

నవ్యాంధ్ర నవసారధి – జగన్

నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర ఓటర్లు ఆయన మీద చూపించిన అభిమానం తిరుగులేనిది. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిం చారు. తాము మార్పును కోరుకుంటున్నామని, సరి కొత్త పాలకుడు కావాలనుకుంటున్నామన్న సందేశం ఓటుద్వారా తెలియచెప్పారు. మునుపెన్నడూ ఏ పార్టీకీ ఇవ్వనంత మద్దతు…

నేలకొరిగిన సాహితీ శిఖరం

నేలకొరిగిన సాహితీ శిఖరం

సాహితీ ప్రపంచానికి అద్భుత రచనలు అందించిన ఓ కలం ఆగిపోయింది. ఏ పక్షంలో ఉన్నా.. నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై గొంతెత్తే గళం మూగబో యింది. ఐదు దశాబ్దాలకుపైగా సినీ, నాటక రంగంపై తనదైన ముద్రవేసిన ఓ లెజెం డరీ నటుడి ప్రయాణం నిలిచిపోయింది. ప్రముఖ రచయిత, నటుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్(81) జూన్ 10,…

ప్రతిభాశాస్త్రి శతజయంతి

ప్రతిభాశాస్త్రి శతజయంతి

తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన టి.వి.యస్‌.శాస్త్రికి ఇది శతజయంతి సంవత్సరం. జూన్‌ 8, 1920న కృష్ణా జిల్లా గొడవర్రులో జన్మించారాయన. 1940లో కొందరు మిత్రులతో కలసి కె.యస్‌.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా తీద్దామని బొంబాయి వెళ్లిన శాస్త్రి ఒక పాట రికార్డింగ్‌తో ఆ సినిమా ఆగిపోవడంతో, అక్కడే ఉండిపోయి నాటి హిందీ…

ఎస్‌.వి.రంగారావు “మహానటుడు” పుస్తక ఆవిష్కరణ

ఎస్‌.వి.రంగారావు “మహానటుడు” పుస్తక ఆవిష్కరణ

సంజయ్ కిషోర్ రూపొందించిన ఎస్‌.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి “మహానటుడు” పుస్తక ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. `మ‌హాన‌టుడు` పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. తొలిప్రతిని ప్రముఖ వ్యాపారవేత్త పెండ్యాల హరనాథ్‌ బాబు ఒక లక్షా వెయ్యినూటపదహార్లు చెల్లించి అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా .. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ –…

చరితార్థులకు అరుదైన నీరాజనం

చరితార్థులకు అరుదైన నీరాజనం

నల్లగొండ సోదరుడు, శ్రీ కొండేటి నివాస్ తెలంగాణా రాష్ట్రావతరణ సందర్భంగా భాషా సాంస్కృతిఖ శాఖ సోజన్యంతో తెలంగాణా వైతాళికులకు అపురూపంగా నీరాజనం పలికడం విశేషం. ఈ యువకుడు ఇప్పటికే గ్రానైట్ ఫలకాలపై రూప చిత్రాలు చెక్కడంలో పేరు పొందాడు. కాగా మనం సమైక్యాంధ్రలో ఉండగా వివిధ రంగాల్లోని మన పెద్దమనుషులు తగిన విధంగా పేరు, ప్రఖ్యాతి సంపాదించు కోకుండా…

తెలుగుతల్లి సిగలోంచి రాలుతున్న పువ్వు

తెలుగుతల్లి సిగలోంచి రాలుతున్న పువ్వు

ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సముపార్జనకు ముందే, ఎంతో ముందుచూపుతో 1923 లో లక్ష రూపాయల పెట్టుబడితో బందరులో ఆంధ్రా బ్యాంక్ స్థాపించారు. మన తెలుగు ప్రజల ఏకైక పెద్ద బ్యాంక్ ఇదే. 1980లో జాతీయం చేయబడిన ఈ బ్యాంక్ 96 సుదీర్ఘ సంవత్సరాల ప్రస్థానంలో అనేక…

ప్రైవేట్‌స్కూళ్ళను రద్దుచేయటమే పరిష్కారం!

ప్రైవేట్‌స్కూళ్ళను రద్దుచేయటమే పరిష్కారం!

నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు…

అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం

అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం

సిలికానాంధ్ర అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం మిల్పిటాస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 3 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగినాయి. మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో 1000మందికి పైగా గాయనీ గాయకులు పాల్గొన్నారు. అన్నమాచార్య రచించిన 108 కీర్తనలతో నిర్వహించిన…

మనోనేత్ర దృశ్యాలు -విజయ్ కుమార్ చిత్రాలు

మనోనేత్ర దృశ్యాలు -విజయ్ కుమార్ చిత్రాలు

ఇరవయ్యవ శతాబ్దపు ప్రధమార్ధంలో బొంబాయి కి చెందిన ఆరుగురు చిత్రకారుకారులు (ఎఫ్,న్.సౌజా, ఎస్ హెచ్.రజా, ఎం. ఎఫ్. హుస్సేన్ ఎస్కే..బాక్రే,, హెచ్.ఏ.గడే మరియు కెహెచ్. ఆరా) ప్రోగ్రసివ్ ఆర్టిస్ట్స్ అనే గ్రూప్ గా ఏర్పడి భారతీయ చిత్రకళకు అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు రావడం జరిగింది. వీరిలో “ఎస్కే బాక్రే” అన్న ఒకే ఒక్కడు శిల్పి కాగా …