అమరపురికేగిన చదువులమ్మ కోటేశ్వరమ్మ

అమరపురికేగిన చదువులమ్మ కోటేశ్వరమ్మ

దుర్గమ్మ ఒడిని “బడి”గా మలచిన ఉత్తమ ఉపాధ్యాయిని – కృష్ణమ్మ సరసన ప్రవహిస్తున్న మరో అక్షర తరంగిణి, అక్షరాలనే ఆభరణాలుగా అలంకరించుకున్న పదహారణాల తెలుగు విదుషీమణి, విజయవాడ నగరం చుట్టుప్రక్కల మాంటిస్సోరి విద్యాలయాల పేరిట శాఖోపశాఖలై విస్తరించిన ‘తరుణీమణి, చక్కని చక్కెర పలుకుల సుభాషిణి, విజయవాటికను విద్యలవాటిక గా మలచిన అపరవీణాపాణి, కోనేరు వారింటి వెలుగుచుక్క వేగే వారింటి…

బి.యన్.సాహితీ పురస్కారం ప్రదానం

బి.యన్.సాహితీ పురస్కారం ప్రదానం

యువ కళావాహిని నిర్వహణలో – వాస్తు శిల్పి బి.యన్. రెడ్డి జయంతి సందర్భంగా బి.యన్.సాహితీ పురస్కారం పదివేల నగదును ప్రముఖ కవి డా కసిరెడ్డి వెంకట రెడ్డి కి ది. 27 జూన్ 19 న హైదరాబాద్ రవింద్రభారతి లో అందజేసారు. ముఖ్య అతిథిగా నదిని సిద్దారెడ్డి, అతిధులుగా బైసా దేవదాస్, నేటి నిజం సంపాదకులు, సాహితి వేత్త…

రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

ప్రముఖ తెలుగు రచయిత్రి, సుప్రసిద్ధ కథకురాలు అబ్బూరి ఛాయాదేవి (86) ఇక లేరు. ఆమె జూన్ 28 న  శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. ‘తన మార్గం’ అనే కథల సంపుటికి ఛాయాదేవి 2005లో సాహిత్య అకాడమీ…

నింగికేగిన తారామణి – విజయనిర్మల

నింగికేగిన తారామణి – విజయనిర్మల

రంగులరాట్నం చిత్రంలో నీరజగా పరిచయమై, విజయవంతమైన విజయనిర్మలగా వినీలాకాశంలో రెపరెపలాడిన సహజనటి. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులు అందుకున్న విజయనిర్మల అనారోగ్యంతో చికిత్స పొందుతూ జూన్ 26న రాత్రి హైదరాబాదు కాంటినెంటల్ ఆసుపత్రిలో తనువు చాలించారు.ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి మృత దేహాన్ని తీసుకువచ్చిన…

గాలి అంకయ్యకు ‘చిత్రకళా రత్న అవార్డ్’

గాలి అంకయ్యకు ‘చిత్రకళా రత్న అవార్డ్’

తమిళనాడు ఆర్ట్స్ – క్రాఫ్ట్స్ అసోసియేషన్, చెన్నై వారు 44వ వార్షిక చిత్రకళా ప్రదర్శన సందర్భంగా ‘చిత్రకళా రత్న అవార్డ్’ ను ఈ సంవత్సరం ముగ్గురు (ఎ. విశ్వం, జయరాజ్, గాలి అంకయ్య) చిత్రకారులకు ప్రకటించారు. వీరిలో గాలి అంకయ్య మన తెలుగు వారు. ఈ అవార్డ్ను జూలై 8 న చెన్నై లలితకళా అకాడెమిలో అందుకోనున్నారు. వారి…

‘కొండపొలం’ నవలకు రెండు లక్షల బహుమతి

‘కొండపొలం’ నవలకు రెండు లక్షల బహుమతి

తానా నవలల పోటీ ఫలితాలు తెలుగు నవలా సాహిత్యానికి పునర్వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షతో 1997 లో లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన తానా మహాసభల సందర్భంగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మొదటిసారిగా నవలల పోటీ నిర్వహించింది. ఆ మొదటి పోటీలో చంద్రలత రచించిన రేగడి విత్తులు నవల 1,30,000 రూపాయల ఏకైక బహుమతిని గెల్చుకొంది. అప్పటినుంచి…

విజయవాడలో సోషల్ మీడియా ఫెస్టివల్

విజయవాడలో సోషల్ మీడియా ఫెస్టివల్

అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి ప్రాంతంలో జూన్ 29, 30 తేదీలలో సోషల్ మీడియా ఫెస్టివల్ . కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయ వేదికగా అమరావతిలో (వడ్డేశ్వరం) ఆ విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీణ్, లాగిన్ టెక్నాలజీస్, ఈ డిజిటల్ టెక్నాళజీస్,శానూష్ మీడియా, శ్రీవిక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తంగా ఫెస్టివల్ జరుగుతుంది. రెండు…

‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌

‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌

‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) తొలి సమావేశ వివరాలు ‘యూనిటి, ట్రాన్ఫరెన్సీ, డెమొక్రసీ పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ముందుకు సాగుతుంది. మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ స్నేహపూర్వకంగా, కోలాహ‌లంగా విజయవంతంగా సాగింది’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ అన్నారు. నటుడు నరేష్‌ అధ్యక్షుడిగా ఇటీవల‌ కొత్త కమిటీ ఏన్నికైన‌ విషయం…

“సరిలేరు నాకెవ్వరు’ అంటున్న విజయశాంతి

“సరిలేరు నాకెవ్వరు’ అంటున్న విజయశాంతి

ఎలాంటి విజయాలు సాధించాలన్నా అతిముఖ్యం, నిర్దుష్టమైన లక్ష్యం. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి పయనించాలి? మనం ఏ గమ్యం చేరుకోవాలి? అనే ప్రశ్నలకు జవాబులను ముందు గానే సిద్దం చేసుకుంటే మన విజయసాధన చాలా సులభం అవుతుందని నిరూపించిన నటి విజయశాంతి. ‘నటన’ అంటే కేవలం గ్లామర్, డ్యూయెట్స్, ఫారిన్ లొకేషన్స్ లో పరుగులు తీయటం మాత్రమే కాదు……

ఈ గ్యాలరీలో అందరూ ‘సామాన్యులే’ !

ఈ గ్యాలరీలో అందరూ ‘సామాన్యులే’ !

‘ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఒక గ్యాలరీ తెరవాలి. అందులో మీ ఛాయాచిత్రం ఒకటి తప్పక ఉండాలి’ అంటారు, ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు. హైదరాబాద్ కు చెందిన కందుకూరి రమేష్ బాబు రెండు దశాబ్దాల పాటు ప్రింట్ – ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా రాణించి స్నేహితుల సహకారంతో ‘సామాన్యశాస్త్రం’ ప్రచురణ సంస్థను స్థాపించి రచయిత…