తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

September 26, 2023

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

సృజనశీలి సుభద్రాదేవి

సృజనశీలి సుభద్రాదేవి

September 24, 2023

కొంత మంది రచయితలు ఒకటో రెండో పుస్తకాలు రాసి శిఖరం మీద కూర్చొని… కీర్తి పతాకాలనెగరేస్తుంటారు. కాని కొందరు కలం పట్టిన దగ్గరనుండి నిరంతరం రచనను కొనసాగిస్తూనే వుంటారు. సమకాలీన సమాజాన్ని వేయికళ్ళతో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుంటారు. నిరంతరం ప్రవహించే జీవనదిలా వారి రచన చిగురెత్తుతునే వుంటుంది. అలాంటి వారిలో శీలా సుభద్రాదేవి గారొకరు. ఈమె సుమారుగా…

నఖచిత్ర కళాతపస్వి – రవి పరస  

నఖచిత్ర కళాతపస్వి – రవి పరస  

September 24, 2023

ఆయనకు కుంచెతో పనిలేదు.. రంగుల అవసరం అసలే లేదు.. ఆయనకో చిన్న కాగితం ముక్క ఇస్తే చాలు.. దానినే అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దుతారు. తన చేతి వేళ్లకున్న గోటినే కుంచెగా మార్చుకొని అద్భుతమైన చిత్రాలు గీయగలిగే నైపుణ్యం వారిసొంతం. ఇప్పటివరకూ తన చేతిగోటితో 90వేలకు పైగా చిత్రాలు గీసారు, ప్రముఖ అంతర్జాతీయ నఖచిత్ర కళాకారులు రవి పరస. రాజమండ్రికి…

ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్

ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్

September 24, 2023

విద్యార్థుల్లో డిజిటల్ పెయింటింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రముఖ డిజిట‌ల్ ఆర్టిస్ట్ జయశ్రీ ప్ర‌భాక‌ర్ అనుపోజు (హైదరాబాద్) నేతృత్వాన ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్ ను నిర్వ‌హించ‌నున్నారు. ఫోరం ఫ‌ర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువ సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. స‌బ్ జూనియ‌ర్స్(5,6,7 త‌ర‌గ‌తులు), జూనియ‌ర్స్ (8,9,10 త‌ర‌గ‌తులు), సీనియ‌ర్స్ (ఇంట‌ర్,డిగ్రీ) విభాగాల‌లో ఈ…

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

September 22, 2023

(పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – పుడమి తల్లి కి కీడు చేస్తే చరిత లేదు…భవిత లేదు… శ్రీమతి ఆమ్రపాలి, సీనియర్ చిత్రకారిణి.) పర్యావరణ పరిరక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ పర్యావరణ వేత్త, శాస్తవేత్త యలవర్తి నాయుడమ్మ 101 వ జయంతోత్సవాల సందర్భంగా శుక్రవారం విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో చిన్నారులు చిత్రించిన చిత్రాలతో…

గురజాడ కావాలి… మన అడుగుజాడ !

గురజాడ కావాలి… మన అడుగుజాడ !

September 21, 2023

(గురజాడ స్ఫూర్తితో నేటి సామాజిక రుగ్మతలు తొలగింపుకు పాటుపడాలి. – ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు)మహాకవి గురజాడ అప్పారావు 161 వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం ఫుడ్ కోర్టు రోడ్డు వద్ద జరిగిన సభలో ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రసంగించారు. గురజాడ అప్పారావు 130 సంవత్సరాల నాడు…

పరలోకానికి ‘శిల్పి పట్నాయక్’ పయనం

పరలోకానికి ‘శిల్పి పట్నాయక్’ పయనం

September 21, 2023

చిత్ర, శిల్పకళలలో సవ్యసాచి సి.ఎస్.ఎన్. పట్నాయక్ 2022 ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో తన 97 వ యేట కన్నుమూశారు. సంవత్సరం క్రితం జరిగిన తన కుమారుడు రవి శంకర్ పట్నాయక్ ఆకస్మిక మరణం సి.ఎస్.ఎన్. పట్నాయక్ ని కృంగదీసింది. దేశ స్వాతంత్య్ర అనంతరము సాంకేతికంగా అప్పుడే బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న కాలమది. కళాకారులకు అంతగా…

“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

September 20, 2023

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులది ఒక స్వర్ణయుగం. వారిద్దరూ తెలుగు చలనచిత్రజగత్తుకు రెండు కళ్ళుగా భాసిల్లారు. శరత్ నవలకు నిండైన రూపంగా, భగ్నప్రేమికుడుగా ‘దేవదాసు’ చిత్రంతో చరిత్ర సృష్టించిన నాయకుడు అక్కినేని. నవలా నాయకుడుగా అక్కినేని ఆర్జించిన పేరు ప్రఖ్యాతులు తెలుగు చలనచిత్రసీమలో మరెవ్వరికీ దక్కలేదు. డి.ఎల్. నారాయణ ‘దేవదాసు’ నవలను తెరకెక్కించాలని…

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

September 18, 2023

తిరుపతి నగరంలో కళని, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాయజ్ఞ – జీవన రేఖలు మోనోక్రోమాటిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా విచ్చేసిన రీచ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష నాథ్ రింగుట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

బతికున్న రచయితలను గుర్తించరా?

బతికున్న రచయితలను గుర్తించరా?

September 17, 2023

ఇటీవల ఒక సంస్థ వారు తెలుగు రచయితలతో ఒక పుస్తకం వేశారు. అందులో అందరూ చనిపోయిన వాళ్లే. అంటే బతికి వున్న రచయితలను గుర్తించరా? చస్తేనే గొప్ప రచయితల జాబితాలోకి వస్తారా?? పలానా పడమటి గాలి ఆనందరావు పేరు రాయలేదేం అని అడిగితే… ఆయన ఇంకా బతికే ఉన్నారు కదండి అన్నారు. అంటే… ఇక్కడ మంచి రచయిత అనే…