‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

July 28, 2021

బొట్టా భాస్కర్ గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…. తెలుగు సాంఘిక నాటకరంగం లో నాలుగు దశాబ్దాలుగా విశేషమైన కృషిసల్పిన నటుడు బొట్టా ఉదయ్ భాస్కర్ జూలై 27 న సోమవారం, ఉదయం విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు.   పౌరాణిక నాటక రంగంలో కృష్ణుడు పాత్రధారిగా పేరొంది, నటుడిగా రాణించిన కీ.శే. సుబ్రమణ్య యాదవ్ గారి కుమారుడు బొట్టా ఉదయ్ భాస్కర్…

2డి యానిమేటర్ గా పనిచేసాను – సురేష్

2డి యానిమేటర్ గా పనిచేసాను – సురేష్

July 27, 2021

సురేష్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు యడపల్లి సురేష్ బాబు. పుట్టింది 1976 నవంబర్ 11న గుంటూరులో. చిన్నప్పటి నుండి చందమామ, బాలమిత్రతో పాటు వారపత్రికలు బాగా చదివే అలవాటు నాకు. వాటిలో బొమ్మలు, కార్టూన్స్ చూసి నేను, మా అన్నయ్య గీసేవాళ్ళం. అప్పట్లో ఆంధ్రజ్యోతి దీపావళి స్పెషల్ సంచికలలో చాలా కార్టూన్స్ వచ్చేవి. అందులో…

‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

July 27, 2021

ప్రఖ్యాత చిత్రకారులు, రంగుల రారాజు వపా వేసిన వేలాది చిత్రాలే నేటికి, ఈనాటికి చిత్రకారులకు ఆదర్శం. ఎంతోమంది చిత్రకారులకు ఆయన మార్గదర్శకులు. కళే దైవంగా, కళ కోసం పుట్టిన మహోన్నత వ్యక్తి వడ్డాది పాపయ్యగారు. ఆయనను చూడడమే ఒక అదృష్టం, ఆయనతో మాట్లాడడం ఇంకా అదృష్టం. ఆయన ఒరిజినల్ చిత్రాలు చూడడం నేను చేసుకొన్న మరో గొప్ప అదృష్టం….

ఘనంగా గుర్రం జాషువా వర్థంతి

ఘనంగా గుర్రం జాషువా వర్థంతి

July 26, 2021

సత్తెనపల్లిలో కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా 50వ వర్థంతి కవి కోకిల శ్రీ గుర్రం జాషువా సాహితీ సేవా సంస్థ, సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో పట్టణం లోని ఆనంద్ ఎడ్యుకేషనల్ అకాడమి వారి కార్యాలయంలో కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 50వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇద్దరు ప్రముఖులు –…

మన రామప్పకు విశ్వఖ్యాతి

మన రామప్పకు విశ్వఖ్యాతి

July 26, 2021

రామప్పకు వారసత్వ హోదా భారతీయులందరికీ గర్వకారణం కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహిస్తున్న యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. రామప్పకు వారసత్వ…

ప్రయోగాత్మక రంగస్థల దర్శకుడు దేశిరాజు

ప్రయోగాత్మక రంగస్థల దర్శకుడు దేశిరాజు

July 23, 2021

నేడు దేశిరాజు హనుమంతరావు గారి జయంతి. దేశిరాజు హనుమంత రావుగారు తెలుగు నాటకరంగంలో ప్రయోగాత్మక నాటకానికి పెద్దపీట వేసిన దర్శకుడు.ఈయన 23 జూలై 1945 న పరమేశ్వర రావు , విజయలక్ష్మి దంపతులకు విజయవాడలో జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా జిల్లా పరిషత్ స్కూలులో ఉపాధ్యాయుడు కావడంవల్ల, ప్రాథమిక విద్య కృష్ణా జిల్లా తేలప్రోలు, ముస్తాబాద్ లలో జరిగింది. తరువాత…

థియేటర్లలో బొమ్మ పడేదెప్పుడు?

థియేటర్లలో బొమ్మ పడేదెప్పుడు?

July 22, 2021

“ఎంతోకొంత ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వండి. జనం నిదానంగా థియేటర్లకు వచ్చి సినిమా చూసేలా అలవాటు చేస్తాం. వారికి కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం” అంటూ గత యేడాది కరోనా ప్రభావం కాస్తంత తగ్గుముఖం పట్టగానే థియేటర్ల యాజమాన్యం ప్రభుత్వాలకు మొరపెట్టుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ యేడాది జూన్ 20 నుండి…

చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

July 22, 2021

మన పత్రిక పేరు 64కళలు కదా! అందుకే అందరూ 64కళలంటే ఏమిటో తెలియజేయండి అంటూ మెయిల్ చేస్తున్నారు. కళల్ని మన భారతీయులు 64కళలుగా విభజించారు. అవి ఎప్పుడో పురాతన కాలంలో నిర్ణయించారు కాబట్టి అవి కాలానుగుణంగా మారుతూ వుంటాయి. కళ అనే శబ్దం యొక్క అర్థాలు, నిర్వచనాలు, ప్రాచీన మధ్య యుగాలలో ఒక విధంగాను, ఆధునిక కాలంలో మరొక…

తొలి తెలుగు మహిళా కార్టూనిస్ట్ – రాగతి పండరి

తొలి తెలుగు మహిళా కార్టూనిస్ట్ – రాగతి పండరి

July 22, 2021

(నేడు తెలుగు వ్యంగ్య మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి జయంతి) కార్టూన్లు-నవ్విస్తాయి… కార్టూన్లు-కవ్విస్తాయి… కార్టూన్లు-ఆలోచింపజేస్తాయి… కార్టూన్లు ఆయుష్సును పెంచుతాయి.అందుకే కార్టూన్లంటే అందరికీ ఇష్టమే. కార్టూన్ అసామాన్యులనే కాదు, సామాన్యులను కూడా ప్రభావితం చేయగల కళ. తెలుగు కార్టూన్ కు ఎనిమిది దశాబ్దాల చరిత్రవుంది. నాటి తలిశెట్టి నుండి నేటి నాగిశెట్టి వరకు ఎందరో కార్టూనిస్టులు తెలుగు కార్టూన్ రంగాన్ని…

అంతరిక్ష విహారి శిరీష

అంతరిక్ష విహారి శిరీష

July 21, 2021

అంతరిక్ష ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా మారింది. అంతరిక్షంలోకి మనుషులను పంపి, అక్కడనుండి భూగోళపు రూపురేఖలు గమనించి తిరిగి కిందికి వచ్చే సౌకర్యం కొన్ని ప్రైవేటు సంస్థలు చేపట్టాయి. అందులో ఒక సంస్థ వర్జిన్ గెలాక్టిక్. ఆ సంస్థ అంతరిక్షంలోకి పంపుతున్న బృందంలో తెలుగు అమ్మాయి బండ్ల శిరీష వుండటమే ఒకవిశేషం. భారత సంతతికి చెందినకలునా చావ్లా 1997లో కొలంబియా…