‘లీడర్’ నుండి ‘విశాలాంధ్ర’ వరకూ…!

‘లీడర్’ నుండి ‘విశాలాంధ్ర’ వరకూ…!

March 22, 2023

( కార్టూనిస్టు హరి అనుభవాలు: 2 ) ‘లీడర్’ పత్రికలో 1998 సం.లో చేరాను, అప్పటికి పత్రిక ప్రారంభం కాలేదు, లే అవుట్ వేయడం, డెమ్మీ తయారు చేయడం, ఇలాంటి పనులు ఉండేవి. అక్కడ వున్న పాత సాహిత్య బౌండ్ పుస్తకాలు చదవడం, ఈ లీడర్ మూర్తి గారే నక్సలైట్ నాయకులు కొండపల్లి సీతారామయ్య, గణపతి లను ఇంటర్వ్యూ…

“ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

“ఫ్రీలాన్స్” పొలిటికల్ కార్టూనిస్టుగా పాతికేళ్ళు

March 20, 2023

( కార్టూనిస్టు హరి అనుభవాలు: 1 ) రోజూ లాగే ఆ రోజు కూడా రోజంతా రక రకాల పనుల్లో వున్నాను, ఇంటికి చేరి సాయంత్రం రెండు పొలిటికల్ కార్టూన్లు వేసి (దాదాపు మూడు గంటల సమయం పడుతుంది) పత్రికలకు పంపించేసరికి మెల్లగా తొమ్మిదయ్యింది. మా అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటే నా చిన్న కీ పాడ్ ఫోన్ కి…

సంక్షోభంలో సరదాలు ‘కరోనా కార్టూన్లు’

సంక్షోభంలో సరదాలు ‘కరోనా కార్టూన్లు’

March 19, 2023

యస్.ఎన్. వెంటపల్లి ‘కరోనా కార్టూన్ల’ పుస్తక సమీక్ష. కార్టూన్ అనేది ఒక ఉత్కృష్టమైన కళ. ఈ రోజు కార్టూని నిర్వచించడం అసాధ్యం అనే చెప్పొచ్చు. దాని అర్ధం విశ్వమంత… అది ఒక కవిత. ఒక పెయింటింగ్. ఒక నవల. ఒక కావ్యం. ఒక ఉపన్యాసం. ఒక మార్గదర్శి, ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక విమర్శ, ఒక అస్త్రం,…

కార్టూనిస్టులు సమాజ పథనిర్దేశకులు

కార్టూనిస్టులు సమాజ పథనిర్దేశకులు

March 13, 2023

కృష్ణాతీరంలో మల్లెతీగ కార్టూన్లపోటీ ఫలితాల కరపత్రాలు ఆవిష్కరణ శ్రీమతి ఘంటా ఇందిర స్మారకంగా మల్లెతీగ నిర్వహించిన కార్టూన్లపోటీ ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ కృష్ణానదీ తీరాన వెలువరించారు. ఫలితాల కరపత్రాలను వెలువరించి బహుమతులు గెల్చుకున్న కార్టూనిస్టుల పేర్లను ప్రకటించారు. 10 వేల రూపాయల అత్యుత్తమ బహుమతిని విజయవాడకు చెందిన బొమ్మన్ గెలుచుకోగా, 5 వేల రూపాయల…

“డుంబు ” సృష్టికర్త  ‘బుజ్జాయి’ స్మృతి దినం..!!

“డుంబు ” సృష్టికర్త ‘బుజ్జాయి’ స్మృతి దినం..!!

January 28, 2023

ఇండియన్ కామిక్స్ పితామహుడు (Father of Indian Comic Books) “డుంబు ” సృష్టికర్త …” బుజ్జాయి “ భారతదేశంలో మొట్టమొదటి సారిగా “కామిక్ బుక్స్ ” ప్రచురించిన. చిత్రకారుడు “దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి “అదేనండీ….మన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అబ్బాయే ఈ…. బుజ్జాయి.!!ఈయన అసలుపేరు ” దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి“. కలం పేరు “‌బుజ్జాయి ” భారతదేశంలో కామిక్స్…

‘తానా’ ఆధ్వర్యంలో కార్టూనోత్సవం

‘తానా’ ఆధ్వర్యంలో కార్టూనోత్సవం

January 23, 2023

మొత్తం 25 మందికి లక్ష రూపాయల నగదు బహుమతులు– తానా కార్టూన్ల ఈ పుస్తకాన్ని ముఖ్యఅతిథిచే ఆవిష్కరణ విజయవాడ, ఆదివారం ఉదయం సర్వోత్తమ గ్రంథాలయంలో ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో “తెలుగు భాష, సంస్కృతిపై” నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శన, కార్టూన్ల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది….

‘తానా’ కార్టూన్ పోటీ ఫలితాల ప్రకటన

‘తానా’ కార్టూన్ పోటీ ఫలితాల ప్రకటన

January 16, 2023

విజేతలు 25 మంది…! బహుమతుల మొత్తం లక్ష రూపాయలు…!!తెలుగు అస్సోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ‘తెలుగు భాష, సంస్కృతి’ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్టూన్ల పోటీ ఫలితాలు ఈరోజే ప్రకటించారు. అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు-12 మంది (ఒక్కొక్కరికి 5000/- రూ. నగదు బహుమతి) ధర్, విజయవాడ పైడి శ్రీనివాస్, వరంగల్ నాగిశెట్టి, విజయవాడ ప్రసిద్ధ,…

నా కార్టూన్ ‘ప్రేమ’ కబుర్లు – హరి

నా కార్టూన్ ‘ప్రేమ’ కబుర్లు – హరి

January 13, 2023

మేము బర్మా కేంపులో వున్నపుడు నా ఆరోతరగతిలో శ్రీధర్ కార్టూన్లతో ప్రేమలో పడ్డాను. ప్రతి ఆదివారం ఇంటికి “తెచ్చే” పేపర్లో ఆ కార్టూన్ బొమ్మలు ఎన్ఠీఆర్ మొఖం వేసేవాడిని, కప్పరాడ స్కూల్ లో అందరికీ చూపించే వాడిని, తరవాత రోజూ ఈనాడు పేపర్ కార్టూన్ కోసమే చూడటం, రాజకీయ నేపధ్యం గల కుటుంబం కావడం వలన, రాజకీయ కార్టూన్ల…

‘మల్లెతీగ’ ఆధ్యర్యంలో కార్టూన్లపోటీ

‘మల్లెతీగ’ ఆధ్యర్యంలో కార్టూన్లపోటీ

January 7, 2023

కార్టూన్ కళ అంతరించిపోకుండా పత్రికలు, సేవాసంస్థలు కార్టూన్ల పోటీలు నిర్వహిస్తూ కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం ఎంతో శుభపరిణామని సుప్రసిద్ధ కార్టూనిస్టు ఏవిఎమ్ అన్నారు. మల్లెతీగ సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ నిర్వహిస్తున్న కార్టూన్లపోటీ గోడపత్రికను శుక్రవారం(6-01-2023) విజయవాడ- మల్లెతీగ కార్యాలయంలో ఏవిఎమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కార్టూన్లంటే అందరూ ఇష్టపడతారు కానీ కార్టూన్ కళలో నిష్ణాతులైన వారి సంఖ్య…

కార్టూన్ ఉద్యమానికి స్ఫూర్తి – సత్యమూర్తి

కార్టూన్ ఉద్యమానికి స్ఫూర్తి – సత్యమూర్తి

January 1, 2023

(నేడు కార్టూనిస్టు, రచయిత సత్యమూర్తి పుట్టినరోజు) వృత్తి, ప్రవృత్తి ఒకటే అయినపుడు ఇకవారికి తిరుగేముంటుంది. అలాంటివారు ఏకళలో ఉన్నా మేటిగానే ఉంటారు. అలాంటి వారిలో గడచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితులైన కార్టూనిస్టు, రచయిత సత్యమూర్తి గారొకరు. 1939 జనవరి 1, కాకినాడ లో జన్మించిన సత్యమూర్తి గారు హైదర్రాబాద్ ఒస్మానియా యూనివర్సిటి నుండి న్యాయశాస్త్రంలో…