‘తానా’ ఆధ్వర్యంలో కార్టూనోత్సవం

‘తానా’ ఆధ్వర్యంలో కార్టూనోత్సవం

January 23, 2023

మొత్తం 25 మందికి లక్ష రూపాయల నగదు బహుమతులు– తానా కార్టూన్ల ఈ పుస్తకాన్ని ముఖ్యఅతిథిచే ఆవిష్కరణ విజయవాడ, ఆదివారం ఉదయం సర్వోత్తమ గ్రంథాలయంలో ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో “తెలుగు భాష, సంస్కృతిపై” నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శన, కార్టూన్ల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది….

‘తానా’ కార్టూన్ పోటీ ఫలితాల ప్రకటన

‘తానా’ కార్టూన్ పోటీ ఫలితాల ప్రకటన

January 16, 2023

విజేతలు 25 మంది…! బహుమతుల మొత్తం లక్ష రూపాయలు…!!తెలుగు అస్సోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ‘తెలుగు భాష, సంస్కృతి’ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్టూన్ల పోటీ ఫలితాలు ఈరోజే ప్రకటించారు. అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు-12 మంది (ఒక్కొక్కరికి 5000/- రూ. నగదు బహుమతి) ధర్, విజయవాడ పైడి శ్రీనివాస్, వరంగల్ నాగిశెట్టి, విజయవాడ ప్రసిద్ధ,…

నా కార్టూన్ ‘ప్రేమ’ కబుర్లు – హరి

నా కార్టూన్ ‘ప్రేమ’ కబుర్లు – హరి

January 13, 2023

మేము బర్మా కేంపులో వున్నపుడు నా ఆరోతరగతిలో శ్రీధర్ కార్టూన్లతో ప్రేమలో పడ్డాను. ప్రతి ఆదివారం ఇంటికి “తెచ్చే” పేపర్లో ఆ కార్టూన్ బొమ్మలు ఎన్ఠీఆర్ మొఖం వేసేవాడిని, కప్పరాడ స్కూల్ లో అందరికీ చూపించే వాడిని, తరవాత రోజూ ఈనాడు పేపర్ కార్టూన్ కోసమే చూడటం, రాజకీయ నేపధ్యం గల కుటుంబం కావడం వలన, రాజకీయ కార్టూన్ల…

‘మల్లెతీగ’ ఆధ్యర్యంలో కార్టూన్లపోటీ

‘మల్లెతీగ’ ఆధ్యర్యంలో కార్టూన్లపోటీ

January 7, 2023

కార్టూన్ కళ అంతరించిపోకుండా పత్రికలు, సేవాసంస్థలు కార్టూన్ల పోటీలు నిర్వహిస్తూ కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం ఎంతో శుభపరిణామని సుప్రసిద్ధ కార్టూనిస్టు ఏవిఎమ్ అన్నారు. మల్లెతీగ సాహిత్య సాంస్కృతిక సేవాసంస్థ నిర్వహిస్తున్న కార్టూన్లపోటీ గోడపత్రికను శుక్రవారం(6-01-2023) విజయవాడ- మల్లెతీగ కార్యాలయంలో ఏవిఎమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కార్టూన్లంటే అందరూ ఇష్టపడతారు కానీ కార్టూన్ కళలో నిష్ణాతులైన వారి సంఖ్య…

కార్టూన్ పితామహుడు శంకర్ స్మృతి దినం!

కార్టూన్ పితామహుడు శంకర్ స్మృతి దినం!

December 26, 2022

కేశవ శంకర్ పిళ్ళై భారతీయ కార్టూనిష్టు. ఆయన “శంకర్”గా సుపరిచితులు. ఆయన 1948 లో “శంకర్ వీక్లీ”, “పంచ్ (పత్రిక) ను స్థాపించారు. ఆయన సృష్టించిన వారపత్రిక అబూ అబ్రహం, రంగ, కుట్టీ వంటి కార్టూనిస్టులను సృష్టించింది. ఆయన జూన్ 25 1975న ఎమర్జెన్సీ కాలంలో పత్రికను ఆపివేసారు. అప్పటి నుండి ఆయన బాలలకు హాస్యాన్నందిస్తూ జీవితాన్ని ఆనందంగా…

తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్టూన్ల పోటీ

తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్టూన్ల పోటీ

December 6, 2022

లక్ష రూపాయల బహుమతులతో పోటీల కరపత్రం ఆవిష్కరణ భాష ఒక జాతి జీవం అని నమ్ముతూ తెలుగు భాష దీప్తిని, తెలుగు కార్టూన్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు అంతర్జాతీయ కార్టూన్ల (వ్యంగ్యచిత్ర) పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వపు అధ్యక్షులు, ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా॥ ప్రసాద్ తోటకూర తెలియజేశారు. మంగళవారం ఉదయం విజయవాడ…

బాలి బొమ్మలకు ‘షష్టిపూర్తి’ సత్కారం

బాలి బొమ్మలకు ‘షష్టిపూర్తి’ సత్కారం

November 27, 2022

ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కళాసేవనేడు విశాఖలో కవులు, కళాకారులు, రచయితల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం ప్రముఖ చిత్రకారుడు, రచయిత బాలి గీసిన చిత్రాలు 64 కళలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయనినాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ కొనియాడారు. చిత్రకారుడిగా ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బాలిని ఆదివారం ఇక్కడ పౌర గ్రంథాలయంలో కవులు, కళాకారులు, రచయితలు ఘనంగా…

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

October 12, 2022

(శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’) శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ఆధ్వర్యంలో ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ‘ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారి నిర్వహణలో విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో 09-10-2022 ఆదివారం సా. 6:00 గంటలకు ఘనంగా జరిగింది. శ్రీశ్రీ…

చిత్రకారుడు లింగరాజుకి డాక్టరేట్ ప్రదానం

చిత్రకారుడు లింగరాజుకి డాక్టరేట్ ప్రదానం

October 7, 2022

(ప్రమఖ చిత్రకారుడు గోనె లింగరాజుకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ప్రదానం)గోనె లింగరాజు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాద్యాలయఒలో 22వ స్నాతకోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ (విద్యా మంత్రి మరియు భారత నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖమంత్రి), డా. తమిళసాయి సౌందరరాజన్ (తెలంగాణ గౌరవనీయ గవర్నర్) మరియు ప్రొఫెసర్.ఆర్. లింబాద్రి (TSCHE చైర్మన్)…

కార్టూనిస్ట్ పులిచెర్లకు ‘ఆర్యపురుష’ పురస్కారం

కార్టూనిస్ట్ పులిచెర్లకు ‘ఆర్యపురుష’ పురస్కారం

October 1, 2022

గుంటూరు చెందిన ప్రముఖ రచయిత, ఆంధ్రోపన్యాసకులు, కార్టూనిస్ట్ డాక్టర్ పులిచెర్ల సాంబశివరావును పండిత గోపదేవ్ వైదిక ధర్మ ప్రచార సమితి ‘ఆర్య పురుష’ బిరుదుతో సత్కరించనుంది. మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ సిద్ధాంతాలను తెలుగు రాష్ట్రాలలో ప్రచారం గావించి, నిండు నూరేళ్లు జీవించిన మహాత్ములు పండిత గోపదేవ్ స్మృత్యర్థం, ఈ రెండు రాష్ట్రాలలో వేదవాఙ్మయాన్ని ప్రచారం గావిస్తున్న…