పల్లెటూరి జీవితాలు ‘వెల్లటూరి’ చిత్రాలు

పల్లెటూరి జీవితాలు ‘వెల్లటూరి’ చిత్రాలు

November 1, 2021

వెల్లటూరి పూర్ణానంద శర్మ గారి 87వ జన్మదిన సందర్భంగా…. కళ కాసు కోసం కాదు, కళ సమాజం కోసం అని కృషిచేసిన గ్రామీణ చిత్రకారులు శ్రీ వెల్లటూరి. తెలుగు చిత్రకళా రంగంలో నాలుగు దశాబ్దాలుగా నిర్విరామకృషి చేసిన వీరి కళాప్రతిభ ఆంధ్రులకు తెలియనిది కాదు. వీరు గుంటూరు జిల్లా వెల్లటూరులో 1934 నవంబరు 1 న జన్మించారు. చిన్నతనం…

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

October 31, 2021

ఆగస్ట్ 14న జరగాల్సిన వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డుల కార్యక్రమం రేపు(01-11-21) విజయవాడలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా రానున్నారు. వైయస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చక గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా ఉగాది పురస్కారాలు రద్దుచేశారు. అయితే ఉగాది పురస్కారాలు స్థానే వైయస్సార్ అవార్డులు ప్రకటించారా ?…

అమృతాషేర్ గిల్ చిత్రాలు- తూర్పు పడమర చుట్టాలు

అమృతాషేర్ గిల్ చిత్రాలు- తూర్పు పడమర చుట్టాలు

October 29, 2021

ఆధునిక కళాసామ్రాజ్యంలో మొదటి స్త్రీ కళాకారిణిగా భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన మహిళ అమృతా షేర్ గిల్. అంతేకాదు, ఆమె చిత్రాలను భారత ప్రభుత్వం ఈనాడు మన వారసత్వ సంపదగా ప్రకటించింది. 1913, జనవరి 30న పంజాబ్ సిక్ తండ్రికి, హంగేరియన్ తల్లికి జన్మించి, తన బాల్యం బుదా పెస్ట్ లో గడిపింది. తండ్రి సంస్కృత, పార్శీ భాషావేత్త. తల్లి…

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

October 28, 2021

(అక్టోబర్ 2 న కన్నుమూసిన కళాబంధు, న్యాయవాది, సంగీత కళాకారులు, స్నేహశీలి, ఆంధ్ర చిత్ర కళోద్ధీప వైతాళికుడు, రాజమండ్రి చిత్ర కళా నికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరి శివానంద కుమార్ గారిని స్మరించుకునేందుకు చిరు ప్రయత్నం…) రాజమహేంద్రిలో రంగుల రసమయ జగతిని నిరామయం చేసి నిర్దయగా మానుండి మా పెద్దను వెంట తీసుకుపోయాడు ఆ భగవానుడు. భువి నుండి…

విశాఖ తీరాన ‘విశిష్ట’ కళాప్రదర్శన

విశాఖ తీరాన ‘విశిష్ట’ కళాప్రదర్శన

October 27, 2021

ఆర్ట్ ఫెస్టివల్-2021 ను ప్రారంభించిన విశాఖ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు చూడటానికి చిత్రాలే.. కానీ ప్రతి చిత్రం ఓ సామాజిక అంశంతో ముడిపడి ఉంది. అమ్మాయిలపై వివక్ష ఏంటని ఓ చిత్రం సమాజాన్ని నిలదీస్తుంది. ప్రకృతిని నాశనం చేయడానికి మీరెవరని మరో చిత్రం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇలా ఒక్కో చిత్రం.. ఒక్కో ఇతి వృత్తాన్ని కల్గి చూపరులను ఆకర్షిస్తున్నాయి….

పౌరాణిక చిత్రకళా ‘ప్రమోదం’

పౌరాణిక చిత్రకళా ‘ప్రమోదం’

October 23, 2021

హిందూ పురాణాలు, ఇతిహాసాలకు చిత్రరూపం కల్పించడంలో చిత్రకారులు ఆనాటి రాజా రవివర్మ నుండి బాపు వరకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. తెలంగాణకు చెందిన ప్రమోద్ రెడ్డి కూడా హిందూ పౌరాణికాంశాలకు తనదైన శైలిలో దృశ్యరూపం కల్పిస్తున్నారు. తను పుట్టిన ఊరు ‘తూంపల్లి’ పేరునే తన స్టూడియో కు పెట్టుకొని చిత్రకళాయాణం చేస్తున్న ప్రమోద్ రెడ్డి గురించి తెలుసుకుందాం… హైదరాబాద్…

అంతర్జాతీయ తెలుగు చిత్రకారుడు పి.టి. రెడ్డి

అంతర్జాతీయ తెలుగు చిత్రకారుడు పి.టి. రెడ్డి

October 21, 2021

తెలుగు చిత్ర కళారంగానికి సంభందించిన తొలి తరం చిత్రకారులైన దామెర్ల రామారావు భగీరధిల తర్వాత దేశం గర్వించదగిన స్థాయికెదిగిన గొప్ప చిత్రకారుడు పి టి రెడ్డి. వీరు ముగ్గురూ బొంబాయి లోని ప్రఖ్యాత జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్ధులే అయినప్పటికీ వీరి కళా యానం బిన్న,విభిన్న శైలులలో సాగింది. వీరిలో మొదటి వాడైన దామెర్ల రామారావు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

October 19, 2021

గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం దొడ్డేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87 పదోవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం(17-10-21) ఆనందోత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమకు చదువు నేర్పిన గురువులను సత్కరించుకునేందుకు 34 ఏళ్ళ తరువాత పూర్వవిద్యార్థులు వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ…

ఆలోచన రేకెత్తిస్తున్న ‘చిత్రకళా’ ద్వయం

ఆలోచన రేకెత్తిస్తున్న ‘చిత్రకళా’ ద్వయం

October 18, 2021

సుపరిచిత సమకాలీన చిత్రకళాకారులు ఆకుల రఘు, అక్కిరాజు రమణ. ఈ జంట చిత్రకారులు తాము రూపొందించిన చిత్రకళాఖండాల ప్రదర్శనను హైదరాబాద్ లో అక్టోబరు 8 నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించారు. ‘ప్రకృతి రేఖలు (Strokes of Nature)’ శీర్షికతో ఏర్పాటు చేసిన ఈ చిత్రకళా ప్రదర్శన కదరి ఆర్ట్ గ్యాలరీ…

తెలుగు సంస్కృతికి ప్రతీకలు ‘వపా’ చిత్రాలు

తెలుగు సంస్కృతికి ప్రతీకలు ‘వపా’ చిత్రాలు

October 11, 2021

చిత్రకళా తపస్వీగా కీర్తి పొందిన వడ్డాది పాపయ్య చిత్రాలు తెలుగు సంస్కృతికి ప్రతీకలని ఏ.పి. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు అన్నారు. 10 వ తేదీ ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్ ఆర్ట్ గేలరీలో ‘వపా శత జయంతోత్సవం’ వపా శతజయంతి కమిటీ మరియు 64కళలు.కాం అధ్వర్యంలో నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల…