వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

August 11, 2021

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ ఎంతో ఘనంగా ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్ట్ 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా…

చిత్రకారుడు బుజ్జాయితో – ఓలేటి

చిత్రకారుడు బుజ్జాయితో – ఓలేటి

August 11, 2021

సుబ్బరాయ శాస్త్రిగారు అంటే అతి కొద్దిమందికే తెలుసును. అయితే అందరికీ పరిచయమయిన పేరు బుజ్జాయి గారు. మహాకవి, పరిచయం అక్కరలేని మహానుభావుడు, ప్రముఖ గేయ రచయిత, తనదంటూ ఒక ప్రత్యేక బాణీని నెలకొల్పిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు. వారు కొంతకాలం కాకినాడలో పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేసారు. అటు పిమ్మట ఆకాశవాణి హైదరాబాద్…

మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

August 7, 2021

(ఆగస్ట్ 15 వ తేదీ వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన…) తూనీగల రెక్కల చప్పుళ్ళెప్పుడైనా విన్నారా? ఎనభయ్యో జనాల అవతలినుండి గాలి మోసుకొచ్చిన మువ్వల సంగీతం.మీ గుండెల్ని తాకి ఎన్నాళ్ళయ్యి ంది? వెయ్యేళ్ళనాటి పురాస్మృతులు తట్టిలేపిన స్పర్శననుభవించారా ఎన్నడైనా?ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావ్ నలభై ఏళ్ళ జీవితం ధారపోసిసేకరించిన జానపద, ఆదివాసీ కళాకృతులూ, సంగీతవాయిద్యాల ప్రదర్శన మాదాపూర్లోని…

“అజాది అమృతోత్సవం “లో అల్లూరి చిత్రాలు

“అజాది అమృతోత్సవం “లో అల్లూరి చిత్రాలు

July 30, 2021

ఈ ఆగస్టులో కేంద్ర లలిత కళాఅకాడమీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం “అజాది కా అమృతోత్సవం ” కార్యక్రమంలో మన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు సాహస గాథలకు రూపమిచ్చిన 18 మంది తెలుగు చిత్రకారుల చిత్రాలను డిల్లీలో ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల స్వాతంత్ర్య వీరుల గురించి ఆ రాష్ట్రాల నుండి కూడా…

‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల

July 27, 2021

ప్రఖ్యాత చిత్రకారులు, రంగుల రారాజు వపా వేసిన వేలాది చిత్రాలే నేటికి, ఈనాటికి చిత్రకారులకు ఆదర్శం. ఎంతోమంది చిత్రకారులకు ఆయన మార్గదర్శకులు. కళే దైవంగా, కళ కోసం పుట్టిన మహోన్నత వ్యక్తి వడ్డాది పాపయ్యగారు. ఆయనను చూడడమే ఒక అదృష్టం, ఆయనతో మాట్లాడడం ఇంకా అదృష్టం. ఆయన ఒరిజినల్ చిత్రాలు చూడడం నేను చేసుకొన్న మరో గొప్ప అదృష్టం….

చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

July 22, 2021

మన పత్రిక పేరు 64కళలు కదా! అందుకే అందరూ 64కళలంటే ఏమిటో తెలియజేయండి అంటూ మెయిల్ చేస్తున్నారు. కళల్ని మన భారతీయులు 64కళలుగా విభజించారు. అవి ఎప్పుడో పురాతన కాలంలో నిర్ణయించారు కాబట్టి అవి కాలానుగుణంగా మారుతూ వుంటాయి. కళ అనే శబ్దం యొక్క అర్థాలు, నిర్వచనాలు, ప్రాచీన మధ్య యుగాలలో ఒక విధంగాను, ఆధునిక కాలంలో మరొక…

ఏ.పి.లో అకాడమీల గందరగోలం

ఏ.పి.లో అకాడమీల గందరగోలం

July 19, 2021

ఏ.పి.లో అకాడమీల అధ్యక్షుల నియామకాల పై మండలి బుద్దప్రసాద్ గారి ఆవేదన తెలుగు భాషాసంస్కృతులపై అవగాహనలేమితో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తుందో, కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అర్దంకాని పరిస్దితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది.తెలుగు-సంస్కృత అకాడమి వివాదం పరిష్కరించకుండానే, సాహిత్య, సంగీత నృత్య, నాటక, లలితకళ, చరిత్ర అకాడమిలకు అధ్యక్షులను ప్రకటించి, ఆయారంగాలకు సంబందం లేనివారిని అధ్యక్షులుగా ప్రకటించి మరో వివాదానికి…

తను బొమ్మలు వేయడం చూస్తే సహించలేని వపా

తను బొమ్మలు వేయడం చూస్తే సహించలేని వపా

July 5, 2021

శ్రీకాకుళం జిల్లాలో వడ్డాది రామ్మూర్తి అనే డ్రాయింగ్ టీచరకు 1921 సెప్టెంబర్ 10వ తారీఖున జన్మించిన ‘పాపయ్య’ చిన్నతనంలో ఇంట్లో గోడమీద వ్రేలాడుతున్న రాజారవివర్మ పెయింటింగ్ ‘కోదండరామ’ క్యాలెండర్ చూసి తనలో ఉరకలు వేస్తున్న ఆసక్తిని అదుపు చెయ్యలేక వెంటనే కోదండరామ పెయింటింగను యథాతథంగా చిత్రించి తనలో తనే సంబరపడిపోయారు. అదే ఆయన మొట్టమొదటి పెయింటింగ్. 1938లో స్కూల్…

విశాఖ మ్యూజియంకి ‘అల్లూరి చిత్రాలు’ బహుకరణ

విశాఖ మ్యూజియంకి ‘అల్లూరి చిత్రాలు’ బహుకరణ

July 4, 2021

అల్లూరి జయంతి ముగింపు సభలో మాదేటి రవిప్రకాష్ వెల్లడి అల్లూరి సీతారామరాజు ఉద్యమ జీవన రేఖలతో 18 మంది చిత్రకారులు గీసిన అద్భుత చిత్రాలను విశాఖలోని విశాఖ మ్యూజియమ్ కు బహుకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ వ్యవస్ధాపక‌ కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ వెల్లడించారు.‘శౌర్య ప్రతీక – పోరు పతాక ‘ శీర్షికతో కూడిన 26…

అల్లూరి తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన

అల్లూరి తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన

July 2, 2021

జూలై 4న అల్లూరి 125వ జయంతి సందర్భంగా ‘తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన’ను ప్రారంభించిన ఎంపి మార్గాని భరత్ రామ్. ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 27 సం.రాల ప్రాయంలో వీరమరణం పొందగా, అందులో 13 సం.రాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు ప్రాంతంలో నివశించి, ఇక్కడే మున్సిపల్ పాఠశాలలో చదువుకోవడం, ఆ కాలంలోనే పుష్కరాల రేవు వద్ద నిర్మాణమైన పాతరైలు వంతెన…