చిరుదరహాస ‘మోనాలిసా’ సృష్టికర్త దావిన్సీ

చిరుదరహాస ‘మోనాలిసా’ సృష్టికర్త దావిన్సీ

April 13, 2020

ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏట (2012 నుండి) ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సృజనాత్మకతపై ప్రపంచంవ్యాప్తంగా అవగాహన కలిపించడంకోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. ఇటలీకు చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం గా ప్రకటించారు. దాదాపు 523 సంవత్సరాల క్రితం లియోనార్డో దావిన్సీ…

తొలితరం కళాదర్శకుడు  – టి. వి. యస్. శర్మ

తొలితరం కళాదర్శకుడు  – టి. వి. యస్. శర్మ

April 5, 2020

కళ ప్రకృతిని అనుసరిస్తుంది. ప్రకృతిసిద్ధమైనదే నిజమైన సినిమా. కళ లేనిదే సినిమా లేదు. సినిమాకు దర్శక నిర్మాతలు కర్తలైనట్లు కళాశాఖకు కర్త, భర్త కళాదర్శకుడు ” అన్నది సుప్రసిద్ధ కళాదర్శకుడు టి. వి. యస్. శర్మగారి నమ్మకం. దాదాపు నూరు చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన శర్మగారి జీవితం చిత్రంగా కనిపిస్తుంది. ఆయన చిత్రకళ ‘ను చేపట్టాలనిగాని, జీవ…

చిట్టి చేతులతో చిత్రాలు గీయిస్తున్న చిత్రకారుడు

చిట్టి చేతులతో చిత్రాలు గీయిస్తున్న చిత్రకారుడు

April 3, 2020

చిన్నారి చిట్టి చేతులకు చిత్రకళలో ఓనమాలు దిద్ది, రంగులు అద్దేందుకు అలు పెరుగని ఉత్సాహంతో అహర్నిశలు శ్రమిస్తున్న చిత్రకారుడు, బాలల బంధువు బొమ్మారెడ్డి అప్పిరెడ్డి. వందలాది అవార్డులు, వేలాది ప్రతిభా సర్టిఫికెట్లు, అసంఖ్యాక కళాభిమానుల అభినందనలు అందుకున్న వీరు కళాజగతిలో ఎన్నెన్నో చమక్కలు మెరిపించారు. ఒకటి రెండుసార్లు మినహాయిస్తే వరుసగా 16 సార్లు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు…

వ.పా. చిత్రాలతో నవ వసంతానికి – నక్షత్ర తోరణం

వ.పా. చిత్రాలతో నవ వసంతానికి – నక్షత్ర తోరణం

March 22, 2020

వడ్డాది పాపయ్య చిత్రాలతో ‘వనిత టీవీ ‘ వారు క్యాలెండర్ క్యాలెండర్ కళకు మన దేశంలో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు వస్తున్నప్పటికీ ఈ క్యాలెండర్ కళకు ఆదరణ తగ్గలేదు నేటికీ. కొత్త ఆంగ్ల సంవత్సరం రాగానే ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ గోడలపై కొత్త క్యాలెండర్లు దర్శనమిస్తాయి. వారి వారి అభిరుచిని బట్టి ప్రకృతి…

ఏలూరులో ‘గోదావరి పర్యాటక వైభవం ‘

ఏలూరులో ‘గోదావరి పర్యాటక వైభవం ‘

March 22, 2020

20 మంది చిత్రకారులతో రెండు రోజుల ఆర్ట్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి సౌజన్యంతో ఏలూరు ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల చిత్రకారులతో రెండు రోజులపాటు (18, 19 మార్చి) ‘గోదావరి పర్యాటక వైభవం ‘ పేరుతో ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఏలూరు సాహిత్య మండలి హాలులో జరిగిన ఈ క్యాంప్ లో సుమారు 20 మంది…

ఆకట్టుకుంటున్న చిత్రకళా ప్రదర్శన

ఆకట్టుకుంటున్న చిత్రకళా ప్రదర్శన

March 20, 2020

 యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థుల బృంద ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనున్న చిత్రకళా ప్రదర్శన మంచి వర్ణచిత్రాలు మనసుకు ఉల్లాసాన్నివ్వటమేకాక, సమాజానికి విలువల్ని నేర్పిస్తాయని, ఆంధ్రప్రదేశ్ విద్యామండలి ఛైర్మన్, ప్రొ. హేమచంద్రారెడ్డి అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థులు రూపొందించిన వర్ణచిత్ర ప్రదర్శన ఎల్గొరాడో – 2020 ని, గురువారం(19-03-20) నాడు,విజయవాడలో,…

జానపద చిత్రకళ

జానపద చిత్రకళ

March 17, 2020

జానపద చిత్రకళ అంటే నాగరికతా ప్రభావం సోకని జానపదాల్లోని గ్రామీణులు తమకు స్వహతగా అబ్బిన ప్రజ్ఞతోనూ, తరతరాల వారసత్వం ద్వారా సంక్రమించిన ప్రావీణ్యంతోనూ సృష్టించేకళని నిర్వచించవచ్చు. సుమారు శతాబ్ది కాలానికి పూర్వమే నాగరికుని దృష్టి ప్రపంచ వ్యాప్తంగ జానపదుల కలల మీదకు మళ్ళింది. జానపద సాహిత్యం , జానపద సంగీతం, జానపదనృత్యం, జానపద చిత్రకళ సుశిక్షుడైన కళాకారుని మేధను…

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

March 3, 2020

– ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, కొలుసు ఫైన్ ఆర్ట్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ కాంప్ … – 50 మంది మహిళా చిత్రకారిణులతో విజయవాడలో రెండు రోజులపాటు (మార్చి 1,2 మరియు 3) ఆర్ట్ కాంప్, మూడవ రోజు ప్రదర్శన… మగవారికన్నా మగువలు ఏ విషయలంలోనూ తక్కువ కాదని ఆవకాశం వస్తే తమ…

చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

February 21, 2020

చేయితిరిగిన చిత్రకారుడు అల్లు రాంబాబు నటుడూ కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు పటం కట్టిన రంగస్థలం లా వుంటాయి. తన శిష్యులు తనను మించిన చిత్రకారులు కావాలనే కాంక్షతో చిట్టి పొట్టి బాలలకు అలసట లేకుండా, కష్టం అనుకోకుండా ఎంతో ఇష్టంతో పాతికేళ్లుగా చిత్రకళ బోధన చేస్తున్నారు. అల్లు రాంబాబు బహుముఖ కళా ప్రజ్ఞుడు. విజయవాడ ఎన్.ఎస్.ఎం. పబ్లిక్…

పద్మ అవార్డు ఊహించలేదు – చలపతిరావు

పద్మ అవార్డు ఊహించలేదు – చలపతిరావు

February 9, 2020

మన తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో ఐదుగురికి పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ భూషన్ -పి.వి. సింధు ( ఆటలు), పద్మశ్రీ – చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం), పద్మశ్రీ  ఎడ్ల గోపాల్ రావు (నాటకం), పద్మశ్రీ – శ్రీభాష్యం విజయసారథి (సాహిత్యం – విద్య ), పద్మశ్రీ- దళవాయి చలపతిరావు  (తోలుబొమ్మలాట ) వున్నారు.   నాలుగువేల సంవత్సరాల…