కాన్వాస్ పై రంగుల వర్షం కురిపించిన ‘సూర్యప్రకాశ్’

కాన్వాస్ పై రంగుల వర్షం కురిపించిన ‘సూర్యప్రకాశ్’

అత్యాధునిక శైలిలో, ఆకర్షనీయమైన రంగుల్లో ప్రకృతిని కాన్వాస్ బందించిన సృజనాత్మక చిత్రకారుడు శ్రీ సూర్యప్రకాశ్ మే 22, 2019 న హైదరాబాద్ లో కన్నుమూసారు. వీరు 1940లో ఖమ్మం జిల్లా మధిరలో జన్మించారు. తండ్రి చెరుకూరి హనుమయ్య. తొలి గురువు మెహబూబ్ ఆలీ. చిన్నతనంనుండి వీరికి ప్రకృతి అంటే ఇష్టం, అందుకే ప్రకృతిని ప్రతిబింబించే మల్టి లేయర్ లాండ్…

 రసమయ రంగుల  దృష్టి – గౌస్ బేగ్ కళా సృష్టి

 రసమయ రంగుల  దృష్టి – గౌస్ బేగ్ కళా సృష్టి

 సృష్టిలో ఎన్నో రంగులు, ఎన్నో రూపాలు , రంగుల్లో ఎన్నో బేధాలు. రూపాలలోను ఎన్నో బేదాలు, ఎరుపు పసుపు నీలాలే కాదు వాటి నుండి ఎన్నో వందల, వేల వర్ణాలు.అలాగే స్క్వేర్, స్సర్కిల్ , రెక్టంగల్ లు మాత్రమే కాదు. వాటి నుండి కూడా ఎన్నో బిన్న విబిన్న రూపాలు, సృష్టిలో కేవలం రూపాలే కాదు. నైరూపాలు కుడా…

సామాజిక అస్త్రాలు – స్వాతి విజయ్ ల చిత్రాలు

సామాజిక అస్త్రాలు – స్వాతి విజయ్ ల చిత్రాలు

స్వాతి, విజయ్ ఇద్దరూచిత్రకారులే… వయసురీత్యా జస్ట్ ఇప్పుడే మూడవ పడిలోకి ప్రవేశించిన యువ చిత్రకారులు, అందరిలాగానే విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయంగా చిత్రకళను అభ్యసించారు. అంతే కాదు తమ ప్రతిభ ద్వారా ఫ్రెంచ్ ఎంబసీ ఫెల్లో షిప్ కూడా పొంది తొమ్మిది నెలలుపాటు విశ్వకళల కేంద్రమైన ఫ్రాన్స్ లో కూడా చిత్రకళను అభ్యసించారు. అందరిలాగే రంగులు బ్రషులు వాడతారు, కానీ…

విలక్షణ వర్ణకారుడు ఎల్లా సుబ్బారావు

విలక్షణ వర్ణకారుడు ఎల్లా సుబ్బారావు

 ధృస్టి సారించి చూస్తే సృష్టిలో ప్రతీదీ కొన్ని రేఖలు మరియు రంగులసమూహంగానే కనిపిస్తుంది. అయితే రేఖకి రేఖకి మధ్య వ్యత్యాసం రంగుల మధ్యవ్యత్యాసం వస్తువు నందలి వైరుధ్యానికి కూడా కారణమౌతుంది. అందుకు చిత్రకళ కూడా మినహాయింపు కాదు.  రాజమహేంద్రవరం నందలి రాజాజీ స్కూల్ నుండి వచ్చిన వందలాది శిష్యులలో  శ్రీ ఎల్లా  సుబ్బారావు గారు ఒకరు. దివంగతుడైన ఒక గొప్ప ఒక…

చిత్ర జగతిలో పున్నమి రేడు… దామెర్ల

చిత్ర జగతిలో పున్నమి రేడు… దామెర్ల

(ఫిబ్రవరి 6 న దామెర్ల రామారావు వర్థంతి సందర్భంగా….) ప్రకృతి కాంత చిగురుటాకు చీరకట్టి, చిరువిరులతో చామరాలు వీస్తూ వసంతకాల శోభను చల్లని గాలులతో ఇనుమడింపచేస్తుంది. ఈ మనోహర దృశ్యాలను వర్ణాలతో వర్ణించ గల కుంచే కరువయిన ఈ ఆంధ్రావనిలో ఆ లోటును తీర్చేందుకు ఏ పరలోక దివ్యాతో స్వల్ప వ్యవధికై ఇల అరుదెంచెను, దామెర్ల రామారావు రూపంలో…….

ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

(జనవరి 4 న అఖో, విభో సంస్థ ‘సరి లేరు నీ కెవ్వరు ‘ విశిష్ట చిత్రరచనా పురస్కారం తో రాయన గిరిధర్ గౌడ్ ను తెనాలి లో సత్కరిస్తున్న సందర్భంగా..) ప్రాచీన భారతీయ చిత్రకళకు ఆధునికతను అద్దుతూ, దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామీణ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్, శివుని వాహనం నంది పై…

వడ్డాది పాపయ్య కు స్నేహితులు లేరా!

వడ్డాది పాపయ్య కు స్నేహితులు లేరా!

డిశంబరు 30 న వడ్డాదిపాపయ్య గారి 26 వ వర్ధంతి సందర్భంగా వారి స్నేహితులలో ముఖ్యులు సుంకర చలపతిరావుగారు తెలిపిన కొన్ని ముఖ్య విషయాలు మీకోసం… వ.పా., పావనం, వడ్డాదిపాపయ్య అనేపేరు తెలుగు చిత్రకళారంగంతో పరిచయం వున్న వారికీ, పత్రికా పాఠకులకీ సుపరిచితం. 1940-90ల మధ్య కాలంలో పిల్లల పత్రిక ‘చందమామ’, పెద్దల పత్రిక ‘యువ’ తర్వాత స్వాతి…

కొంటె బొమ్మల బాపు

కొంటె బొమ్మల బాపు

సముద్రాన్ని సీసాలో బంధించాలి అన్న ఆలోచన ఎంత హాస్యాస్పదమో, బాపు అను రెండక్షరాల కళాప్రపంచాన్ని ఒక చిన్న వ్యాసంలో చెప్పాలనుకోవడం కూడా అంతే హాస్యాస్పదమౌతుంది. కారణం ఆది అంతాలు అగుపించని మహా సముద్రమంతటి కళాసామ్రాజ్యాన్ని కృషితో, పట్టుదలతో ఏర్పరుచుకున్న అతని కళా ప్రపంచపు సరిహద్దులు కూడా కూడా అంతే విశాలంగా మారిపోయాయి. ఇలస్ట్రేషన్స్, కేరికేచర్, కార్టూన్స్ మరియు సినిమా…

‘పద్మశ్రీ’ పొందిన తొలికళాదర్శకుడు తోటతరణి

‘పద్మశ్రీ’ పొందిన తొలికళాదర్శకుడు తోటతరణి

ఆయన మండుటెండల్లో మంచుపర్వతాలను సృష్టిస్తాడు. స్వర్గలోకాన్ని దివినుంచి భువికి దింపుతాడు. ముంబాయ్ వీధులను చెన్నై స్టూడియోలోకి తీసుకొస్తాడు పగలే వెన్నెలను కురిపిస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో ‘రీల్‘ విశ్వామిత్రుడిగా పేరొందిన ఆయనే సుప్రసిద్ద కళాదర్శకుడు ‘పద్మశ్రీ తోటతరణి. సినిమా అంటే హీరోహీరోయిన్లు, దర్శకుడి గురించి మాత్రమే మాట్లాడుకునే సగటు ప్రేక్షకుడు సైతం తోటతరణి పేరు చూసి సినిమాకు వెళ్లే…

కన్నుమూసిన నఖచిత్రకారుడు శిష్ట్లా రామకృష్ణారావు

కన్నుమూసిన నఖచిత్రకారుడు శిష్ట్లా రామకృష్ణారావు

‘ ఆస్కా ‘ గౌరవ అద్యక్షులుగా పనిచేసిన రామకృష్ణారావు నఖ చిత్రకళకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. కేవలం నఖ చిత్రాలు గీయడమే కాకుండా వాటిని పుస్తకరూపం లో అందించారు. 2004 లో ఆంద్రకళాదర్శిని పుస్తక ఆవిష్కరణ సమయంలో తన నఖ చిత్రాల తో కూడిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని సభకు వచ్చిన వారికి బహూకరించారు. వీరి రూపం…