ఉగాది పురస్కారాలు ప్రదానం చేయాలి

ఉగాది పురస్కారాలు ప్రదానం చేయాలి

February 3, 2025

ప్రభుత్వం గతంలోలాగే కవులు, రచయితలు, కళాకారులకు ఉగాది, కళారత్న పురస్కారాలు ప్రదానం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం స్థానిక దుర్గాపురంలోని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఉప సంచాలకులు డి. పెంచలయ్యను కలిస రచయితలు సంఘ సభ్యులు వినతిపతం సమర్పించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కవులు, రచయితలు, కళాకారులకు తెలుగునాట ప్రతిఉగాది…

పద్య రాగాల సామ్రాట్ ‘చీమకుర్తి నాగేశ్వరరావు’

పద్య రాగాల సామ్రాట్ ‘చీమకుర్తి నాగేశ్వరరావు’

January 23, 2025

చీమకుర్తి భార్య ‘వెంకాయమ్మ’కు గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ 25 వేల ఆర్ధిక సాయం. నెల్లూరు టౌన్ హాలులో ఆయనకు అదే చివరి పద్యం. “కాబోలు ఇది బ్రహ్మ రాక్షస సమూహము…”. ఆయన అందుకుని పాడలేక అలసి చేతులెత్తి దండం పెట్టి స్టేజి దిగి మేకప్ రూమ్ లోకి వెళ్లి భోరున ఏడ్చేశారు. అదే ఆయన చివరి ప్రదర్శన అని…

నందమూరి తారకరాముడి 29వ వర్థంతి

నందమూరి తారకరాముడి 29వ వర్థంతి

January 18, 2025

నందమూరి తారకరామారావు NTR తెలుగుజాతి గుండె చప్పుడు 26వ వర్థంతి సందర్భంగా 64కళలు ఘననివాళులు అర్పిస్తున్నది. తెలుగోడి, గుండెచప్పుడు, పౌరుషాన్ని ప్రపంచం నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీథులలో తాకట్టుపెట్టబడితే వెండితెరపై ఇలవేల్పుగా వెలుగొందుచున్న తరుణంలో 1982లో తెలుగుజాతి కి పార్టీని పెట్టి 9నెలల కాలంలోనే ఉమ్మడి ఆంథ్రప్రదేశ్ ఎన్నికలలో విజయదుంధుభి మ్రోగించి ప్రభంజనం సృష్టించారు….

ఏ.పి. కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి

ఏ.పి. కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి

December 3, 2024

ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి (ఒంగోలు) నియామకం! ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ గా తిరిగి గుమ్మడి గోపాలకృష్ణ (పామర్రు) ను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుగారు. తేజస్వి చురుకైన కార్యకర్త. సోషల్ మీడియా ఇన్-ఫ్లూఎన్సర్ గా పార్టీకి అండగా చక్కని ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంది. టిడిపి క్లిష్ట సమయంలో తనదైన పోరాటం చేసి…

అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

December 1, 2024

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం పక్షాన 30-11-24, శనివారం సాయంకాలం, విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో తిరుమంగై ఆళ్వార్ దివ్యకథ కూచిపూడి నృత్య రూపకాన్ని రాజమండ్రి కళాకారుల బృందం రసరమ్యంగా ప్రదర్శించింది. తొలుత సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ జ్యోతి ప్రకాశనం చేశారు. రచయిత వెంకట్ గాడేపల్లి తాను రచించిన నృత్యరూపకాన్ని…

నాటక రంగ దిగ్గజాల శతదినోత్సవ సదస్సు

నాటక రంగ దిగ్గజాల శతదినోత్సవ సదస్సు

October 6, 2024

-8 నుంచి 12 వరకు తెనాలిలో పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు నిర్వహణ–నాటక వికాసానికి కృషి చేస్తున్న ప్రముఖులకు స్మారక పురస్కారాలు_______________________________________________________________________ కళ మన కోసం… మేము కళ కోసం నినాదంతో… వీణా అవార్డ్స్ పేరుతో కళల కాణాచి, తెనాలి, వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ సంయుక్తంగా జాతీయస్థాయి చతుర్థ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు ఈనెల…

మద్ది గ్రామ ముద్దు బిడ్డ! పద్యనాటకాన పెరుగు గడ్డ!

మద్ది గ్రామ ముద్దు బిడ్డ! పద్యనాటకాన పెరుగు గడ్డ!

October 6, 2024

సామవేదం వారింట త్రికాల సంధ్యావందనాలతో తండ్రి రామచంద్రరావు గారు రంగస్థలం నటులకు శిక్షణ ఇస్తున్న వేళ తండ్రి పట్ల భయము, భక్తి, వినయ విధేయతలు గల శ్రీరాముడు లాంటి ఆరేళ్ల బాలుడు” గా వీనుల విందైన హార్మోనియం శబ్ధానికి ముగ్ధుడై దూరంగా తలుపు సందుల్లో నుంచి చూస్తూ, ఆస్వాదిస్తూ, అనుకరణతో కూనిరాగాలు తీసిన నాటి భావి కళాకారుడతడు. కొడుకు…

అరవై ఏళ్ల తర్వాత ‘కనక పుష్యరాగం’

అరవై ఏళ్ల తర్వాత ‘కనక పుష్యరాగం’

September 26, 2024

బుధవారం రాత్రి హైదరాబాద్, రవీంద్రభారతి లో టికెట్ నాటక ప్రదర్శన విజయవంతం కనక పుష్యరాగం నాటకం పేరు వినగానే మనకు ప్రముఖ నాటక దర్శక ప్రయోక్త స్వర్గీయ కె. వెంకటేశ్వరరావు గుర్తుకొస్తారు. 60 ఏళ్ల క్రితం ఆయన ఉధ్రుతంగా ప్రదర్శించిన నాటకం అది. నాటకమే ధ్యాసగా శ్వాసగా జీవించిన కె. వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా రసరంజని హైదరాబాద్ సంస్థ…

మన వెలుగు రేఖలు – తెలుగు దీపికలు

మన వెలుగు రేఖలు – తెలుగు దీపికలు

September 24, 2024

అంతులేని దీక్షతో… మొక్కవోని నిబద్దతతో నాటకరంగ సంస్థ వ్యవస్థాపకుడిగా, ‘కళాదీపిక’ పత్రిక సంపాదకుడిగా, నాటకరంగ వ్యాస రచయితగా ఐదు దశాబ్ధాల పాటు అవిరళ కృషిసల్పిన వి.యస్. రాఘవాచారి గారు ఇటీవల ప్రచురించిన ‘తెలుగు దీపికలు’ (తెలుగు ప్రముఖుల జీవన రేఖలు) పుస్తక పరిచయం మీకోసం. గత కొన్ని సంవత్సరాలుగా రాఘవాచారి గారు ‘కళాదీపిక’ పేరుతో వాట్సప్ గ్రూపును నడుపుతున్నారు….

శత వసంతాల అక్కినేని..!

శత వసంతాల అక్కినేని..!

September 20, 2024

‘నటసమ్రాట్’ అక్కినేని శతజయంతి నేడే.గత సంవత్సరం సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి అక్కినేని కోలాహలం మొదలైంది. ప్రపంచమంతా వాడవాడలా విశేషంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహాల ఆవిష్కరణలు, ప్రత్యేక సంచికలు, ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణలతో కన్నుల పండువగా ఈ సంబరాలు సాగుతున్నాయి.తెలుగు జన హృదయ సామ్రాజ్యాలను దోచుకున్న ‘నటసమ్రాట్’ అక్కినేని. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన…