సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

September 20, 2021

అడివి బాపిరాజు 69 వ వర్థంతి (22-09-1952) “వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యం…” అంటూ చాలా అద్భుతంగా ఆవిష్కరించారు గోదావరి నదీమతల్లి గురించి, ఆ పట్టణం గురించి ఓ సినీ మహాకవిగారు. నిజమే కదండి, ఇలా గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యంగా నిలిచిన…

పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

September 19, 2021

ఈ రోజు 19-9-21 న కృష్ణా జిల్లా పామర్రులో ది పామర్రు కళాపరిషత్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న 11 మంది కళాకారులకు 1116/- నగదు బహుకరించి సంస్థ డైరెక్టర్ చాగంటిపాటి అజయ్ కుమార్ వదాన్యతతో సత్కరించారు. ఈ మహత్తర ఆదర్శ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నటులు, బహు గ్రంథకర్త అయిన మన్నే శ్రీనివాసరావుగారిని…

సంజీవి ఆత్మకథ త్రేతాగ్ని అవిష్కరణ

సంజీవి ఆత్మకథ త్రేతాగ్ని అవిష్కరణ

August 15, 2021

బాలనటుడిగా, నాటక రచయితగా, సినీ రచయితగా, దర్శకుడిగా ఆరు దశాబ్దాలుగా కృషిచేసిన సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తకం 2021, ఆగస్టు 12న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో అవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రంగస్థల…

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

August 11, 2021

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ ఎంతో ఘనంగా ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్ట్ 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా…

సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

August 9, 2021

(సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి ప్రథమ వర్దంతి ఆగస్ట్ 7 న) సాంస్కృతిక రంగం అంటే ప్రాణం ఇచ్చేటోడు. చెత్త ప్రదర్శన అయినా ఓపికగా చివరి వరకు ఆసక్తిగా చూసేటోడు. నాటకం అంటే సొంత ఖర్చు పెట్టుకుని ఎంత దూరం అయినా ప్రయాణించేటోడు. ప్రతిభ ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని ప్రోత్సహించేటోడు. తెలుగు భాష వికాసం కోసం పరితపించేటోడు. తెలుగుకు…

ప్రముఖ ‘రూపశిల్పి’ అడివి శంకరరావు

ప్రముఖ ‘రూపశిల్పి’ అడివి శంకరరావు

August 8, 2021

తెలుగు నాటకరంగంలో ‘అడివి శంకర్’ గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ‘కళామిత్ర’అడివి శంకరరావు 1948 ఆగస్ట్ 7వ తేదీన విజయవాడలో జన్మించారు. 1965లో SSLC, 1966-68లో గవర్నమెంట్ ITI లో మెషినిస్ట్ గా పాసయ్యికూడా, చిన్నతనం నుంచి ఉన్న నాటకాభిలాషతో 1968 ఆగస్ట్ లో నాటకరంగంలోకి ప్రవేశించి రంగాలంకరణ, లైటింగ్ శాఖలలో అభినివేశాన్ని ప్రావీణ్యతను ప్రదర్శిస్తూనే,…

సింగీతం రచించిన’అజ్ఞాత యశస్వి’ నాటకం

సింగీతం రచించిన’అజ్ఞాత యశస్వి’ నాటకం

August 3, 2021

ఈ నెల 7వ తేదీ సాయంత్రం గం. 6.30 ని.లకు హైదరాబాద్ రవీంద్రభారతిలో.‘మందుల మహామాంత్రికుడు’ యల్లాప్రగడ సుబ్బారావు జీవితంపైప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి‘ నాటకం ప్రపంచం గర్వించదగ్గ తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ఐదువేల సంవత్సరాల్లో… ఆయన కనిపెట్టినన్ని ఔషధాలు, ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆయనను ‘మందుల…

ఎం.వి. రామారావుగారి 11 వ రంగస్థల పురస్కారం

ఎం.వి. రామారావుగారి 11 వ రంగస్థల పురస్కారం

August 1, 2021

ప్రఖ్యాత రంగస్థల, రేడియో, టీవీ, చలనచిత్ర నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త, నాటక రచయిత, న్యాయ నిర్ణేత, కీర్తి పురస్కార గ్రహీత కీ.శే శ్రీ ఎం.వి. రామారావుగారి రంగస్థల పురస్కారం దశాబ్ద కాలంగా వారి జయంతి రోజున ఆగష్టు 11 నాడు ప్రతియేటా విశిష్ట సేవలు అందించిన రంగస్థల ప్రముఖలకు శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ప్రధానం చేయడం…

రంగస్థలమే దీక్షిత్ గారి ప్రాణం!

రంగస్థలమే దీక్షిత్ గారి ప్రాణం!

July 28, 2021

బతికినంత కాలం రంగస్థలమే ఊపిరిగా జీవించారు. ఉన్నా లేకున్నా దర్జాగా బతికారు. ఎవరేమనుకున్నా చెదరని చిరునవ్వుతోనే ఉన్నారు. ఆతిథ్యం ఇవ్వడం లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఎందరికో నటనలో ఓనమాలు దిద్దించి నటనకే కొత్త భాష్యం చెప్పి చూపించి అందరికీ మాష్టారు అయ్యారు. ఆయన కోరుకున్నట్లుగానే షూటింగ్ సెట్ లోనే కనుమూశారు…ఆ మాష్టారు మరెవరో కాదు… డి.ఎస్.దీక్షిత్…

‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

July 28, 2021

బొట్టా భాస్కర్ గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…. తెలుగు సాంఘిక నాటకరంగం లో నాలుగు దశాబ్దాలుగా విశేషమైన కృషిసల్పిన నటుడు బొట్టా ఉదయ్ భాస్కర్ జూలై 27 న సోమవారం, ఉదయం విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు.   పౌరాణిక నాటక రంగంలో కృష్ణుడు పాత్రధారిగా పేరొంది, నటుడిగా రాణించిన కీ.శే. సుబ్రమణ్య యాదవ్ గారి కుమారుడు బొట్టా ఉదయ్ భాస్కర్…