వై.కె. నాటక కళా పరిషత్ నాటకోత్సవాలు

వై.కె. నాటక కళా పరిషత్ నాటకోత్సవాలు

April 17, 2023

(ఉర్రూతలూగించిన గజల్ శ్రీనివాస్ గానలహరి)సాంస్కృతిక దిగ్గజం లయన్ వై.కె.నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ ద్వితీయ నాటకోత్సవాలు నాలుగు రోజుల పాటు దిగ్విజయంగా జరిగాయి. వై.కె. వర్ధంతి సందర్భంగా గుంటూరు ఎల్.వి.ఆర్. క్లబ్ లో వైష్ణవి ఫిలిమ్స్ అట్లూరి నారాయణరావు సౌజన్యంతో కళా విపంచి, ఎన్టీఆర్ కళా పరిషత్, ఆరాధన ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి…

NTR శతాబ్ది రంగస్థల పురస్కార ప్రదానోత్సవం

NTR శతాబ్ది రంగస్థల పురస్కార ప్రదానోత్సవం

March 28, 2023

గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు రంగస్థల, సాహిత్య రంగాలకు నటప్రయోక్త, నాటక సమాజ నిర్వాహకునిగా, వక్తగా, విమర్శకునిగా, సాహితీవేత్తగా చరిత్ర పరిశోధకునిగా విశేషించి NTR కళాపరిషత్ వ్యవస్థాపకునిగా అవిశ్రాంతంగా సేవలనంది స్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నె శ్రీనివాసరావుకి NTR శతాబ్ది రంగస్థల పురస్కారం ప్రదానం గావించడమనేది తెలుగు సాహిత్య, కళా రంగాలని గౌరవించడమేనని ప్రముఖ రంగస్థల నటప్రయోక్త KST…

ప్రపంచ రంగస్థల దినోత్సవం

ప్రపంచ రంగస్థల దినోత్సవం

March 27, 2023

(మార్చి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా…) 1961వ సంత్సరం జూన్‌ నెల. అది హెల్సింకీ మహానగరం. ఫ్రాన్స్‌ దేశపు మహానగరాలలో ఎన్నతగినది. ఆ మహానగరంలోని అత్యంత విశాలమైన సభా మందిరంలో మధురంగా సాగుతోంది ప్రసంగం.నాటకం జీవన చిత్రణంనాటకం జీవిత ప్రదర్శనంనాటకం జీవన సురాగంనాటకం నవజీవన సందేశం.సంక్షోభం నుండి ప్రశాంతతవైపు, ఆవేదన నుండి ఆనందంవైపు, విలాపం నుండి…

తెలుగు నాటక రంగ మూల స్తంభాలు

తెలుగు నాటక రంగ మూల స్తంభాలు

February 22, 2023

(234 మంది తెలుగు రంగభూమికి సేవాపరాయణులైన, కీర్తిశేషులూ అయిన నాటక రంగంలో ఉద్దండులైన కళాకారుల సంక్షిప్త పరిచయ గ్రంథం) నిన్న సాయంత్రం(21-02-2023) గుంటూరులో ఒక గొప్ప పుస్తకం మీద సభ జరిగింది. నిజానికి ఆ పుస్తకం మీద హైదరాబాదులో రవీంద్ర భారతి లాంటి పెద్ద సమావేశ మందిరంలో వందల మంది వీక్షకుల సమక్షంలో జరగవలసిన సభ. కానీ విలువైన…

గుంటూరు లో నాటకోత్సవాలు

గుంటూరు లో నాటకోత్సవాలు

February 14, 2023

గుంటూరులో స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె.ఆర్.కె. ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి 11వ నాటకోత్సవాలు 10-2-2023 శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ కన్వినర్ రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న…

సాహితీ తపస్వి ‘మునిసుందరం’

సాహితీ తపస్వి ‘మునిసుందరం’

February 14, 2023

ప్రముఖ రచయిత, కథలు, కథానికలు, నవలలు, నాటకాలు విస్తృతంగా రాసినచిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకులు శింగు మునిసుందరం గారి స్మృతి దినం ఈ రోజు !—————————————————– ఆ యువకుడి వైపు అలానే చూస్తూ ఉండిపోయారు గరికిపాటి రాజారావు. తనను చూడడానికి వచ్చిన ఆ విద్యార్థి కళ్ళలో కన్పిస్తున్న వినయం, నిలబడిన పద్ధతిలో ప్రకటితమయ్యే వినమ్రత, అభివాదం చేసే…

రజతోత్సవ “మిసిమి” ఆత్మీయ సమావేశం

రజతోత్సవ “మిసిమి” ఆత్మీయ సమావేశం

January 20, 2023

శ్రీ రవీంద్రనాథ్ ఆలపాటి సంస్థాపక సంపాదకులుగా, శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్ సంపాదకులుగా, శ్రీ ఆలపాటి బాపన్న ప్రచురణకర్తగా మేలైన సాహిత్యాంశాలు, వ్యాసాలు, చిత్ర వర్ణచిత్రాలు, ప్రముఖ సంగీత, సాహితీవేత్తల, స్పూర్తి ప్రదాతల జీవితాలను పరిచయంచేస్తూ – గత పాతిక సంవత్సరాల నుండి వెలువడుతూ, రజతోత్సవం జరుపుకుంటున్న “మిసిమి” మాసపత్రిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కలికి తురాయి….

సత్యహరిశ్చంద్ర నాటక పద్యపఠన పోటీలు

సత్యహరిశ్చంద్ర నాటక పద్యపఠన పోటీలు

December 20, 2022

(డిసెంబర్ 23న నందిగామలో సత్యహరిశ్చంద్ర నాటక పద్యాల పోటీలు) బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అందించిన హరిశ్చంద్ర నాటకం తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు ప్రేరణ. రంగస్థల కళాకారులు, పద్య, గద్య రచయితలు బలిజేపల్లి పేరును మరిచిపోలేరు. నిత్య సత్యవంతుడు హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి కథ ఆధారంగా బలిజేపల్లి 1912లో ‘హరిశ్చంద్రీయము’ నాటకం తన 31వ యేట…

కళారంగం పైనా కర్కశ పాదం!

కళారంగం పైనా కర్కశ పాదం!

November 29, 2022

రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం కళారంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. స్వాతంత్య్రానంతరం మన చారిత్రక ఘట్టాలను దృశ్యమానం చేసి, వాటిని భావితరాల కోసం భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్‌, నేషనల్‌ ఫిలిం ఆర్కైవ్‌లతో పాటు ఫిలిం ఫెస్టివల్‌ డైరెక్టరేట్‌, చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియాల ఉనికిని దెబ్బతీస్తూ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వాటిని విలీనం చేసింది. చిత్రకళా…

చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

November 15, 2022

తెలుగు నాటక వికాసంలో బాపట్ల పాత్ర అజరామరమైంది. సింగరాజు నాగభూషణం, కొర్రపాటి గంగాధర వడ్లమూడి సీతారామారావు, మాచిరాజు బాలగంగాధర శర్మ, నిభానుపూడి మురళీ, KST శాయి, PL నారాయణ వంటి అనేక రంగస్థల దిగ్గజాల తరాల వారీ కృషితో తెలుగు నాటక ఆవిర్భాము నుంచి సమాంతరంగా బాపట్ల రంగస్థలం తాను వృద్ది నొందుతూ తెలుగు నాటకారంగాన్ని దేదీప్యమానమ్ చేసింది….