చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

November 15, 2022

తెలుగు నాటక వికాసంలో బాపట్ల పాత్ర అజరామరమైంది. సింగరాజు నాగభూషణం, కొర్రపాటి గంగాధర వడ్లమూడి సీతారామారావు, మాచిరాజు బాలగంగాధర శర్మ, నిభానుపూడి మురళీ, KST శాయి, PL నారాయణ వంటి అనేక రంగస్థల దిగ్గజాల తరాల వారీ కృషితో తెలుగు నాటక ఆవిర్భాము నుంచి సమాంతరంగా బాపట్ల రంగస్థలం తాను వృద్ది నొందుతూ తెలుగు నాటకారంగాన్ని దేదీప్యమానమ్ చేసింది….

వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్సవం

వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్సవం

November 4, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవం నవంబరు 1న మంగళవారం విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన 30 మందికి రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించి సత్కరించింది. 20 మంది లైఫ్ టైమ్ అవార్డులు, 10 మందికి అచీవ్ మెంట్…

కళాకారులకు గుర్తింపు కార్డులు-మంత్రి రోజా

కళాకారులకు గుర్తింపు కార్డులు-మంత్రి రోజా

November 2, 2022

–విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు –జాతీయ సాంస్కృతిక ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా జగనన్న ప్రభుత్వం కవులు, కళాకారులకు పెద్దపీట వేస్తుందని, వారికి చేయూతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ…

విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

October 31, 2022

ఈ నెల 29 మరియు 30 వ తేదీలలో హైదరాబాద్ రంగస్థలి ఆడిటోరియమ్ లో టికెట్స్ ప్రదర్శనలు జ్ఞానపీఠ్ అవార్డును ఇంటి ముందుకు తెచ్చి, తలుపు తట్టి, రచయత రావూరి భరద్వాజ గారి అరచేతిలో పెట్టిన గ్రంధము పాకుడు రాళ్లు.560 పేజీల కధాంశము, 24 మంది కళాకారులు, 45-50. పాత్రలు, అంకిత భావముతో ఒక గంటా 40 నిముషాలలో…

కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

October 28, 2022

రవీంద్ర భారతిలో ఘనంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి వారి 33 వ వార్షికోత్సవం శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ వారు చిన్నారులకు శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులచే వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం 33 వ వార్షికోత్సవం అక్టోబర్ 22 న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించారు. చిన్నారులు…

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

October 5, 2022

(నేడు పసుపులేటి ‘కన్నాంబ’ జయంతి) నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ…

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

September 30, 2022

“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.నేను ఆయనకు ఒక్కటే చెప్పాను… మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను…

భాస మహాకవి గొప్పసృష్టి ‘దూత ఘటోత్కచము’

భాస మహాకవి గొప్పసృష్టి ‘దూత ఘటోత్కచము’

September 28, 2022

నాటక ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో భాసుడి ప్రతేకత మెచ్చుకోదగ్గది. భారత కథలో.. ఘటోత్కచుడిని దూతగా.. శాంత మూర్తిగా మలచి పంపించడంలో.. భాసుడి నేర్పు నిజంగా ప్రశంసనీయం. ఇదీ ఒక చిన్న నాటిక వంటిదే.ఒకే అంకం. ఒకే రంగస్థలం.ప్రదర్శనకు ఎక్కువ అనుకూలం.ప్రదర్శనకు ఒక గంట సమయం పడుతుంది.. ఎక్కువ చర్చ, ఎక్కువ సంఘర్షణ ఉండవు.సులభంగా నడుస్తాయి.కథ అంతా సహజంగా కనిపిస్తుంది. పాత్రలూ…

పశ్నలతో వెంటాడిన “కో అహం”

పశ్నలతో వెంటాడిన “కో అహం”

September 22, 2022

నిన్న రవీంద్రభారతిలో మంకెనపల్లి అజయ్ దర్శకత్వంలో ప్రదర్శించిన “కో అహం” నాటకం చూశాను. ప్రముఖ యువ కవయిత్రి శ్రీమతి మెర్సీ మార్గరేట్ రచన అది. ఒక కావ్యంలా, ఒక కవితలా సాగింది. రాత్రి అంతా నిద్ర పోనివ్వకుండా నాటకం ప్రశ్నలు సంధించింది. సబ్జెక్టు కొత్తగా లేదు, కానీ దర్శకుడు నాటకాన్ని మలచి ప్రదర్శించిన తీరు జాతీయ స్థాయి నాటక…

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

September 19, 2022

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు…