“హాస్యమేవ జయతే” అంటున్న “సుమధుర కళా నికేతన్”

“హాస్యమేవ జయతే” అంటున్న “సుమధుర కళా నికేతన్”

July 27, 2022

(సుమధుర 25 వ హాస్య నాటికల పోటిలు – విజయవాడలో 2022 జూలై 29, 30, 31 తేదిలలో…) నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం…, 1973 వ సం.లో విజయవాడలోఓ శుభ ముహూర్తంలో, ధృడమైన, శుభసంకల్పంతో ఓ “నవ్వుల పువ్వు” మొగ్గ తొడిగింది.దాని అందమైన పేరే…”సుమధుర కళా నికేతన్ “. సుమధుర(O) కళానికేతన్ చరితం: “సుమధుర” వ్యవస్థాపకులు శ్రీ…

సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా దీపికారెడ్డి

సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా దీపికారెడ్డి

July 27, 2022

(తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా నర్తకి దీపికారెడ్డి నియామకం)తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా ప్రముఖ నర్తకి, కూచిపూడి నాట్యగురు శ్రీమతి దీపికారెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో మూడేళ్ళ పాటు టిఆర్ఎస్ నేత నాటక ప్రియుడు బాద్మి శివకుమార్ ఈ పదవిలో…

సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది…”కళల కాణాచి తెనాలి”

సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది…”కళల కాణాచి తెనాలి”

July 19, 2022

జయహో..”ఝనక్ ఝనక్ పాయల్ భాజే” “కళల కాణాచి తెనాలి”… రంగస్థల వైభవాన్ని ఇనుమడింపజేస్తున్న వేదిక.______________________________________________________________________సుప్రసిద్ధ తెలుగు సినీ రచయిత, మాటలమాంత్రికులు, డాక్టర్ బుర్రా సాయిమాధవ్ గారు ఈ వేదిక స్థాపకులన్నది అందరికీ తెలిసిందే.వారసత్వ కళారాధనలో నిత్యవిద్యార్ధిగా.. సినీజగత్తులో పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ… ఎంతో ఒద్దికగా స్వస్థలం తెనాలిలో రంగస్థల పండుగకు ముచ్చటైన తోరణంగా నిలుస్తున్నారు ఆయన. ఈ విషయం…

ఝనక్ ఝనక్ పాయల్ భాజే

ఝనక్ ఝనక్ పాయల్ భాజే

July 13, 2022

కళల కాణాచి తెనాలి సంస్థ గత మూడు సంవత్సరాలుగా కళాకారులకు, నాటకరంగానికి తమవంతు సేవ చేస్తూనే ఉంది.. పలు సాంస్కృతిక విభాగ కార్యక్రమాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎందరినో ప్రోత్సహిస్తూ ఉంది … కళల కాణాచి సంస్థ ఈ సంవత్సరం ఒక నూతన అధ్యాయానికి తెర తీస్తోంది. యువతను నాటకం వైపు ఎక్కువగా తేవాలని దృఢ సంకల్పంతో సుమారు 100…

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

July 9, 2022

నేడు జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలు… ప్రముఖ రంగస్థల సీనియర్‌ నటి సురభి జమునా రాయలు ప్రథమ వర్థంతి సంధర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నటి సురభి జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ రంగస్థల సినీనటి శ్రీమతి సుభాషిణి, రంగస్థల చిత్రకారుడు కొనపర్తి ఆనంద్ వున్నారు. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సంస్థ…

ప్రేక్షకులును ఆకట్టుకున్న సాంఘిక నాటికలు

ప్రేక్షకులును ఆకట్టుకున్న సాంఘిక నాటికలు

July 1, 2022

విజయవాడలో ఆరు రోజుల పాటు సందేశాత్మక కధాంశాలతో సాంఘిక నాటికల ప్రదర్శనలు… ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారి 74 జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సాంఘిక నాటిక పోటీలు నిర్వాహణలో భాగంగా విజయవాడలో 25-06-2022 శనివారం నుండి 30-06-2022 గురువారం వరకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కళావేదిక, విజయవాడ నందు నిర్వహిస్తున్న…

రసవిలాసం

రసవిలాసం

June 25, 2022

నాటకానికి ప్రాణసమానమైన మాట “రసం”. రచనా పరంగా, ప్రదర్శనాపరంగా, నటనాపరంగా.. రసమే జీవశక్తి. ఏ నటుడు రస పోషణలో అద్వితీయుడో.. అతడే రంగస్థలంపైన సమర్ధవంతంగా నిలుస్తాడు. రసం అనే పదం గురించి వందల.. వేల సంవత్సరాలు విస్తృతమైన చర్చ జరిగింది.నాటకపండితులు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. ఎన్నో వాదనలు..మరెన్నో ఖండనలు..ఇంకెన్నో ప్రతిపాదనలు..అబ్బో… అదంతా ఓ గొప్ప గ్రంథం. అసలు రసం…

సుదీర్ఘమైన కళాయాత్రలో నూతలపాటి

సుదీర్ఘమైన కళాయాత్రలో నూతలపాటి

June 19, 2022

తెలుగు నాటక ప్రేమికుల కందరికీఎంతో ఇష్టమైన పేరది!తెలుగు నాటక నటీనటులందరూఎంతో ప్రేమించే పేరది!తెలుగు నాటక నిర్వాహకులందరికీతలలో నాలికలా నిలిచే పేరది!తెలుగు నేలలో జరిగే ప్రతీ కళాపరిషత్తులోతప్పక విన్పించే పేరది!తెలుగు నాట గత అరవై సంవత్సరాలుగానాటకంతో కలిసి సాగుతున్న పేరది!తెలుగు నాటక వర్తమాన చరిత్రలోఅసంఖ్యాకమైన సత్కారాలందుకొన్న పేరది!ఆ పేరే సాంబయ్య…!!నూతలపాటి సాంబయ్య!!! పేరులో ఏముంది? అంటారు కొందరు!కానీ.. ఆ పేరులోనే…

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

June 13, 2022

12-06-2022 తేది శనివారం, గుంటూరు, అన్నమయ్య కళావేదిక బృందావన్ గార్డెన్స నందు ‘కవిరాజశేఖర’, ‘కవితాసుధాకర’ కీ.శే. శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తి ‘కేంద్రసాహిత్య అకాడమీ’ పురస్కార గ్రహీత గారికి నివాళిగా నవక్రాంతి సాంస్కృతిక సమితి(హైదరాబాద్) వారిచే రక్షాబంధం చరిత్రాత్మక పద్యనాటకం ప్రదర్శన జరిగినది. ప్రదర్శనకు ముందు కృష్ణమూర్తిగారు పల్నాడు గామాలపాడులో పోస్టుమాస్టర్ గా పనిచేస్తూ రచించిన ‘పురుషోత్తముడు’ మహాకావ్యానికి కేంద్రసాహిత్య…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

June 10, 2022

సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకం దార్ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్లీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృ హంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ…