ఉత్తరాంధ్ర నాటక మణిదీపం – రాము

ఉత్తరాంధ్ర నాటక మణిదీపం – రాము

January 15, 2025

-పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం..!-విశ్వామిత్ర, కాలకౌశిక, భీమ, ధుర్యోధనుడి పాత్రల్లో రాణింపు..!-డీవీ సుబ్బారావు, పద్మశ్రీ యడ్ల గోపాలరావు, అమరాపు సత్యనారాయణలతో కలిసి ప్రదర్శన..!-రంగసింహ బిరుదుతో జాతీయస్థాయి గుర్తింపు…!_________________________________________________________________ ఆయనొక సాధారణ రైతు కుటుబం నుంచి వచ్చిన వ్యక్తి. కళలన్నా.. కళాకారులన్నా చిన్ననాటి నుంచే ఆసక్తి. ఆ ఇష్టమే ఆయనను చిన్నవయస్సు లోనే పౌరాణిక నాటకాలవైపు నడిపించింది. అనతి కాలంలోనే…

ఏ.పి. కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి

ఏ.పి. కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి

December 3, 2024

ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి (ఒంగోలు) నియామకం! ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ గా తిరిగి గుమ్మడి గోపాలకృష్ణ (పామర్రు) ను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుగారు. తేజస్వి చురుకైన కార్యకర్త. సోషల్ మీడియా ఇన్-ఫ్లూఎన్సర్ గా పార్టీకి అండగా చక్కని ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంది. టిడిపి క్లిష్ట సమయంలో తనదైన పోరాటం చేసి…

అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

December 1, 2024

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం పక్షాన 30-11-24, శనివారం సాయంకాలం, విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో తిరుమంగై ఆళ్వార్ దివ్యకథ కూచిపూడి నృత్య రూపకాన్ని రాజమండ్రి కళాకారుల బృందం రసరమ్యంగా ప్రదర్శించింది. తొలుత సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ జ్యోతి ప్రకాశనం చేశారు. రచయిత వెంకట్ గాడేపల్లి తాను రచించిన నృత్యరూపకాన్ని…

కోఠి విశ్వ విద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు

కోఠి విశ్వ విద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు

September 13, 2024

కోఠి మహిళా విశ్వ విద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు పెడతాం- ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన చైతన్యం చాకలి ఐలమ్మ నృత్య రూపకం…తెలంగాణ ఏర్పాటుకు పోరాట వీర మహిళ చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. గడీ కంచెను బద్దలుగొట్టి ప్రజా భవన్ కు జ్యోతిరావు పూలే పేరు పెట్టామని,…

మదర్ థెరిస్సా సేవలు స్పూర్తిదాయకం

మదర్ థెరిస్సా సేవలు స్పూర్తిదాయకం

August 28, 2024

రోగులకు, అనాథలకు తన జీవితకాలం సేవలు అందించిన మానవతామూర్తి మదర్ థెరిస్సా ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని మాజీ మంత్రిణి నన్నపనేని రాజకుమారి అన్నారు. సోమవారం (26-8-24) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహణలో విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయంలో భారతరత్న మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మరియు సేవా పురస్కారాలు ప్రదానం జరిగింది….

పిల్లల్లో సృజనాత్మకను పెంపొందించాలి…!

పిల్లల్లో సృజనాత్మకను పెంపొందించాలి…!

August 15, 2024

78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించుటకు మరియు వారిని కళలలో ప్రోత్సహించడానికి ధన్యవాదాలు శంభయాచార్య లలిత కళా పురస్కారం వారి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం ఏదైనా ఒక దేశభక్తి గీతం అన్న మూడు విభాగాలుగా విభజించి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం గుంటూరు…

నటరాజ దారుశిల్పం బహూకరణ

నటరాజ దారుశిల్పం బహూకరణ

August 7, 2024

భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి సహకారంతో నాట్యాచార్య పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి వర్ధంతి సందర్భంగా గ్రంథ రచయిత, దారుశిల్పి బ్రహ్మశ్రీ అమృతలూరి వీరబ్రహ్మేంద్రరావు గారిచే రూపొందించబడిన శ్రీ నటరాజమూర్తి విగ్రహం (నిరాలంబ భంగిమ) దారుశిల్పం కూచిపూడి కళాక్షేత్రమునకు సమర్పించారు. గుంటూరు, కంచి కామకోటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణం బృందావన గార్డెన్స్ లో 29…

భారతీయ నృత్య ప్రతిభాశాలిని – యామినీ

భారతీయ నృత్య ప్రతిభాశాలిని – యామినీ

August 4, 2024

(సాంప్రదాయ శాస్త్రీయ నాట్య వటవృక్షం కూలిపోయింది! నాట్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాట్య తపస్విని ముంగర యామిని పూర్ణతిలకం కృష్ణమూర్తి 3 ఆగస్ట్ 2024 న తుదిశ్వాసవిడిచారు. 64కళలు.కాం గతంలో ప్రచురించిన “విశ్వమోహిని” గారి వ్యాసం మరొకసారి…) కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రద‍ర్శనలలో తనదైన ప్రత్యేకతతో, శైలితో, ఒరవడితో రాణించి భారతీయ నాట్యకళకు దేశ విదేశాలలో విశేషమైన…

“విశ్వమోహిని” యామిని కృష్ణమూర్తి ఇకలేరు

“విశ్వమోహిని” యామిని కృష్ణమూర్తి ఇకలేరు

August 4, 2024

సాంప్రదాయ శాస్త్రీయ నాట్య వటవృక్షం కూలిపోయింది! మువ్వల సవ్వడి ఆగిపోయింది! నాట్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాట్య తపస్విని ముంగర యామిని పూర్ణతిలకం కృష్ణమూర్తి కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. ఆమె వయసు 83. వృద్ధాప్య ఇబ్బందులతో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సి నాట్యాలలో ఢిల్లీ కేంద్రంగా ఎన్నో ప్రయోగాలు చేశారు….

కళారాధన సాంస్కృతిక సంస్థ-విజ్ఞాపన పత్రం

కళారాధన సాంస్కృతిక సంస్థ-విజ్ఞాపన పత్రం

July 20, 2024

కర్నూలు జిల్లా, నద్యాలకు చెందిన కళారాధన సాంస్కృతిక సంస్థ వారు ఇటీవల మంత్రి కందుల దుర్గేష్ గారిని కలిసి సమర్పించిన విజ్ఞాపన పత్రం. గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల గౌరవ మంత్రివర్యులు.కళాభివందనములతో…,విషయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంస్కృతిక అభివృద్ధికి విజ్ఞాపన పత్రం.కళాభిమానులు, స్వతహాగా కళలపై ఆసక్తి కలిగినటువంటి మీరు ఈ శాఖ…