కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

October 28, 2022

రవీంద్ర భారతిలో ఘనంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి వారి 33 వ వార్షికోత్సవం శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ వారు చిన్నారులకు శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులచే వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం 33 వ వార్షికోత్సవం అక్టోబర్ 22 న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించారు. చిన్నారులు…

ఏ.పి.లో తెలుగు సాంస్కృతిక కళోత్సవాలు

ఏ.పి.లో తెలుగు సాంస్కృతిక కళోత్సవాలు

October 25, 2022

రాష్ట్రస్థాయిలో గెలుపొందిన కళాబృందాలకు బహుమతులు మరియు పారితోషకాలు…తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ… తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు- తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుట కొరకు, కళలను మరియు కళాకారుల అభివృద్దిని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు మరియు కళా బృందాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ…

కలియుగ సత్యభామ

కలియుగ సత్యభామ

October 14, 2022

(నేడు(14-10-21) ప్రముఖ నాట్య కళాకారిణి శోభానాయుడు వర్ధంతి) ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులన్నారు. నృత్య అభ్యసనకు పనికిరాదన్న తిరస్కారాలు పొందిన ఆమె పట్టుదలతో నృత్యసామ్రాజ్యంలో ఉన్నతశిఖరాలను చేరారు. ముద్రలు సరిగ్గా లేవన్న విమర్శలను పొందిన ఆమె అనంతర కాలంలో శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్ర వేశారు. కూచిపూడి అభినయానికి దేశ విదేశాల్లో గొప్ప…

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

September 30, 2022

“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.నేను ఆయనకు ఒక్కటే చెప్పాను… మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను…

స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి

స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి

August 26, 2022

మనుషుల మధ్య విబేధాలు వస్తే సమాజానికే ప్రమాదకరం అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరిశంకర్ అన్నారు. మనుషులకు మనసులకు మధ్య గోడలు బద్దలు కొట్టేందుకు కళాకారులు, సాహితీవేత్తలు కృషి చేయాలని కోరారు. మంగళవారం(23-08-22) రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కె.వి.ఎల్. ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి…

జానపద కళా సంస్కృతి

జానపద కళా సంస్కృతి

August 22, 2022

(నేడు ప్రపంచ జానపద కళల దినోత్సవం) సంస్కృతి జీవిత మంత విశాలమైనది. సంప్రదాయాలు, కర్మకాండ, భాష, నుడికారాలు, భౌతిక వస్తు సామగ్రి, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పాదక పరికరాలు, సంగీతము, మౌఖికసాహిత్యరూపాలు, కళాప్రదర్శనలు, వైద్యము, ఇల్లు, పెళ్లిళ్లు, కట్టు, బొట్టు, ఆభరణాలు, శుభకార్యాలు, పుట్టుక, చావు, పండుగలు, వ్రతాలు, నోములు ఇత్యాదివి సంస్కృతిలో భాగం. ప్రతి జాతికి సంస్కృతి ఉంటుంది….

గుంటూరులో వెంపటి చినసత్యంగారి 10 వ వర్ధంతి

గుంటూరులో వెంపటి చినసత్యంగారి 10 వ వర్ధంతి

August 7, 2022

అపర సిద్ధేంద్రయోగి, కూచిపూడి నాట్యతిలకులు, పద్యభూఫణ్ డా. వెంపటి చినసత్యంగారి 10 వ వర్ధంతి సందర్భంగా శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్డు అకాడమీ గుంటూరు వారి నిర్వహణలో పరమ గురువునికి ‘బ్రహ్మాంజలి’. ఈ కార్యక్రమం అన్నమయ్య కళావేదిక శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం బృందావన్ గార్డెన్స్ గుంటూరు నందు 29 జూలై 2022 శుక్రవారం ఉదయం 9 గం. లకు…

కళాకారులకు గుర్తింపు కార్డులిస్తామన్న మంత్రి రోజా

కళాకారులకు గుర్తింపు కార్డులిస్తామన్న మంత్రి రోజా

August 1, 2022

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్న కళాకారులను గుర్తించి, వారిని, కళలను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అర్.కె. రోజా తెలిపారు. రాష్ట్రంలో అధికారికంగా సాంస్కృతిక పోటీలను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామనీ, గెలుపొందిన జట్లకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు…

సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా దీపికారెడ్డి

సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా దీపికారెడ్డి

July 27, 2022

(తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా నర్తకి దీపికారెడ్డి నియామకం)తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా ప్రముఖ నర్తకి, కూచిపూడి నాట్యగురు శ్రీమతి దీపికారెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో మూడేళ్ళ పాటు టిఆర్ఎస్ నేత నాటక ప్రియుడు బాద్మి శివకుమార్ ఈ పదవిలో…

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

June 30, 2022

నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను…