సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

ఈ ఏడాదయినా ఏ.పి.లో ఉగాది పురస్కారాలున్నాయా? లేదా? జనవరి 27న ఏపీ సేవ పోర్టల్ ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న వాలంటీర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆయన కోరారు. అంతేకాదు, ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను వచ్చే ఉగాదికి సత్కరించి ప్రోత్సాహకాల్ని అందించాలని సూచించారు. ఉత్తమ సేవకు…

పద్మశ్రీ వరించిన పద్మజారెడ్డికి అభినందన సభ

పద్మశ్రీ వరించిన పద్మజారెడ్డికి అభినందన సభ

February 6, 2022

పద్మశ్రీ పద్మజారెడ్డి ని ఘనంగా సత్కరించిన దోహా ఖతార్ తెలుగు కళాసమితి దశాబ్దాల తరబడి జీవితాన్ని కూచిపూడి నాట్యానికి చిత్తశుద్ధితో అంకితం చేసిన యోగిని, తపస్విని డాక్టర్ పద్మజా రెడ్డి అని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి.గంగాధర్ శాస్త్రి అభినందించారు. తెలుగు కళాసమితి, దోహా – ఖతార్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ (5-02-2022) జింఖానా క్లబ్ లో పద్మశ్రీ…

మీనాక్షి కల్యాణం నృత్యరూపకం

మీనాక్షి కల్యాణం నృత్యరూపకం

December 19, 2021

ఆదిదంపతులయిన పార్వతీపరమేశ్వరుల తాండవంలో శివుని నృత్యంలో అపశృతి దొర్లి పార్వతి శివుని దూషించగా…శివుడు ఆగ్రహించి… భూలోకంలో పార్వతి మూడు స్తనముల వికృత రూపంతో జన్మించమని శపిస్తాడు. దుఖంలో వున్న పార్వతిని విష్ణుమూర్తి ఓదారుస్తూ… పాండ్యరాజ్యంలో మలయధ్వజ మహారాజు కూతురుగా జన్మిస్తావని తడాదకై (అజేయరాలు)అనే పేరుతో ప్రభవించి ఈశ్వరుని దర్శనంతో శాపవిముక్తి కలిగి, అతనినే పరిణయమాడి మీనాక్షి సుందరేశ్వరులుగా భూలోకాన్ని…

కళాకృష్ణ, విఠలాచార్యలకు విశిష్ట పురస్కారాలు

కళాకృష్ణ, విఠలాచార్యలకు విశిష్ట పురస్కారాలు

December 4, 2021

తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారాలుతెలుగు విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారాలను ప్రకటించింది. 2019వ సంవత్సరానికి ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణను ఎంపిక చేశారు. 2018వ సంవత్సరానికి ప్రముఖ సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య ఎంపికయ్యారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే బహుమతీ ప్రదానోత్సవంలో భారత…

నాట్యం-సంగీతం కోర్సుల ప్రవేశానికి ఆహ్వనం

నాట్యం-సంగీతం కోర్సుల ప్రవేశానికి ఆహ్వనం

November 3, 2021

ముగిసిన తానా-కళాశాల నాట్యం-సంగీతం వార్షిక పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం! తానా సంస్థ – పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం మరియు సంగీతం కోర్సు విద్యనభ్యసిస్తున్న 400 మంది విద్యార్థులకు( ప్రవాస తెలుగు చిన్నారులు) పైగా థియరీ-ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని తానా-కళాశాల కార్యక్రమ అధ్యక్షుడు అడుసుమిల్లి రాజేష్…

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

October 31, 2021

ఆగస్ట్ 14న జరగాల్సిన వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డుల కార్యక్రమం రేపు(01-11-21) విజయవాడలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా రానున్నారు. వైయస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చక గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా ఉగాది పురస్కారాలు రద్దుచేశారు. అయితే ఉగాది పురస్కారాలు స్థానే వైయస్సార్ అవార్డులు ప్రకటించారా ?…

ఒక నర్తకి జీవితమే ‘నాట్యం ‘ సినిమా

ఒక నర్తకి జీవితమే ‘నాట్యం ‘ సినిమా

October 22, 2021

ఈ నెల 22న శుక్రవారం విడుదల అవుతున్న నాట్యం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి “సంధ్యారాజు”. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు ఆమె ఒక మంచి కూచిపూడి నృత్యకారణి అని, తెలియని వారికి నాట్యం సినిమా ద్వారాపరిచయమవుతున్న నూతన హీరోయిన్. ఈ కూచిపూడి నృత్యకారిణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే…

మెగా క్రియేషన్స్ వారి అవార్డులు వేడుక

మెగా క్రియేషన్స్ వారి అవార్డులు వేడుక

August 20, 2021

హైదరాబాదు లో గురువారం(19-08-21) సాయంత్రం మెగా క్రియేషన్స్ సంస్థ పి. శ్రీనివాసరావు నిర్వహించిన, ఆల్ టాలెంటెడ్ & గ్రేట్ ఎచ్చివర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాటగిరిలో కళా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు, గొప్ప చరిత్ర కలిగిన మన దేశం స్వతంత్రతను 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమున 75 ఇయర్స్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్.. ప్లాటినం జూబ్లీ అవార్డ్స్ 2021 హైదరాబాద్…

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

August 11, 2021

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ ఎంతో ఘనంగా ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్ట్ 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా…

సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి

August 9, 2021

(సాంస్కృతిక ప్రేమికుడు జి.ఎల్.ఎన్.మూర్తి ప్రథమ వర్దంతి ఆగస్ట్ 7 న) సాంస్కృతిక రంగం అంటే ప్రాణం ఇచ్చేటోడు. చెత్త ప్రదర్శన అయినా ఓపికగా చివరి వరకు ఆసక్తిగా చూసేటోడు. నాటకం అంటే సొంత ఖర్చు పెట్టుకుని ఎంత దూరం అయినా ప్రయాణించేటోడు. ప్రతిభ ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని ప్రోత్సహించేటోడు. తెలుగు భాష వికాసం కోసం పరితపించేటోడు. తెలుగుకు…