తొలి సినీనృత్య దర్శకులు  వెంపటి సత్యం

తొలి సినీనృత్య దర్శకులు వెంపటి సత్యం

April 2, 2020

(తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మున్నగు 300 చిత్రాలకు పైగా నృత్యదర్శకునిగా పనిచేశారు) కూచిపూడిలో పుట్టిన వాళ్ళందరూ నర్తకులు కాకపోయినా, నర్తకులు చాలామంది కూచిపూడి లోనే పుట్టారు. నాట్యకళకూ, నర్తకులకు కూడా కూచిపూడే పుట్టిల్లు ఐంది. ‘నాట్యాచార్య’ వెంపటి సత్యంగారు 1822 వ సంవత్సరం, డిసెంబరు 5 న కూచిపూడిలోనే పుట్టారు. వంశ పారంపర్యంగా వస్తున్న నాట్యకళను కూచిపూడి…

మూగబోయిన అందెల సవ్వడి …

మూగబోయిన అందెల సవ్వడి …

April 1, 2020

ప్రముఖ నృత్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి మంగళవారం(31-3-20) రాత్రి విజయవాడలో నటరాజ సన్నిధికి చేరుకున్నారు. కృష్ణ జిల్లాకు చెందిన అన్నపూర్ణ అటుకూచిపూడి, ఇటు భరత నాట్యంలోనూ నిష్ణాతులు. ఒక శకం ముగిసిపోయింది ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ నాట్య కళాకారిణి. ప్రెసిడెంట అవార్డీ,,రెసేర్చ్ స్కాలర్.. హంస అవార్డ్ గ్రహీత.. కృత్రిమ కాలితో వేల ప్రదర్శనలు ఇచ్చిన నాట్యమయూరి …..

నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

January 28, 2020

జనవరి 24 2020 రవీంద్రభారతిలో ‘కళారత్న’ పసుమర్తి రామలింగశాస్త్రిగారి నేతృత్వంలో ‘సత్యహరిశ్చంద్రీయం’ నృత్య నాటకం తొలి ప్రదర్శన జరిగిన సందర్భంగా వారి గురించిన ప్రత్యేక వ్యాసం (రూపక రచయిత : ‘కళారత్న’ బ్నిం, స్వర రచన : డి.ఎస్.వి. శాస్త్రి). సారవంతమైన సుక్షేత్రంలో నాణ్యమైన రసాలపు విత్తనం పడితే.. అది మధుర రసఫలాలు అందించే మహా వృక్షం కావటంలో…

విజయవాడలో శోభానాయడు ‘నృత్య రూపకం ‘

విజయవాడలో శోభానాయడు ‘నృత్య రూపకం ‘

January 25, 2020

విజయవాడ సిద్ధార్థ కళాపీఠంలో (25-01-20, శనివారం) పద్మశ్రీ డా. శోభానాయడు శిష్యబృందంతో విప్రనారాయణ కూచిపూడి నృత్య రూపకం. పద్మశ్రీ, డా. శోభానాయడు కూచిపూడి నాట్యకళాకారుల్లో విలక్షణస్థానాన్ని పొందిన నర్తకి, ఆమె తండ్రి వెంకన్న నాయడు పి.డబ్ల్యు.డి.లో ఎగ్జిక్యూటివ్ ఇన్జనీరు. తల్లి సరోజినీదేవి గృహిణి. శోభానాయడు మొదట రాజమహేంద్రవరంలో నాట్య శిక్షణ పొంది, తరువాత 1968లో మాతృమూర్తితోపాటు మద్రాసు వెళ్లి…

మురిపించిన మువ్వల సవ్వడి

మురిపించిన మువ్వల సవ్వడి

January 16, 2020

16-01-2020,గురువారం, విజయవాడ కల్చరల్ సెంటర్లో అలరించిన విన్సెంట్ పాల్ నాట్య విన్యాసం భరతనాట్యం, భారతీయ సంస్కృతికి గుండె లాంటిదని, లయాన్వితంగా సాగిన విన్సెంట్ పాల్ నృత్య ప్రదర్శన ఆద్యంతం హృద్యంగా ఉందని. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సర్వ శిక్ష శాఖ సంచాలకులు పాఠశాల విద్య కమిషనర్ ప్రముఖ సాహితీవేత్త డ్రేవు చిన వీర భద్రుడు అన్నారు. కల్చరల్ సెంటర్…

ఆధ్యంతం రసవంతం.. అమరావతి నృత్యోత్సవం

ఆధ్యంతం రసవంతం.. అమరావతి నృత్యోత్సవం

December 22, 2019

ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు భారతీయ నృత్య రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాయి. జానపద నాట్యాలు ఆనందానికి హద్దులు చెరిపేశాయి. నటరాజ్ మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీ వ్యవ స్థాపక అధ్యక్షుడు బీఆర్ విక్రమ్ కుమార్ సంచాలకత్వంలో విజయవాడ పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో 21-12-19, శనివారం సా యంత్రం ‘అమరావతి నృత్యోత్సవ్-2019″ (ఇండియన్ డ్యా న్స్ ఫెస్టివల్) అంగరంగ వైభవంగా ప్రారంభ…

కూచిపూడి నృత్య లహరి – హవీషా చౌదరి

కూచిపూడి నృత్య లహరి – హవీషా చౌదరి

December 13, 2019

సంగీత స్వర పల్లవులకు అందంగా పద విన్యాసాలు చేయగల యువ నర్తకి ఆమె. అంతరార్థాన్ని హస్తముద్రల్లో… భావ సందర్భాలను అంగ భంగిమల్లో ఆవిష్కరిస్తూ… రస భావ తాళ లయలను రసాత్మకంగా అభినయించి తన నర్తనంతో బహు పాత్రాభినయం చేయగల నాట్యమయూరి. కూచిపూడి నాట్యంతో పాటు తెలుగు సంప్రదాయ వైభవాన్ని చాటే జానపదాన్ని, ఫోక్ ఫ్యూజనను, భరతనాట్యాన్ని నేర్చుకుని ప్రపంచ…

బెజవాడలో భామాకలాపం

బెజవాడలో భామాకలాపం

September 9, 2019

ఆకట్టుకున్న రాజారెడ్డి, భావనా రెడ్డి తండ్రీ కూతుళ్ళ నృత్య ప్రదర్శన … కూచిపూడి నృత్య సంప్రదాయాలను దేశ సరిహద్దులు దాటించి 100 పైగా దేశాలలో ప్రదర్శించిన డాక్టర్ రాజారెడ్డి, మరోకరు వారి కుమార్తె భావనా రెడ్డి. రాజారెడ్డి గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే 83 వయస్సులో కూడా ఆయన ప్రదర్శించిన అంశాలు అసమాన ప్రతిభకు తార్కాణం. పద్మభూషన్,…

‘ఇల వైకుంఠం’లో విహరించిన ప్రేక్షకులు

‘ఇల వైకుంఠం’లో విహరించిన ప్రేక్షకులు

విజయవాడ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో నెల వారి కార్యక్రమాలలో భాగంగా శనివారం(03-08-19) మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఇల వైకుంఠం’ నృత్యరూపక ప్రదర్శన ఆక ట్టుకుంది. నృత్య రత్న, విఖ్యాత నృత్యకళాకారిణి, ‘హంస’ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి తన శిష్యబృందంతో కలిసి చక్కనైన ఆంగిక వాచికాభినయాలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది….

నాట్యకళలో స్త్రీల ప్రాముఖ్యత

నాట్యకళలో స్త్రీల ప్రాముఖ్యత

నేటి ఆధునిక ప్రపంచంలో అంతర్జాతీయంగా “స్త్రీ” అన్ని రంగాల్లోనూ తన అభినివేశాన్ని, ఉనికిని, ప్రాముఖ్యతని చాటి చెబుతోంది. అందునా నాట్యకళల్లో మరింత ముఖ్యపాత్రను పోషిస్తున్నారని చెప్పవచ్చు. నాడు మనువు “న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అన్నాడని చెప్పి స్త్రీలను అణగదొక్కడానికి ప్రయత్నించినా నాటి వేదకాలం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్త్రీ తన ప్రతిభను చాటుకుంటూనే ఉంది….