లేపాక్షి కళకు సరికొత్త శోభ ‘గిరిధర్’ చిత్రాలు

లేపాక్షి కళకు సరికొత్త శోభ ‘గిరిధర్’ చిత్రాలు

March 2, 2025

విజయనగర చిత్రకళలో లేపాక్షి శైలి ప్రత్యేకమైంది. లేపాక్షి దేవాలయంగా పిలువబడే వీరభద్ర దేవాలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో నిర్మించబడింది. పౌరాణిక ఇతిహాస కథలను తన వ్యక్తిగత దృష్టి, ఊహ మరియు సున్నితత్వంతో సమకాలీనంగా రూపొందించే విషయంలో గిరిధర గౌడ్ కు ప్రతిభావంతుడైన చిత్రకారుడిగా పేరుంది. అంతకుముందు ఆయన దశావతార సిరీస్ మరియు కృష్ణ లీల సిరీస్‌లను…

అద్భుతమైన పుస్తకం – ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

అద్భుతమైన పుస్తకం – ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

February 28, 2025

ఎల్లలు లేనిది, ఎల్లలు ఎరుగనిది కళ. కళలను 64 గా మన పెద్దలు పేర్కొన్నారు. ఆ కళల్లో అత్యంత పురాతనమైనది చిత్రకళ, శిల్పకళ. మన దేశ శిల్పకళకు సాక్ష్యంగా నిలుస్తాయి హైందవ దేవాలయాలు. చిత్రకళ కుడ్యాలపై మొదలై ఆ తరువాత పలు ఇతర రకాలుగా విస్తరించి, నేడు కొత్త సోకడలల్లోకి వెళ్ళింది. ఇటువంటి చిత్రకళ, ఇతర కళల్లో ఏ…

వ్యర్థాలకు జీవం పొస్తున్న ‘శిల్పి’

వ్యర్థాలకు జీవం పొస్తున్న ‘శిల్పి’

February 25, 2025

కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు. గత మూడు దశాబ్దాలుగా “సూర్య విగ్రహశాల” శిల్పకళలో ఏడో తరానికి చెందినవారు. తొలిగా బుద్ధుని జీవితచరిత్రపై ఎనిమిది పేయింటింగ్స్ వేసి, వాటిని కాలచక్ర-2006 లో ప్రదర్శించారు. దీనితో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ‘పద్మభూషణ్’ కే.ఎల్. రావ్ వంటి ప్రముఖుల విగ్రహాలను రూపొందించే అవకాశం దక్కిందన్నారు. రవి చంద్ర చెయ్యిపడితే వీటి పని అయిపోయింది, ఇక…

ఉగాది పురస్కారాలు ప్రదానం చేయాలి

ఉగాది పురస్కారాలు ప్రదానం చేయాలి

February 3, 2025

ప్రభుత్వం గతంలోలాగే కవులు, రచయితలు, కళాకారులకు ఉగాది, కళారత్న పురస్కారాలు ప్రదానం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం స్థానిక దుర్గాపురంలోని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఉప సంచాలకులు డి. పెంచలయ్యను కలిస రచయితలు సంఘ సభ్యులు వినతిపతం సమర్పించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కవులు, రచయితలు, కళాకారులకు తెలుగునాట ప్రతిఉగాది…

సాంస్కృతిక శాఖకు ‘దామెర్ల ఆర్ట్ గ్యాలరీ’

సాంస్కృతిక శాఖకు ‘దామెర్ల ఆర్ట్ గ్యాలరీ’

January 12, 2025

మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ సాంకేతిక శాఖలో ఇరుక్కుపోయి సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్న రాజమండ్రి, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ని సాంస్కృతిక శాఖకు బదలాయించేందుకు కృషి చేస్తామని, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ బిల్లులు కూడా చెల్లించలేని దుస్ధితిలో ఆర్ట్…

వరదా వెంకటరత్నం విగ్రహ ఆవిష్కరణ

వరదా వెంకటరత్నం విగ్రహ ఆవిష్కరణ

January 7, 2025

రాజమండ్రిలో దామెర్ల రామారావు కళాప్రాంగణంలో వరదావారి విగ్రహ ఆవిష్కరణ>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6 జనవరి 2025 న రాజమహేంద్రవరం, శ్రీ దామెర్ల రామారావు చిత్ర కళామందిరం నందు మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్ర చిత్రకళా పితామహులు ఆచార్య వరద వెంకటరత్నం గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించారు….

చారిత్రక అవసరం ‘ఆర్ట్ ఆఫ్ ఏ.పి.’ పుస్తకం

చారిత్రక అవసరం ‘ఆర్ట్ ఆఫ్ ఏ.పి.’ పుస్తకం

December 27, 2024

‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ (Art of AP- Coffee Table book) గ్రంథం చూశాక కొన్ని మాటలు రాయాలనిపించింది. తన కళ, తన కృషి మాత్రమే గుర్తింపబడాలని.. ఇతరుల విజయాలను సహించలేని, ఒప్పుకోలేని సంకుచిత భావాలతో నిండి వున్న నేటి కాలంలో అందరిలా కాకుండా తన జాతి మొత్తం తానే అనుకుంటూ… ఆ జాతిగౌరవాన్ని పలువురికి ప్రకటించాలనుకున్న కళాసాగర్…

‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ ఓ కళా సంగమం.

‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ ఓ కళా సంగమం.

December 1, 2024

2024, నవంబర్ 10 వ తేదీ, ఆదివారం ఉదయం కృష్ణా నదీతీరంలో హరిత బెర్మ్ పార్క్ లో ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ చిత్రకారుల, శిల్పుల మరియు హస్థకళాకారుల నడుమ పుస్తక అవిష్కరణమహోత్సవం ఘనంగా జరిగింది.64 కళలు.కాం పత్రిక సర్వాంగ సుందరంగా ప్రచురించి కళారంగానికి అందించిన కానుక ఈ ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’. ఈ శుభ సందర్భంలో…ఈ…

ప్రభుత్వ జ్ఞాపికగా లేపాక్షి కళాకృతులు

ప్రభుత్వ జ్ఞాపికగా లేపాక్షి కళాకృతులు

September 20, 2024

ఏ.పీ. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలకు, మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా ఇచ్చే జ్ఞాపికలను ఇక ముందు లేపాక్షి నుంచే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రంలోని హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు మాత్రమే అతిథులకు ఇచ్చి సత్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

నటరాజ దారుశిల్పం బహూకరణ

నటరాజ దారుశిల్పం బహూకరణ

August 7, 2024

భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి సహకారంతో నాట్యాచార్య పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి వర్ధంతి సందర్భంగా గ్రంథ రచయిత, దారుశిల్పి బ్రహ్మశ్రీ అమృతలూరి వీరబ్రహ్మేంద్రరావు గారిచే రూపొందించబడిన శ్రీ నటరాజమూర్తి విగ్రహం (నిరాలంబ భంగిమ) దారుశిల్పం కూచిపూడి కళాక్షేత్రమునకు సమర్పించారు. గుంటూరు, కంచి కామకోటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణం బృందావన గార్డెన్స్ లో 29…