ఆలోచనల ప్రతిబింబం ‘ది థింకర్’

ఆలోచనల ప్రతిబింబం ‘ది థింకర్’

March 11, 2020

రాతితో సజీవమైన విగ్రహం చెక్కడం, కాన్వాస్ మీద కొన్ని రంగులతో జీవకళ ఉట్టిపడేట్టు బొమ్మను చిత్రించడం నిస్సందేహంగా గొప్పకళలే. “ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ” అంటాడు టాల్ స్టాయ్. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన శిల్పుల్లో ఆగస్టు రోడిన్ (Auguste Rodin) ఒకరు. ఈయన రూపొందించిన శిల్పాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన…

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

February 24, 2020

ఇసుక రేణువులు ఒక్కటై ఆయన చేతిలో అందమైన ఆకృతిని రాలుతాయి. సమాజంలోని దుష్టత్వాన్ని దునుమాడతాయి. మన చేత్తో మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతూ మనల్ని ఆలోచింపజేస్తాయి, సందేశాన్నిచ్చి, మనల్ని ముందుకు నడుపుతాయి. ఆయనే సైకత శిల్పి దేవిని శ్రీనివాస్. తన జీవితాన్ని కళకు అంకితం చేసిన ఈయన నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తరాల్లో సంచరిస్తూ, తన కళ్లతో…

విజయనిర్మల కాంస్య విగ్రహావిష్కరణ

విజయనిర్మల కాంస్య విగ్రహావిష్కరణ

February 20, 2020

సినీ పెద్దల నడుమ ఘనంగా విజయనిర్మల 74వ జయంతి విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారం అందుకున్న డైరెక్టర్ నందినిరెడ్డి కాంస్య విగ్రహారూపశిల్పి దేవికారాణి ని సత్కరించిన మహేష్ బాబు       ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి (20-02-20) సందర్భంగా హైదరాబాద్, నానక్ రామ్…

చందోలు లో బయల్పడిన అరుదైన శివుని పెళ్లి శిల్పం

చందోలు లో బయల్పడిన అరుదైన శివుని పెళ్లి శిల్పం

February 19, 2020

చందోలు లో వెలుగుచూసిన శివ – కళ్యాణ సుందరమూర్తి శిల్పం వెలుగుచూసిన క్రీస్తు శకం 12వ శతాబ్ది శివపార్వతుల పెళ్లి శిల్పం ఒకప్పటి వెలనాటి చోళుల రాజధాని అయిన గుంటూరు జిల్లా, పిట్టలవానిపాలెం మండలం, చందోలు మంలో రాష్ట్రంలోనే అరుదైనదిగా భావించే శివుని కళ్యాణ సుందరమూర్తి శిల్పం బుధవారంనాడు వెలుగుచూసింది. వారసత్వ సంపదను గుర్తించి, కాపాడి భవిష్యత్ తరాలకు…

‘తెలుగు శిల్పుల వైభవం’ పుస్తకావిష్కరణ

‘తెలుగు శిల్పుల వైభవం’ పుస్తకావిష్కరణ

February 8, 2020

తెలుగు శిల్పుల ఔన్నత్యాన్ని తెలియజేసేలా ‘తెలుగు శిల్పుల వైభవం’ ప్రస్తకం ఉందని సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతిలో శుక్రవారం(07-02-2020) డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన తెలుగు శిల్పుల వైభవం(వంశ చరిత్ర-శాసనాలు) పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుస్తకానికి డాక్టర్ కొండా శ్రీనివాసులు సంపాదకులుగా, ప్రధాన సంపాదకులుగా అప్పాభక్తుల శివకేశవరావు వ్యవహరించారు. ఈ…

700 ఏళ్ల నాటి విష్ణు విగ్రహం

700 ఏళ్ల నాటి విష్ణు విగ్రహం

January 18, 2020

ప్రకాశం జిల్లా, మోటుపల్లి లో బయల్పడిన 700 ఏళ్ల విష్ణు విగ్రహాన్ని పరిరక్షించాలి. చారిత్రక తొలి, మధ్యయుగాల్లో రోము, చైనా దేశాలతో, విస్తృత వర్తక కార్యకలాపాలకు నిలయమైన ప్రకాశం జిల్లా, చీరాల సమీపంలోని, మోటుపల్లి రేవు పట్టణం వద్ద చారిత్రక ఆనవాళ్లు బయల్పపడుతూనే ఉన్నాయని, పురావస్తు, చరిత్ర పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సీసీఐఏ),…

శిలలకు ప్రాణం పోసిన శిల్పి జక్కన

శిలలకు ప్రాణం పోసిన శిల్పి జక్కన

October 6, 2019

‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నారు ఓ సినీ రచయిత. ఆయన రాసిన ఈ గీతం అక్షరాలా నిజం. ఎందుకంటే శిల్పసౌందర్యం మన దక్షిణభారత దేశంలో అత్యద్భుతంగా పరిఢవిల్లుతోంది.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.. సంస్కృతి సంప్రదాయాలు, సాంఘిక జీవనశైలిని ప్రపంచానికి చాటిచెప్పింది. అంతటి అపురూపమైన శిల్పకళ అంటే ముందుగా గుర్తొచ్చేది అమర శిల్పి జక్కన…..

‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే ఖజురహో

‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే ఖజురహో

September 9, 2019

దేశం నలుమూలల నుంచే కాదు, విదేశీయులను కూడా అమితంగా ఆకర్షించే ప్రదేశాల్లో ఖజురహో ఒకటి. భక్తి, రక్తిలను ఒకే వేదిక మీద తేటతెల్లం చేసే ప్రసిద్ద ఆలయాల సమూహమిది. మధ్యయుగపు వారసత్వం చిహ్నంగా భావిస్తున్న ఈ దేవాలయంలోని శిల్పకళా వైభవం వర్ణనాతీతం. భారతీయ సంస్కృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్లో జబల్పూర్ నగరానికి సమీపంలో వింధ్య…

గిన్నిస్ బుక్ లో నెమలి కన్నుల గణేషుడు ?

గిన్నిస్ బుక్ లో నెమలి కన్నుల గణేషుడు ?

వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా…

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రామప్పకు యునెస్కో టీమ్​…!

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రామప్పకు యునెస్కో టీమ్​…!

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.  ఈ…