వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

December 24, 2025

(మహమ్మద్ రఫీ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతికెక్కిన మహా‘మనీషి’ మహమ్మద్‌ రఫీ. అభిమానులంతా రఫీని ‘ఫీకో’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకున్న సందర్భాలు రెండున్నాయి. ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన రఫీ…

యక్షగానాలలో సూత్రధారి-రమణమూర్తి

యక్షగానాలలో సూత్రధారి-రమణమూర్తి

November 28, 2025

ముసునూరి వేంకట రమణమూర్తిగారు – ఒక గాత్రసాధకుని జీవనరేఖబెజవాడ రేడియోకు కీర్తి–ప్రతిష్ఠలు అందించిన గాత్ర విద్వాంసులలో అగ్రగామి పేరు ముసునూరి వేంకట రమణమూర్తిగారు. సంగీత కళాశాలలో ఉద్యోగం చేసినా, ఆయనకు రేడియోతో ఉన్న అనుబంధం అసాధారణం ఆ అనుబంధానికి శ్రేష్ఠ నిదర్శనం రేడియో భక్తిరంజనిలో ఆయన ఆలపించిన “ఆదిత్య హృదయం”. యక్షగానాలలో సూత్రధారి పాత్ర ఆయనకే పరిమితమైనట్టుగా ఉండేది….

సంగీత సేవలో… పేరొందిన కే.వి.రెడ్డి

సంగీత సేవలో… పేరొందిన కే.వి.రెడ్డి

November 21, 2025

తెల్లటి మల్లె పూవును చూడగానే నాకు, వాయులీన విద్వాంసులు కె.వి.రెడ్డి గుర్తుకు వస్తారు. ఆయన మనసు అంత స్వచ్ఛమైనది. ఆయన ఆహార్యం అంత తెల్లనిది. ఆయన వ్యక్తిత్వం అంత పరిమళ భరితమైనది. ఆయన వాద్యం ఎంతో సునాదం.. ఎందుకంటే, ఆయనది ద్వారంవారి సంప్రదాయం. ఆయన పూర్తి పేరు కామిరెడ్డి వెంకటరెడ్డి. నాయుడుపేటలో జన్మించారు. సంగీతం కోసం విజయనగరం వెళ్లి,…

తొంభయ్యవ పడిలో శ్వేతకోయిల సుశీల

తొంభయ్యవ పడిలో శ్వేతకోయిల సుశీల

November 13, 2025

ఆమె సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటా, రెండా… ఏకంగా నలభై వేలకు పైగానే! ఆమె పాడిన పాటలన్నీ సంస్కారవంతమైన కళాస్వరూపాలే! ఆమె పాటలో పలకని స్వరం వుండదు… ఆమె పాటలో లేని సొగసు వుండదు… ఆ మధుర గాయని పాటల పల్లకి కాలమేఘాల చాటుకు…

‘వందేమాతర’ గీతానికి… 150 ఏళ్ళు

‘వందేమాతర’ గీతానికి… 150 ఏళ్ళు

November 5, 2025

నవంబర్ 7, 2025 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా “వందేమాతరం” సమూహ గానం. బంకించంద్ర ఛటర్జీ “వందేమాతరం” జాగృతి… గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబర్​ 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం…

గురు-శిష్య ఆత్మీయ సంగీత సమ్మేళనం

గురు-శిష్య ఆత్మీయ సంగీత సమ్మేళనం

October 28, 2025

ముప్పయ్యేడు సంవత్సరాలుగా నెల నెలా శ్రోతల వీనులకు విందు చేస్తూ సాగుతున్న నిరంతర సంగీత స్రవంతి “స్వరఝరి” ఆధ్వర్యంలో ‘గురు శిష్య ఆత్మీయ సంగీత సమ్మేళనం’ అద్భుత గాత్ర కచేరీ కార్యక్రమం సోమవారం (27-10-2025) రాత్రి గాంధీనగర్ వీహెచ్ గ్రంథాలయంలో ప్రారంభమైంది. సంగీత ప్రపంచంలో విజయవాడ నగరంలో ప్రముఖులుగా పేరొందిన ‘కళారత్న’ మోదుమూడి సుధాకర్ జన్మదిన (29 వ…

రంజని, గాయత్రి గాత్ర గంగాప్రవాహం

రంజని, గాయత్రి గాత్ర గంగాప్రవాహం

October 26, 2025

సిద్ధార్థ అకాడమి స్వర్ణోత్సవ సంవత్సర కార్యక్రమం ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, సిద్ధార్థ అకాడమి స్వర్ణోత్సవ సంవత్సర విశిష్ట కార్యక్రమంగా 25 అక్టోబర్-2025, శనివారం విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో సుప్రసిద్ధ కర్ణాట సంగీత విద్వాంసులు, సంగీత కళాశిరోమణి పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజని, శ్రీమతి గాయత్రిల శాస్త్రీయ గాత్రకచేరి ఆద్యంతం శ్రుతి శుద్ధంగా, శ్రుతిపక్వంగా సాగి నగర సంగీతాభిమానులకు…

మూగబోయిన ‘లలిత గీతాల రసఝరి’

మూగబోయిన ‘లలిత గీతాల రసఝరి’

October 15, 2025

తెలుగు నేపథ్యగాయని, సినిమా నటి అక్టోబరు 15 బుధవారం, 97 సంవత్సరాల వయసులో హైదరాబాదు తన స్వగృహంలో కన్నుమూశారు. తెలుగులో లలిత సంగీతం రేడియోలో, గ్రామఫోన్ రికార్డుల్లో పాడిన మొట్టమొదటితరం గానసరస్వతి రావు బాలసరస్వతి. బాలగా ఆరేళ్లకే గొంతు చక్కగా విప్పి, పన్నెండేళ్లకే మనందరికీ పాట అందించిన గానబాలసరస్వతి! ఆపై, సినీ ప్లేబ్యాక్ పాట పాడిన సరస్వతీదేవి. ఆనాటి…

‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి

‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి

October 10, 2025

అక్టోబరు 10 నేదునూరి కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా… నేదునూరి కృష్ణమూర్తి అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ఇంట్లో అందరికన్నా చిన్నవారు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. నేదునూరి 1940 లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌,…

భక్తిప్రపత్తులతో సాగిన ‘మహాకాళి’నాట్యరూపకం

భక్తిప్రపత్తులతో సాగిన ‘మహాకాళి’నాట్యరూపకం

September 26, 2025

సిద్ధార్థ ఆడిటోరియంలో కనువిందు చేసిన “మహాకాళి” కూచిపూడి నాట్యరూపకం ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, విజయవాడ, ఆర్ట్ ఇండియా ఫౌండేషన్, హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో శుక్రవారం సెప్టెంబర్ 26, పి.బి. సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రదర్శితమైన “మహాకాళి” కూచిపూడి నాట్యరూపకం కనువిందు చేసింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఏడవ అవతారంగా సర్వత్రా పూజలందుకుంటున్న కాళీమాతను ఈ నృత్యరూపకం మహాశక్తి…