అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

July 6, 2022

తెలుగునాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోశన పట్టి నాదవినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వడు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ‘ఎక్కడ మానవ జన్మంబిది.. ఎత్తిన ఫలమేమున్నది’; వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకంటా’ అంటూ తత్వరహస్యాలను రాగమయంగా తెలియజెప్పిన ఈ గానసరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి… మంగళంపల్లి జన్మస్థానం… బాలమురళీకృష్ణ…

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

June 30, 2022

నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను…

‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

June 30, 2022

(సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవంతో సందడే సందడి) జూన్ 20వ తేదీ సోమవారం జ్యేష్ట బహుళ సప్తమి తిధుల ప్రకారం నా పుట్టిన రోజు. అంటే సహస్ర చంద్ర మాసోత్సవం అవటం , తేదీల ప్రకారం 27-6-22 సోమవారం నాకు 82 వెళ్లి 83 రావటం, సరసభారతి స్థాపించి 12 ఏళ్ళు కావటంతో, అనుకోకుండా ఇంతటి బృహత్తర…

భావితరాల స్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

భావితరాల స్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

June 24, 2022

సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి యెలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్ళనుకూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది యేదీ లేదు… యెందుకంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక. “రాగస్వరశ్చ తాళశ్చత్రిభి: సంగీత…

ఈటివిలో “నవ రాగరస”  కార్యక్రమం…

ఈటివిలో “నవ రాగరస” కార్యక్రమం…

June 20, 2022

షో రీల్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రేపు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా… ఒకరోజు ముందస్తుగా సంగీత ప్రియులకు శుభవార్త అందించారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు, సంగీత దర్శకుడు తాళ్లూరి నాగరాజుగారు. సెవెన్ నోట్స్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో ‘నవ రాగరస’ అనే టివి ప్రోగ్రామ్ షో రీల్ ను సోమవారం(20-06-22) ప్రముఖ సినీ దర్శకుడు…

శ్రీశ్రీ రచనలతో సమాజంలో చైతన్యం

శ్రీశ్రీ రచనలతో సమాజంలో చైతన్యం

June 18, 2022

7వ ఎక్స్ రే శ్రీశ్రీ అవార్డును సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు తనయుడు కోటి అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం వెల్లివిరిసిందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి కోటి అన్నారు. విప్లవకవి అయినప్పటికీ జనం మెచ్చే పాటలు రాసిన మహనీయుడు శ్రీశ్రీ అంటూ కొనియాడారు. సుంకర టి. కృష్ణ మెమోరియల్ నాగార్జున కళాపరిషత్(కొండపల్లి),…

కుహూ కుహూల బెంగాలి హేమంతం

కుహూ కుహూల బెంగాలి హేమంతం

June 18, 2022

1950 దశకం తొలినాళ్ళలో చిన్నతనంలో రేడియో స్విచ్ ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేస్తే “మన్ డోలే మేరా తన్ డోలే మేరే దిల్ కా గయా కరార్ రే ఏ కౌన్ బజాయే బాసురియా” అంటూ తేనెపాకంలో ముంచిన గారెల్లాంటి లతాజీ స్వరం వినిపించేది. బ్యాక్ గ్రౌండ్ లో నాగస్వరం ఆనలాగ్ సింథసైజర్ మీద అద్భుతంగా…

ఆరాధ్య గాయకునికి హార్ధిక నివాళులు

ఆరాధ్య గాయకునికి హార్ధిక నివాళులు

June 3, 2022

సంగీతం అనేది విశ్వజనీనం. ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం ఉంది. ఏకాలమైనా ఏదేశమైనా ప్రపంచ వ్యాప్తంగా మానవ హృదయాలను సంగీతం తన్మయింపజేస్తుంది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి’ అనేది ఆర్యోక్తి. సృష్టిలో సంగీతానికి ప్రకృతే పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహింపచేసే సంగీతానికి ఎల్లలులేవు. వాటిలో సినిమా సంగీతం జనరంజకమైనది. ఘంటసాల వంటి ఎందరో…

ఇసైజ్ఞాని ‘సినీ’ పద్మవిభూషణం

ఇసైజ్ఞాని ‘సినీ’ పద్మవిభూషణం

June 2, 2022

“చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో! అందులో ఇళయరాజా ఒక చిటారుకొమ్మ. నాభిహృత్కంఠ రసనల ద్వారా ఉద్భవించి ఉరికివచ్చే సప్తస్వర సుందరులను భజించిన నాదయోగులలో ఇళయరాజా ఒకరు’ అంటూ ఇళయరాజా ప్రాభవాన్ని, ప్రాశస్తిని కొనియాడింది ప్రముఖ సినీ గేయరచయిత వేటూరి సుందరరామమూర్తి. ఈ ఉపమానం చాలు ఇళయరాజా గొప్పతనాన్నిచెప్పడానికి. “సహజమైన సంప్రదాయ వాద్యపరికరాలతో సంగీతం సమకూర్చితే అందులో మనకు ఆత్మ…

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

May 19, 2022

(హైదరాబాద్, రవీంద్రభారతిలో పి.సుశీల గారికి వెండి కిరీటం పౌర సన్మానం) భారతదేశం గర్వించదగిన మేటి గాయనీ మణులు ముగ్గురే ముగ్గురు అని, వారిలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారికి, దీదీ లతా మంగేష్కర్ గారికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘భారత రత్న’ పురస్కారాలు లభించాయని, సుశీలమ్మకు వస్తే సంపూర్ణత చేకూరుతుంది, జనం హర్షిస్తారని నేను ప్రకటించగానే… కిక్కిరిసిన రవీంద్రభారతి ప్రేక్షకులు ఆమోదం తెలియచేస్తూ…