గురజాడ కావాలి… మన అడుగుజాడ !

గురజాడ కావాలి… మన అడుగుజాడ !

September 21, 2023

(గురజాడ స్ఫూర్తితో నేటి సామాజిక రుగ్మతలు తొలగింపుకు పాటుపడాలి. – ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు)మహాకవి గురజాడ అప్పారావు 161 వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం ఫుడ్ కోర్టు రోడ్డు వద్ద జరిగిన సభలో ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రసంగించారు. గురజాడ అప్పారావు 130 సంవత్సరాల నాడు…

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

September 13, 2023

(ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం…) ఆచార్య ఆత్రేయ అనగానే మనకు వెంటనే స్పురించేది ‘మనసు కవి’ అనే మాట. కేవలం మనసు అనే పదాన్ని తన సాహిత్య రచనల్లో వాడినంత మాత్రాన ఆత్రేయ మనసుకవి అయిపోలేదు. సగటు మానవుని మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని మనసులోని మమతను గ్రహించి మన‘సుకవి’గా గుర్తింపు పొందారు. అందుకే…

సృజనశీలి సుభద్రాదేవి

సృజనశీలి సుభద్రాదేవి

September 13, 2023

కొంత మంది రచయితలు ఒకటో రెండో పుస్తకాలు రాసి శిఖరం మీద కూర్చొని… కీర్తి పతాకాలనెగరేస్తుంటారు. కాని కొందరు కలం పట్టిన దగ్గరనుండి నిరంతరం రచనను కొనసాగిస్తూనే వుంటారు. సమకాలీన సమాజాన్ని వేయికళ్ళతో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుంటారు. నిరంతరం ప్రవహించే జీవనదిలా వారి రచన చిగురెత్తుతునే వుంటుంది. అలాంటి వారిలో శీలా సుభద్రాదేవి గారొకరు. ఈమె సుమారుగా…

తోటకూర కు “హుస్సేన్ షా కవి” సాహితీ పురస్కారం

తోటకూర కు “హుస్సేన్ షా కవి” సాహితీ పురస్కారం

September 12, 2023

(డా. తోటకూర ప్రసాద్ కు 50,000 రూపాయల నగదుతో కూడిన ప్రతిష్టాత్మకహుస్సేన్ షా కవి స్మారక పురస్కారం ప్రధానం) కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా ఏటా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వాధ్యక్షులు, అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత,…

జయరాజ్ కు కాళోజీ పురస్కారం!

జయరాజ్ కు కాళోజీ పురస్కారం!

September 6, 2023

పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కాళోజీ నారాయణరావు పురస్కారం 2023 సంవత్సరానికి ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు లభించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ…

తెలుగు వాడుకే మనకొక ‘వేడుక’

తెలుగు వాడుకే మనకొక ‘వేడుక’

September 6, 2023

తెలుగుభాష సుందరం… తెలుగుకోసం అందరం… అన్న నినాదంతో రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి ఆధ్యర్యంలో “మాతృభాషా మహాసభ” ఎంతో ఘనంగా జరిగింది. సభా ప్రారంభానికి ముందుగా సాయంత్రం 5 గంటలకు విజయవాడ,  లెనిన్ సెంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం దగ్గర నుండి తెలుగుతల్లి రథం…

అందరిదీ గిడుగుబాట కావాలి

అందరిదీ గిడుగుబాట కావాలి

September 5, 2023

ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం. తెలుగు భాషకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గిడుగు మాతృభాషా దినోత్సవంగా ప్రకటించారు. భాష ఒక ప్రాంత ప్రజల సమిష్ఠి సంపద. భాష ఆధారంగానే ఆచారాలు, అలవాట్లు రూపుదిద్దుకుంటాయి. ఒక భాష ఒక జాతిని తయారు చేస్తుంది. ఆ జాతికి ఒక గుర్తింపు తీసుకువస్తుంది. ఆ భాష మాట్లాడే…

రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం

రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం

September 4, 2023

తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సలహాదారు సమ్మెట విజయకుమార్ లు సెప్టెంబర్ 3వ తేదీన అన్నమాచార్య జన్మస్థలం తాళ్ళపాక గ్రామం సందర్శించి అన్నమయ్య నివసించిన గృహప్రదేశం, అన్నమయ్య వంశీకులు కొలిచిన ప్రక్కనే ఉన్న1200 సంవత్సరాలనాటి చెన్నకేశవ దేవాలయాన్ని, రాజంపేటలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్మించిన 108 అడుగుల ఎత్తైన అన్నమయ్య…

తెలుగు సరస్వతికి మేలిమి కంఠాభరణం

తెలుగు సరస్వతికి మేలిమి కంఠాభరణం

September 2, 2023

ఆధునిక ఆంధ్ర సాహిత్యం: శిల్పకళావైభవం అనే ఈ పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్య పరిశోధనలో ఒక అంకారవాట్ దేవాలయం వంటిది. యుగాలుగా సముద్రంలో మునిగిపోయి ఉన్న ద్వారక ఒక్కసారిగా బయటపడ్డట్టుగా, శతాబ్దాలుగా మట్టిపొరల కింద కప్పడిపోయిన హరప్పా సంస్కృతి ఆశ్చర్యపరుస్తూ బయటపడినట్టుగా, ఈ పరిశోధన తెలుగు సాహిత్యంలోని శిల్పవైభవాన్ని మన ముందు ప్రత్యక్ష పరిచింది. నాకు తెలిసి ఇటువంటి…

200 వందల మంది కవులతో “పద్యమేవ జయతే”

200 వందల మంది కవులతో “పద్యమేవ జయతే”

September 1, 2023

తెలుగుభాషకి గుర్తింపు కరువు అనుకుంటున్న తరుణంలో ఇటివల ఆగస్ట్ 26 మరియు 27 తారీఖుల్లో పద్యానికి బ్రహ్మరథం పడుతూ దాదాపు 200 వందల మంది కవులు, కవయిత్రులు, సాహితీప్రియులు, అవధానులు, శతావధానులు, పద్యములో లబ్ధ ప్రతిష్ణులు, శతకకర్తలు, మరెందరో సాహిత్యం కోసం కృషిచేస్తున్న మహామహులవంటి తానా సాహిత్యవిభాగం అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ గారు, తానా పశ్చిమోత్తర విభాగ…