ప్రజా వాగ్గేయకారుడు వంగపండు

ప్రజా వాగ్గేయకారుడు వంగపండు

August 5, 2026

జానపదుల గుండె చప్పుళ్ళను తనపాటద్వారా ఊరూరా ప్రతిధ్వనించిన వాడతడు. జానపద బాణీలకు పోరాటపటిమను ఎర్రజెండగా ఎగురువేసినవాడతడు. సమాజం గర్భంలో రగిలిన మంటను పాటలు పొదిగి తూటాగా మార్చిన వాడతాడు. కర్షకుడిగా, కార్మికుడిగా పడిన పాటులన్ని పాటలుగా మారాయి. సామాన్య ప్రజలు బ్రతుకు కష్టాలు ఉత్తరాంధ్ర జానపదరీతులలో అనేకపాటలు వ్రాసారు, పాడారు.నాట్యమాడారు.తన పాటలన్నింటికి ఉత్తరాంధ్రలోని జానపద బాణీలే మూలధార మంటారు….

విద్యార్థిని కథల సంపుటి ఆవిష్కరణ

విద్యార్థిని కథల సంపుటి ఆవిష్కరణ

July 30, 2026

పుస్తకాలే అద్భుతమైన టెక్నాలజీ: పుస్తకాలను ఒక ‘టైం మెషిన్’ లాంటి అద్భుతమైన సాంకేతికతగా ఆమె అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏడాదికి కనీసం 50 పుస్తకాలు చదువుతారని, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ రోజూ పది గంటల పాటు పుస్తక పఠనం చేయడం వల్లే సాంకేతిక రంగంలో దిట్టగా ఎదగగలిగారని విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. నేటి యువతరం…

భారతీయ ఆత్మగౌరవ ప్రతీక: వందేమాతరం

భారతీయ ఆత్మగౌరవ ప్రతీక: వందేమాతరం

July 25, 2026

గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో “వందేమాతరం – 150 ఏళ్ల జాతీయ చైతన్య గాథ”, “భావ సాగర మధనం” అనే రెండు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సభ ప్రారంభానికి ముందుగా ముఖ్య అతిథులు, ప్రముఖులు, రచయితలు భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సభకు…

గుడిపాటికి ప్రతిష్టాత్మక ‘దాశరథి’ పురస్కారం

గుడిపాటికి ప్రతిష్టాత్మక ‘దాశరథి’ పురస్కారం

July 23, 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే ‘మహాకవి దాశరథి పురస్కారం’ ఈ ఏడాది సీనియర్ పాత్రికేయులు, రచయిత, విమర్శకులు శ్రీ గుడిపాటికి దక్కింది. మహాకవి దాశరథి జయంతిని పురస్కరించుకుని (జులై 22న) రవీంద్రభారతిలో జరిగే అధికారిక వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ పురస్కారం కింద ఆయనకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు…

ఆగస్టు 4న మండలి వెంకట కృష్ణారావు జయంతి

ఆగస్టు 4న మండలి వెంకట కృష్ణారావు జయంతి

July 22, 2026

ఆగస్టు 4న రాష్ట్ర ఉత్సవంగా శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతి తెలుగు భాషా–సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తుల కోసం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు ప్రజలందరినీ ఒకే భావబంధంతో ఏకం చేయాలనే మహత్తర సంకల్పంతో జీవితాంతం పాటుబడిన “తెలుగు భాషోద్యమ దీప్తి” శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం ఆగస్టు 4న రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని…

ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం

ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం

July 21, 2026

*తెలుగు భాష, సంస్కృతి వైభవానికి రెండు ప్రతిష్టాత్మక ఉత్సవాలు*జూలై 25–26 న ‘ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం’*ఆగస్టు 8–9న గుంటూరులో ‘అమరావతి చిత్రకళా వీధి’*కళాకారులు, రచయితలు, ప్రజలందరూ భాగస్వాములు కావాలి*రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో…

ప్రముఖ పబ్లిషర్ ‘బెల్లపు బాబ్జీ’ కన్నుమూత

ప్రముఖ పబ్లిషర్ ‘బెల్లపు బాబ్జీ’ కన్నుమూత

July 17, 2026

*విజయవాడ పుస్తక ప్రపంచానికి తీరని లోటు: ‘బెల్లపు బాబ్జీ’ కన్నుమూత*విజయవాడ బుక్ ఫెస్టివల్ విజయాల్లో కీలక పాత్ర*మరణంలోనూ ఆదర్శం.. ఆశ్రం మెడికల్ కళాశాలకు భౌతికకాయం దానం విజయవాడను అక్షర నగరంగా, పుస్తకాల రాజధానిగా నిలబెట్టడంలో విశేష కృషి చేసిన ప్రముఖ పబ్లిషర్, విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (VBFS) పూర్వ అధ్యక్షులు బెల్లపు బాబ్జీ (78) గారు గురువారం…

‘నా అభిమాన పాత్ర రావణ’ – ఎన్టీఆర్

‘నా అభిమాన పాత్ర రావణ’ – ఎన్టీఆర్

July 16, 2026

(65 సంవత్సరాల క్రితం ‘భూకైలాశ్ సినిమాలో రావణ పాత్ర పోషించిన సందర్భంలో ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసం ఇది) “నేను పుష్కరంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండి తెర మీద నేను ఇలా నిలిచి ఉండడానికి, మీ అభిమానం సంపాదించగలగడానికి కారణం నేను ధరించిన పాత్రలేనని నా విశ్వాసం.అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకొనడటం కన్నా…

యాభై ఏళ్ల ‘ఇండియా టుడే’ ప్రస్థానం

యాభై ఏళ్ల ‘ఇండియా టుడే’ ప్రస్థానం

July 4, 2026

కాలపరీక్షకు నిలిచిన అపూర్వ విజయం:పత్రికను నడపడం అనేది ఒక నిత్యాన్నసత్రం నిర్వహణ లాంటిదే. పాఠకులకు ప్రతిరోజూ ఉదయాన్నే రుచికరమైన, ఆరోగ్యకరమైన వార్తలను కడుపారా వడ్డించాలి. పది పేజీల దినపత్రికైనా, నలభై పేజీల వారపత్రికైనా నిరంతర శ్రమ, ఏకాగ్రత తప్పనిసరి. సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే ఒక సాధారణ వార్త కాగితంపై అద్భుత కథనంగా మారుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా,…

తెలంగాణా సాహిత్య మణిమకుటం చందాల కేశవదాస్

తెలంగాణా సాహిత్య మణిమకుటం చందాల కేశవదాస్

June 20, 2026

తొలిసినీ గేయరచయిత, తెలంగాణా బాషా, యాసను నూట పదేళ్ళ క్రితమే “కనక్తార” అనబడే నాటకంలో వ్యక్తం చేసిన మహారచయిత. సాహితీ వినీలఆకాశంలో అణగారిన వర్గం నుండి ఉద్భవించిన అరుంధతీ నక్షత్రం లాంటి పవిత్ర ధృవతార ఆయన. మన కమ్మనైన తెలుగు భాష లోఎన్ని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో అగ్ర గణ్యుడు కేశవదాసు. ఆయన ఖమ్మం జిల్లా…