సంపాద‘కవి’త్వ సంపుటి

సంపాద‘కవి’త్వ సంపుటి

February 7, 2023

కలం తిరిగిన చేయి వ్రాసేది ఏదయినా సృజననే కోరుకుంటుంది. సమాజం గొంతుకను అనుసరించే కలం కవిత్వాన్నే ఒలికిస్తుంది. ఈతకోట సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదక బాధ్యతలతోపాటు రచయితగా ఇప్పటికి 15 పుస్తకాలను ప్రచురించారు. మరికొన్ని పుస్తకాలు వీరి సంపాదకత్వంలో పురుడు పోసుకున్నాయి.సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదకీయ కవిత్వ ప్రక్రియను చేపట్టిన తొలినాళ్లల్లోనే కొత్తగా, కొంత వింతగా…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

February 3, 2023

కాశీనాథుని విశ్వనాధ్ వెళ్లిపోయారు. మరో పదిహేను రోజులలో తన 94 వ పుట్టిన రోజు జరుపుకోకుండానే విశ్వనాధ్ వెళ్లిపోయారు. తన ఇరవై ఒకటవ ఏట శబ్ద గ్రాహకుడుగా సినిమా రంగంలో అడుగుపెట్టిన విశ్వనాధ్ ఆ తరువాత దర్శకుడుగా చరిత్ర సృష్టించారు. 1965లో వచ్చిన ఆత్మ గౌరవం ఆయన మొదటి సినిమా కాగా 2010 లో వచ్చిన శుభప్రదం ఆయన…

సీఎం వైఎస్‌ జగన్‌ కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం

సీఎం వైఎస్‌ జగన్‌ కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం

January 28, 2023

సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌ కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు! దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీ.ఎం. జగన్ తో పంచుకున్న కుటుంబ సభ్యులు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను భరించిన జగన్ సర్కార్ ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు…

రజతోత్సవ “మిసిమి” ఆత్మీయ సమావేశం

రజతోత్సవ “మిసిమి” ఆత్మీయ సమావేశం

January 20, 2023

శ్రీ రవీంద్రనాథ్ ఆలపాటి సంస్థాపక సంపాదకులుగా, శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్ సంపాదకులుగా, శ్రీ ఆలపాటి బాపన్న ప్రచురణకర్తగా మేలైన సాహిత్యాంశాలు, వ్యాసాలు, చిత్ర వర్ణచిత్రాలు, ప్రముఖ సంగీత, సాహితీవేత్తల, స్పూర్తి ప్రదాతల జీవితాలను పరిచయంచేస్తూ – గత పాతిక సంవత్సరాల నుండి వెలువడుతూ, రజతోత్సవం జరుపుకుంటున్న “మిసిమి” మాసపత్రిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కలికి తురాయి….

కోటి పేజీల డిజిటీకరణ ఉత్సవం

కోటి పేజీల డిజిటీకరణ ఉత్సవం

January 14, 2023

ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కనియంపాడు అనే చిన్న గ్రామంలో వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండ్లతోటల్లో, ప్రశాంత వాతావరణంలో, ఆ గ్రామానికే చెందిన బాలికలకు శిక్షణఇచ్చి “మనసు ఫౌండేషన్” వారు చేస్తున్న “నిశ్శబ్ద తెలుగు సాహిత్య పరిరక్షణా విప్లవం” భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖియించదగ్గది. మనసు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ మన్నం రాయుడు గారు, పద్మశ్రీ…

నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం

నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం

January 13, 2023

తెలంగాణ రచయితల వేదిక. కరీంనగర్ జిల్లా తరపున అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి అయిన జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారంను గత పది సంవత్సరాలుగా ప్రకటించడం జరుగుతోంది. 2023కి గాను ఈ పురస్కారాన్ని నిజాం వెంకటేశంకు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జనవరి 12న కరీంనగర్లో ఈ పురస్కారాన్ని సభాముఖ గౌరవాలతో అందించారు. నిజానికి ఇదొక…

చిన్న కథలకు ‘సోమేపల్లి’ పురస్కారాలు

చిన్న కథలకు ‘సోమేపల్లి’ పురస్కారాలు

January 13, 2023

జాతీయస్థాయిలో గత పదమూడేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగుసాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో… నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే…

విజయవాడలో సినీ సంగీత ‘మణిహారం’

విజయవాడలో సినీ సంగీత ‘మణిహారం’

January 10, 2023

ప్రవాసాంధ్రగాయని శ్రీమతి మణిశాస్త్రి, ప్రముఖ సీనియర్ గాయనీగాయకులు చంద్రతేజ, వినోద్ బాబు, శ్రీమతి శేషుకుమారి అరుదైన కలయికలో 9న, సోమవారం సాయంత్రం, విజయవాడ ఎం.బి.కే విజ్ఞాన కేంద్రంలోని చుక్కపల్లి పిచ్చయ్య సాంస్కృతిక వేదికపై ప్రత్యేక సంగీత సినీ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక వేదిక, సుమధుర కళానికేతన్, పోలవరపు సాంస్కృతిక సమితి, గంగాధర్ ఫైన్…

విశాఖలో వినూత్న కవిసమ్మేళనం

విశాఖలో వినూత్న కవిసమ్మేళనం

January 6, 2023

నవ సాహితీ ఇంటర్నేషనల్ & కళావేదిక కల్చరల్ & ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం (జనవరి 4న) విశాఖపట్నం, కళావేదికవారి పుస్తకాలయ ప్రాంగణంలో జరిగిన వినూత్న కవిసమ్మేళనం తొందరపడి ఒక కోయిల ఎంతోమంది కవుల కవితా గానాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి మాన్యులు దాడి వీరభద్రరావుగారు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు గారు, డా. నండూరి రామకృష్ణ…

వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’

వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’

January 5, 2023

మనిషి పోతేమాత్రమేమి… వెన్నెలకంటి జ్ఞాపకాలు పాటలలో పదిలం…. సరిగ్గా రెండేళ్లక్రితం… అంటే 05-01-2021 న సాహిత్య సంగీత సమాఖ్య గౌరవ సభ్యులు, శ్రీ వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ గారు అనాయాస మరణం చెందడం మనకు తెలిసిన విషయమే.‘వెన్నెలకంటి’ అనే ఇంటి పేరుతో తెలుగు చలనచిత్ర సీమలో అద్భుత సినీ రచయితగా వెలుగొందిన కవివరేణ్యులు శ్రీ రాజేశ్వర ప్రసాద్. నెల్లూరు పట్టణంలో…