విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

October 31, 2022

ఈ నెల 29 మరియు 30 వ తేదీలలో హైదరాబాద్ రంగస్థలి ఆడిటోరియమ్ లో టికెట్స్ ప్రదర్శనలు జ్ఞానపీఠ్ అవార్డును ఇంటి ముందుకు తెచ్చి, తలుపు తట్టి, రచయత రావూరి భరద్వాజ గారి అరచేతిలో పెట్టిన గ్రంధము పాకుడు రాళ్లు.560 పేజీల కధాంశము, 24 మంది కళాకారులు, 45-50. పాత్రలు, అంకిత భావముతో ఒక గంటా 40 నిముషాలలో…

కమనీయం శ్రీనివాస కల్యాణం

కమనీయం శ్రీనివాస కల్యాణం

October 31, 2022

మధునాపంతుల సీతామహాలక్ష్మి ప్రసాద్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శించిన శ్రీ శ్రీనివాస కల్యాణం కూచిపూడి నృత్యరూపకం ఆద్యంతం కమనీయంగా సాగింది. విజయవాడ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నృత్య రూపకాన్ని శనివారం (29-10-2022) రాత్రి ప్రదర్శించారు. శ్రీనివాసుడిగా ప్రవల్లిక, పద్మావతిగా మనీషా, విష్ణుమూర్తిగా ఇంద్రాణి, లక్ష్మీదేవిగా శ్రీనిజ, ఇతర పాత్రల్లో నేహ, సునంద, సాహితి,…

ఖాదర్ కు శిఖామణి జీవన సాఫల్య పురస్కారం…

ఖాదర్ కు శిఖామణి జీవన సాఫల్య పురస్కారం…

October 30, 2022

వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం 20వ శతాబ్దంలో ఊహించని మార్పులు సంతరించుకుంది. కాల్పనిక , భావ, అభ్యుదయ, విప్లవ, దిగంబరోద్యమాల తరువాత అస్థిత్వ ఉద్యమాలు తెరపైకి వచ్చాయి. అంతవరకున్న వర్గ దృక్పథం స్థానంలో కుల అస్థిత్వ వాదాలు, మత, కుల, సాహిత్య వాదాలు ఒక్కసారిగా విజృంభించాయి. సరికొత్త ఆలోచనలు రేకేత్తించాయి.అలాంటి వాదాల్లో దళిత, స్త్రీ వాద, ముస్లీం, అస్థిత్వ వాదాలు…

వెలుగుల కాంతుల్ని పంచే దీపావళి

వెలుగుల కాంతుల్ని పంచే దీపావళి

October 24, 2022

మన భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో సంస్కృతికి ప్రతిబింబంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహం, ఉల్లాసంతో సర్వమత సమ్మేళనాన్ని పాటిస్తూ అందరూ కలిసిమెలిసి వెలుగు తోరణాలతో వేడుకగా చేసుకుంటారు. ఇలా మానవ స్వభావంలోనే వెలుగు రవ్వలు ఉత్సాహానికి సంకేతం అని తెలుస్తుంది. కొన్ని యుగాల క్రితం ఈ వెలుగులు విరజిమ్మే వేడుకను…

“అతడ్ని గెలిపిద్దాం” కవితకు “ఎక్స్ రే” అవార్డు

“అతడ్ని గెలిపిద్దాం” కవితకు “ఎక్స్ రే” అవార్డు

October 14, 2022

ఎక్స్ రే 2021 సంవత్సరపు ఎక్స్ రే జాతీయ స్థాయి అవార్డు తిరువూరుకు చెందిన కవి దాకరపు బాబూరావు రచన “దయచేసి అతణ్ణి గెలిపిద్దాం”కి లభించింది. అవార్డు కు గాను విజేతకు పది వేల నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. సాహిత్యప్రియులు, కవులు, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డు నిర్వహణ ఈ సంవత్సరంతో నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి…

ఆచార్య ఎస్. గంగప్ప అస్తమయం

ఆచార్య ఎస్. గంగప్ప అస్తమయం

October 7, 2022

ప్రముఖ పరిశోధక రచయిత, ఆచార్య ఎస్. గంగప్ప (86), అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ఉపన్యాసకుడిగా, ఆచార్యుడిగా, నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసి విశేషమైన సేవలు అందించి, ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు, అనేక మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్ల గొండ్రాయనిపల్లిలో వెంకటప్ప – కృష్ణమ్మ దంపతులకు 08 నవంబరు 1936…

కార్టూనిస్ట్ పులిచెర్లకు ‘ఆర్యపురుష’ పురస్కారం

కార్టూనిస్ట్ పులిచెర్లకు ‘ఆర్యపురుష’ పురస్కారం

October 1, 2022

గుంటూరు చెందిన ప్రముఖ రచయిత, ఆంధ్రోపన్యాసకులు, కార్టూనిస్ట్ డాక్టర్ పులిచెర్ల సాంబశివరావును పండిత గోపదేవ్ వైదిక ధర్మ ప్రచార సమితి ‘ఆర్య పురుష’ బిరుదుతో సత్కరించనుంది. మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ సిద్ధాంతాలను తెలుగు రాష్ట్రాలలో ప్రచారం గావించి, నిండు నూరేళ్లు జీవించిన మహాత్ములు పండిత గోపదేవ్ స్మృత్యర్థం, ఈ రెండు రాష్ట్రాలలో వేదవాఙ్మయాన్ని ప్రచారం గావిస్తున్న…

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

September 30, 2022

“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.నేను ఆయనకు ఒక్కటే చెప్పాను… మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను…

విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

September 27, 2022

(‘మల్లెతీగ’ అధ్వర్యంలో నవంబర్ 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు) సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అనంతరం ఒక పెద్ద శూన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఏవో చిన్న చిన్న పుస్తకావిష్కరణలు తప్ప కవులు, రచయితలు, కళాకారులు మనస్ఫూర్తిగా పాల్గొనే, హృదయపూర్వకంగా ఆస్వాదించే కార్యక్రమాలేవీ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా…

పాత్రికేయుల బాధ్యత పెద్దదే!

పాత్రికేయుల బాధ్యత పెద్దదే!

September 23, 2022

మీడియా వ్యాపార ధోరణి లోకి మారిపోయిందని, అన్ని రంగాల్లో మంచి చెడు వున్నట్లే మీడియాలోను మంచి జర్నలిస్టులు ఉన్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. సమాజంలో జర్నలిస్టుల బాధ్యత చాలా పెద్దదని, వ్యవస్థను కాపాడటంలో మీడియాదే కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. తాను వార్డ్ మెంబర్ నుంచి ఉన్నత స్థాయికి…