భాగవత సుభాషితాలు ఆవిష్కరణ

భాగవత సుభాషితాలు ఆవిష్కరణ

March 13, 2026

మనిషిని మనీషిగా మలచే శక్తి సాహిత్యానిదేనని శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ నైతిక విలువల కమిటీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మార్చి 12, గురువారం విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగుశాఖ, కామ్రేడ్ జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో మీడియా సెంటరులో మొండెపు ప్రసాద్ రచన భాగవతం నుండి సుభాషితాలు ఆయన…

అనువాదమై దిగివచ్చిన దిగులు కొంగ

అనువాదమై దిగివచ్చిన దిగులు కొంగ

February 27, 2026

“వాడియడుకొక్కు” అనే తమిళ మూల హైకూ కవితల పుస్తకం, ప్రసిద్ధ తమిళ కవి అబ్దుల్ రెహ్మాన్ సంస్మరణ కవితల పోటీలో 8 వేల పైచిలుకు హైకూ కవితలు వస్తే, మూడు దశలలో వడపోత తర్వాత 55 మేలి కవితలను పుస్తకంగా తెచ్చారు దర్శకుడు లింగుస్వామి. ఈ సంకలనాన్ని చదివిన గిడ్డకింద మాణిక్యం వాటిని తెలుగులోకి అనువాదము అనిపించని తన…

తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

February 25, 2026

ఋణానుబంధ రూపేణా అంటారు పెద్దలు. సూర్యుడు ఉదయించే గోదావరికి తూర్పున వుండే రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరంలో జూన్ నెల 28, 1931 న ఆదిలక్ష్మి కడుపున తొలి మగ సంతానంగా పుట్టాడు ‘బుడుగు’. బుడుగు పుట్టిన రెండేళ్లకు గోదావరికి పశ్చిమాన వున్న నరసాపురంలో ఉదయించాడు బుడుగు కి బొమ్మలేసే బాపు. బుడుగు-బాపులు చెట్టపట్టలేసుకుని డెబ్బై ఏళ్ళకు పైగా నడిచారు……

ఆంధ్ర సాహిత్య రంగవల్లి … దేవులపల్లి

ఆంధ్ర సాహిత్య రంగవల్లి … దేవులపల్లి

February 24, 2026

24 ఫిబ్రవరి దేవులపల్లి వారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం… మనసున మల్లెలమాలలూగితే రేయంతా హాయి నిండుతుందా? మావిచిగురు తింటే కోయిల యెలా పాడుతుంది? అచ్చంగావచ్చే వసంతరాత్రిలో శృంగార గరిమ యెలాగుంటుంది? గగనసీమలో స్వేచ్చగా విహరించే మేఘం ప్రేమ సందేశాన్ని యెలామోసుకొస్తుంది? ప్రియుని జాడ యెలా తెలుసుకుంటుంది? మనసు తెలిసిన ఆ మేఘమాలది జాలిగుండె కాదా?…

కవిత్వానికి కొత్త అర్థం చెప్పిన ‘కవి’…!

కవిత్వానికి కొత్త అర్థం చెప్పిన ‘కవి’…!

February 20, 2026

“శతృవు – అతనూ పురుషుడే. ఇనా పూజిస్తాను ధూళి నెత్తిన భరిస్తావు.అందునా లోపలికి బురద తుడుచుకోకుండానే వచ్చేస్తాడు. చీకటి విడిపోయిన గుంబన కక్ష్యలు ఒక దానిపై ఒకటి ఎక్కుతాయి. పాకుడు రాళ్ళకు తెలియని కాదనలేని అసహాయత…నిద్రలో జార్చిన రక్తమూ.. నవ్వు గడ్డకట్టిన, దేహచిత్రాలు. అందత ఇప్పుడిది పురుషుడే మిగిలిన దేహనగరం’. ఇది కవిత కాదు కాదు – ప్రముఖకవి…

పుస్తకప్రదర్శనలో నేను – వాడ్రేవు

పుస్తకప్రదర్శనలో నేను – వాడ్రేవు

February 17, 2026

నిన్నటితో విజయవాడ పుస్తక ప్రదర్శన ముగిసిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళా పాత రోజుల్ని తలపించేలాంటి పుస్తక ప్రదర్శన. 1996 లో మొదటిసారి చూసాను విజయవాడ పుస్తకాల పండగని. ఆ తర్వాత పదేళ్ళ పాటు దాదాపుగా ప్రతి ఏడాదీ వస్తూనే ఉన్నాను. ఏదో ఒక సాహిత్యసభలో ప్రసంగిస్తూనే ఉన్నాను. మధ్యలో కొన్నాళ్ళు జిల్లాల వారీగా కూడా పుస్తక ప్రదర్శనలు…

కవులే సమాజానికి మార్గదర్శకులు

కవులే సమాజానికి మార్గదర్శకులు

February 8, 2026

*కృష్ణా తీరం కవితా హారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్*బోధిసిరి నౌకలో 51 మంది కవుల కవితా గానం – స్వయంగా వీక్షించిన మంత్రి దుర్గేష్*రాష్ట్రవ్యాప్త నదీ తీరాల్లో ఇలాంటి సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చూడతామని హామీ.……………………………………………………………………………….. ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని…

“ఆంధ్రగీతి” తెలుగు భాషా జాగృతి

“ఆంధ్రగీతి” తెలుగు భాషా జాగృతి

February 7, 2026

“ఆంధ్రగీతి” తెలుగు భాషా జాగృతి”, స్మృతిగీతి, శ్రీ మండలి వెంకట‌కృష్ణారావు గారి సంస్మరణగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రచురణ చేసిన కవితల సమాహారం. కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణచంద్ గారు రచించిన వచన గాన కావ్యం. స్మృతి గీతితో మొదలైన ఈ పుస్తకం తెలుగు భాషా పరిమళాలను వెదజల్లే పూల సమాహారం అనవచ్చు. 7…

ఇగిరిపోని సాహిత్యచందన సుగంధం – చందు

ఇగిరిపోని సాహిత్యచందన సుగంధం – చందు

February 4, 2026

సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మేధావి, కవి, కథకుడు, నవలాకారుడుసాహిత్యలోకం చందు అని ప్రేమగా పిలుచుకునే చందు సుబ్బారావు ఇక లేరంటే ఆయనతోనూ, ఆయన సాహిత్యం తోనూ పరిచయమున్న ఎవరికైనా నమ్మబుద్ధి కాదు. గంభీరమైన ఆయన రూపుఆయన వ్యక్తిత్వం, ఆయన స్నేహశీలత ఎవరికీ ఆయన్ని అంత తొందరగా మరిచిపోనివ్వవు. భౌతిక శాస్త్ర ఆచార్యుడుగా, అ.ర.సం బాధ్యుడుగా…

వేటూరితో కొన్ని జ్ఞాపకాలు….రచన సాయి

వేటూరితో కొన్ని జ్ఞాపకాలు….రచన సాయి

January 29, 2026

‘వేటూరి కన్నుమూసిన సందర్భంలో వారితో తనకున్న జ్ఞాపజాలు పంచుకున్న’… రచన సాయి గారి రాతలు మరోసారి మీకోసం. కొందరు వ్యక్తులతో అయిన తొలి పరిచయాలు అలా మనో ఫలకంలో ముద్రించుకుపోతాయి. ఎన్నేళ్లు గడిచినా వారు తలపుకు రాగానే ఆ నాటి వారి రూపమే, సాహచర్యమే గుర్తుకొస్తుంటాయి. దానికి ‘రీజనింగ్’ అంటూ ఉండదు. అదంతే! అలాంటి వారిలో వేటూరి సుందరరామమూర్తిగారొకరు….