భాగవత సుభాషితాలు ఆవిష్కరణ
March 13, 2026మనిషిని మనీషిగా మలచే శక్తి సాహిత్యానిదేనని శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ నైతిక విలువల కమిటీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మార్చి 12, గురువారం విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగుశాఖ, కామ్రేడ్ జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో మీడియా సెంటరులో మొండెపు ప్రసాద్ రచన భాగవతం నుండి సుభాషితాలు ఆయన…









