సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి

సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి

April 19, 2021

తెలుగు సాహితీరంగంలో పరిచయం అవసరం లేని పేరు కొండపల్లి నీహారిణి.8 డిసెంబర్, 1963లో వరంగల్ జిల్లాలోని చిన్న పెండ్యాల గ్రామంలో పెండ్యాల రాఘవరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించిన నీహారిణి ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఎం.ఏ తెలుగు, తెలుగు పండిత శిక్షణ, ఉస్మానియాలో 20 ఏళ్ళ బోధనానుభవం, ఒద్దిరాజు సోదరుల జీవితం – సాహిత్యం అనే అంశం…

వంగూరి ఫౌండేషన్-ఉగాది రచనలపోటీ విజేతలు

వంగూరి ఫౌండేషన్-ఉగాది రచనలపోటీ విజేతలు

April 13, 2021

“శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 12, 2021) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలు గా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు….

జంపాల చౌదరి గారితో పరిచయం – ఖదీర్‌బాబు

జంపాల చౌదరి గారితో పరిచయం – ఖదీర్‌బాబు

March 31, 2021

జంపాల చౌదరి గారు 2004లో అనుకుంటాను అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చారు తాను మొదలెట్టబోతున్న ‘తెలుగునాడి’ మంత్లీకి ఎడిటర్‌ను వెతకడానికి. జంపాల గారు అమెరికాలో సుప్రసిద్ధ, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌. ఆ సమయంలో అక్కడాయన చాలా బిజీగా ఉన్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. పత్రిక పెట్టడం తలనొప్పి అని తెలుసు. డబ్బులు పోతాయని తెలుసు. తెలుగువారికి పత్రికలను మూతేయించడంలో విశేష ప్రావీణ్యం…

కృ.జి. ర. సం. స్వర్ణోత్సవ సభ వాయిదా

కృ.జి. ర. సం. స్వర్ణోత్సవ సభ వాయిదా

March 31, 2021

కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకల వాయిదామచిలీపట్టణంలో 2021 ఏప్రియల్ 10, 11న జరగనున్న కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు వాయిదా వేయటమైనది. కరోనా ఉధృతి రెండవ సారి నానాటికి పెచ్చుమీరుతుండటంతో భద్రతాపరంగా ఈ నిర్ణయం అనివార్యం అయ్యింది. దేశం నలుమూలల నుండీ అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు తరలి రానున్న ఈ సభలను చిరస్మరణీయంగా జరపాలని సంకల్పించాము….

సంజీవదేవ్ – రేఖామాత్ర పరిశీలన

సంజీవదేవ్ – రేఖామాత్ర పరిశీలన

March 24, 2021

“సామాజిక చైతన్యం” అంటే సమాజంలో ఉండే చైతన్యం అని, సమాజంలో ఉండవలసిన చైతన్యం అని రెండు విధాలుగా అర్ధాలున్నాయి. అనేకమంది వ్యక్తుల చైతన్యం కలసి సామాజిక చైతన్యం అవుతుంది. “నిర్దిష్టకాలంలో, నిర్దిష్ట మనుగడ సాగిస్తున్న ప్రజల సామూహిక చైతన్యమే సామాజిక చైతన్యం”. ఈ సామాజిక చైతన్యాన్ని సామాజిక జీవితం నిర్ణయిస్తుంది. మరింతలోతుగా చూసినపుడు విభిన్న కాలాల్లో, విభిన్న స్థలాల్లో…

కష్టజీవుల వెతలు, ఆకలి కేకలే ఆయన పాటలు

కష్టజీవుల వెతలు, ఆకలి కేకలే ఆయన పాటలు

March 10, 2021

ఆ కలం పల్లె సౌందర్యాన్ని పాటగా మలిచింది. ఉద్యమ గీతాల్లో కరవాలం అయింది. గిరిజనుల గోసలు, కష్టజీవుల వెతలు, ఆకలి కేకలు.. ఇలా కడుపు కాలిన ప్రతి సందర్భానికీ ఆయన పాట అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. పాటను తన ఊపిరిగా, బాటగా మలుచుకొని, అక్షరాన్నే ఆయుధంగా చేసి అన్యాయాలను ప్రశ్నించిన ప్రజాకవి, వాగ్గేయకారుడు, సినీగేయ రచయిత జయరాజు. ప్రజాకవిగా, ఉద్యమ…

మహిళా…నీకు వందనం…!

మహిళా…నీకు వందనం…!

March 8, 2021

(మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా…) నీవు లేనిదే ఈ లోకం లేదుఅందం లేదు, ఆనందం లేదు, ఈ అవనే లేదుమమత – మమతానురాగాలు లేనే లేవునీవు లేనిదే మానవ మనుగడే లేదు కదా..!ఈ సృష్ఠే లేదు…, ప్రపంచమే శూన్యం కదా…!అమ్మగా, గురువుగా, భార్యగా, చెల్లిగాప్రతి చోటా ప్రతినిత్యంనీ కరుణామృత సాగరం పైనే కదాప్రతి జీవన నౌక ప్రయానం.ప్రాణం…

ఆంధ్రభూమి మూసివేత చట్ట విరుద్దం..!

ఆంధ్రభూమి మూసివేత చట్ట విరుద్దం..!

February 27, 2021

పునరుద్ధరణకు పెద్ద ఎత్తున ఆందోళన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) హెచ్చరిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యూనియన్ శాఖల ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన కార్యాచరణ: టీయుడబ్ల్యుజె, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందన. ఆంధ్రభూమి ఉద్యోగులకు ఏడాది కాలంగా బకాయి పడిన వేతనాలు, ఎఎఫ్, ఎరియర్స్ తో పాటు రిటైర్డు ఉద్యోగుల గ్రాడ్యూటీ, వేతన సవరణ ఎరియర్స్ వెంటనే చెల్లించాలన్న…

ఆయన మరణం సాహిత్యోద్యమానికి తీరని లోటు …

ఆయన మరణం సాహిత్యోద్యమానికి తీరని లోటు …

February 25, 2021

‘మా అనంతపురంను ఒక దేశం చేస్తే తప్ప అది బాగుపడదు’ అనేవారు సింగమనేని నారాయణ. ఆయన టీచరు. కాని అనంతపురము నేలా, మట్టి, ఎడారి, మొండి కంపలు, మోడు గుట్టలు వాటి నడుమ మాసిన గుడ్డలను కూడా పట్టించుకోకుండా బతుకుబాదరబందీలో తిరుగాడే మనుషులు… వీటిని తన పాఠ్యాంశాలుగా ఆయన స్వీకరించారు. పాఠకులను చూచోబెట్టి బ్లాక్‌బోర్డు మీద ఏమి రాసి…

సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

February 23, 2021

ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామంగారు 11 ఫిబ్రవరి 2021 నాడు హైదరాబాద్లో గుండెపోటుతో పరమపదించారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త పేరు రామం ను తన పేరుతో జతపరిచి జీవితాంతం ‘ఆనందరామం’ గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్య రంగంలో పాఠశాభిమానాన్ని పొందిన అతికొద్ది రచయితల్లో ఆనందరామం అగ్రస్థానంలో ఉంటారు. 1935, ఆగస్ట్ 20 నాడు…