శశిరేఖగా అల్లూరి సీతారామరాజు

శశిరేఖగా అల్లూరి సీతారామరాజు

February 23, 2021

భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన వీరాధివీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగువారి శౌర్యానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు. అయితే.. ఆయన గొప్ప వీరుడు మాత్రమే కాదు..గొప్ప నటుడు కూడా.స్త్రీ పురుష పాత్రల్ని ఎంతో సమర్ధవంతంగా పోషించిన నటుడు.గత రెండు నెలలుగా నేను శ్రీ రామరాజు జీవితంపై…

కృష్ణాజిల్లా రచయితల సంఘం – చరిత్ర

కృష్ణాజిల్లా రచయితల సంఘం – చరిత్ర

February 21, 2021

(కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేళ ఆవిర్భావం, సాహితీ కృషి ల గురించి…) “నిరీశ్వరా పశదేశా, ఆంధ్రస్వీకోన్ సేశ్వర యత్రాస్తే భగవాస్ విష్ణు, ఆంధ్రనాయక సంజ్ఞయా”ఇతర దేశీయుల భాషలకు దేవుడు లేడు. ఒక్క తెలుగు భాషకే ఉన్నాడు! ఆంధ్రనాయకుడని తెలుగు రాయడని, తెలుగు వల్లభుడని ఆయన ప్రశస్తి. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువుగా ఆయన కొలువై ఉన్నాడు. తెలుగు కోసం…

ప్రముఖులకు ‘సాహితీ’ పురస్కారాలు

ప్రముఖులకు ‘సాహితీ’ పురస్కారాలు

February 20, 2021

పట్టాభి కళాపీఠం విజయవాడ మరియు మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కథ, కవిత మరియు శాస్త్ర విజ్ఞానం పుస్తక పురస్కారాలను ది 26-1-2021 మంగళవారం గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం 6 గంటలకు అంతర్జాల వేదిక గా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు.ఈ ఏడాది “మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారాన్ని తిరుపతి…

రచయితల సంఘం ‘స్వర్ణోత్సవం ‘

రచయితల సంఘం ‘స్వర్ణోత్సవం ‘

February 9, 2021

10,11 ఏప్రియల్ 2021, మచిలీపట్టణం లో. కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలను 2021 ఏప్రియల్ 10,11 తేదీలలో, చరిత్ర ప్రసిద్ధి పొందిన కృష్ణాజిల్లా ముఖ్యపట్టణం- మచిలీపట్టణం’లో చిరస్మరణీయంగా జరుపనున్నట్లు ప్రకటించారు.కృష్ణాజిల్లా రచయితల సంఘం నాలుగు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఒక పర్యాయం జాతీయ తెలుగు రచయితల మహాసభలు, పది పర్యాయాలు కృష్ణాజిల్లా రచయితల మహాసభలు,…

తెలుగు సాహితీ వనంలో వికసించిన ‘పద్మం ‘

తెలుగు సాహితీ వనంలో వికసించిన ‘పద్మం ‘

February 6, 2021

ఆశావాదిగా ప్రసిద్ధుడైన ఆశావాది ప్రకాశరావు సామాన్యుడి గా పుట్టి అసామాన్యుడుగా ఎదిగారు. ఈ ఎదుగుదల ఆకాశంలోంచి ఊడిపడలేదు. నిరంతర సాహిత్య కృషి ద్వారానే సాధ్యమైంది. కరువుకు మారుపేరైన అనంతమరం జిల్లాలోని కొరివిపల్లి అనే కుగ్రామంలో పుట్టిన దళిత బిడ్డ ఇవ్వాళ పద్మశ్రీ గౌరవానికి అర్హుడైనారు. భారత ప్రభుత్వం నిన్న ప్రకటించిన పద్మశ్రీలలో ఆశావాది ఒకరు. డా. ఆశావాది ప్రాథమికంగా…

తేనె పాటల తీపి మనిషి పుస్తకావిష్కరణ…

తేనె పాటల తీపి మనిషి పుస్తకావిష్కరణ…

January 30, 2021

దివిసీమ లోని పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించి సినీ సాహిత్య వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొంది, తెలుగు భాషా నేపథ్యంలో జాతీయ పురస్కారం పొందిన డా. వేటూరి సుందర రామ్మూర్తి 85వ జన్మదిన వేడుకలు అవనిగడ్డ గాంధిక్షేత్రంలో నిన్న (30-01-21) ఘనంగా జరిగాయి. దివి ఐతిహాసిక పరిశోధన మండలి మరియు దివి లలిత కళాసమితిల ఆధ్వర్యంలో పూర్వపు ఉపసభాపతి డా. మండలి…

తెలుగు భాషకు వరం – సురవరం

తెలుగు భాషకు వరం – సురవరం

January 25, 2021

‘ఎందరి సురుల వరాల వల్లనో సురవరం ప్రతాపరెడ్డిగారిని తెలంగాణ నిజ గర్భశుక్తిముక్తాఫలంగా నోచింది’ అన్న వానమామలై వరదాచార్యుల వారి మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ జాతి, సంస్కృతి, భాషాభివృద్ధి కోసం శ్రమించిన వారిలో సురవరం ముఖ్యులు. తెలంగాణ వైతాళికులు, తేజోమూర్తుల్లో ముందు వరుసలో ఉండే సురవరం గురించిన సమగ్ర సమాచారాన్ని భావితరాలకు అందివ్వగలి గేదే ఈ ‘సురవరం -తెలంగాణం’….

మన్నుకి – మిన్నుకి మైత్రి సంక్రాంతి

మన్నుకి – మిన్నుకి మైత్రి సంక్రాంతి

January 12, 2021

తెలుగు నేల పై పాలపొంగుల స్రవంతి –మెట్ట మాగాణుల పాడి పంటల కాంతి సంక్రాంతిమనిషికి మన్నుతో మిన్నుతో మైత్రికి ప్రతీకస్వేదం చిందించి చేసిన సేద్యంలో అందిన పంటలను కని పులకించినఅన్నదాత ఆలపించు ఆనందగీతిక సంక్రాంతిపురిటినొప్పులకోర్చి “ధాన్యలక్ష్మి”ని ప్రసవించిన ధరణికి ‘పురి’టి స్నానాల పండుగ సంక్రాంతి…‘చూలింత’ – ‘బాలింత’గా మారిన నేల తల్లికి పల్లె జనం జరిపే జాతర సంక్రాంతిజగతి…

ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

January 11, 2021

జగమెరిగిన జర్నలిస్ట్ తుర్లపాటిఅజేయమైన శక్తికి ప్రతీకగా నిలిచే ఆంజనేయునికి పరమభక్తుడు, అక్షర దేవత సరస్వతి దేవి వరపుత్రుడు, పదహారణాల ఆంధ్రుడు, బాధ్యతగల భారతీయుడు, అనువాదంలో అద్వితీయుడు, ఉపన్యాస విన్యాసాల మాంత్రికుడు, తెలుగు పత్రికా రంగాన “పద్మశ్రీ” అందుకొన్న ఒకేఒక్కడు, రాజకీయ పార్టీలకతీతుడు, తెలుగుజాతి నౌకలో నావికుడు, తెలుగు జర్నలిజం ప్రాభవానికి బాధ్యుడు, తెలుగుభాషా పరిరక్షకుడు, వర్తమాన రాజకీయ నాయకులకు,…

చిత్ర, శిల్పకళా మాలిక ‘తూలిక’

చిత్ర, శిల్పకళా మాలిక ‘తూలిక’

January 8, 2021

లోగో ను ఆవిష్కరించిన ఉండవిల్లి అరుణ్ కుమార్ చిత్రకళా రంగంలో తనదైన ఖ్యాతి పొందిన మాదేటి రాజాజీ సంపాదకత్వంలోని ఒకనాటి ‘తూలిక’ పత్రిక పునరుద్ధరించడం చిత్రకళకు తిరిగి ఊపిరి పోయడమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ్ కుమార్ అభినందించారు. మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యాన పునరుద్ద రిస్తున్న ‘తూలిక’ పత్రిక లోగోను…