కళ, సాహిత్యమే ఆయన జీవితం

కళ, సాహిత్యమే ఆయన జీవితం

December 29, 2023

ప్రజా కళలు, సాహిత్యాలకు జవసత్వాలు అందించిన బి.నరసింగరావు సమ సమాజ వీరులంనవ అరుణా జ్యోతులంభారతదేశ వాసులంభావిని నిర్మించుతాంఅతీతులం కులమతాలకుమానవుడే మాకు దైవముబీద, ధనిక భేదం లేనిసమాజమే మాకు గమ్యం సికింద్రాబాద్ లోని ఆర్ట్ లవర్స్ పాఠశాల విద్యార్థుల కోసం ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ దర్శకులు, సంగీత దర్శకులు, నటులు, స్క్రీన్ ప్లే రచయిత, కవి, రచయిత,…

యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

December 27, 2023

విజయవాడలో యుద్ధోన్మాదులపై గళమెత్తిన గాయకులు, కలమెత్తిన కవులు యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయని, అందుకే యుద్ధం కోరే దేశాలపై మనం అప్రమత్తంగా వుండాలని నోబెల్ పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ మెంబర్, ప్రపంచశాంతి దూత డా. బాలకృష్ణ కుర్వే అన్నారు. ది. 27-12-23 న, విజయవాడ, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవభారత్ నిర్మాణ సంఘం-గాంధీ దేశం…

దేశం గర్వించే గొప్ప దర్శకుడు – నర్సింగ్ రావు

దేశం గర్వించే గొప్ప దర్శకుడు – నర్సింగ్ రావు

ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు, స్వరకర్త, పెయింటర్‌, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి బి. నరసింగరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ! తెలంగాణాలోని ప్రజ్ఞాపూర్‌లో 1946 డిసెంబర్ 26 న జన్మించిన నర్సింగ్ రావు అణచివేతకు గురైన ప్రజల పక్షాన నిలబడ్డారు. ఆంధ్ర ఆధిపత్యాన్ని ధిక్కరించి…

రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యాసంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో 2024, జనవరి 5,6,7 తేదీలలో నిర్వహించబడుతున్నయి. ఈ మహాసభలకు ఆరవ తేదీ సాయంకాలం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు హాజరవుతున్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ కరపత్రికను…

నిరంతర రచనాశీలి – డా. జి.వి.

నిరంతర రచనాశీలి – డా. జి.వి.

December 23, 2023

డా. జి.వి. పూర్ణచంద్ గారిది వైద్యం లోనే కాకుండా సాహిత్యపరంగా, భాషాపరంగా అందె వేసిన చెయ్యి, తెలుగు భాషా ప్రేమికునిగా ‘తెలుగేప్రాచీనం’ రచించారు. హిందీ, ఇంగ్లీషులలో కూడా ఈ గ్రంథం అనువాదం ఐయింది. వీరు, వైద్యానికీ సాహిత్యానికీ సంబంధించి అనేక వందల గ్రంథాలు రచించారు. ఒకప్పుడు మినీ కవితా ఉద్యమాన్ని రావి రంగారావుతో కలిసి భుజాల కెత్తుకున్నారు. అమలిన…

ఘంటసాల అభిమానిగా…మద్దాలి రఘురామ్

ఘంటసాల అభిమానిగా…మద్దాలి రఘురామ్

ఒక నిబద్ధత, ఒక నిలకడ, ఒక నాణ్యతల సమ్మేళనం కిన్నెర ఆర్ట్ థియేటర్స్. స్థిత ప్రజ్ఞత కలిగిన నిర్వహణా దిగ్గజం కిన్నెర వ్యవస్థాపకులు రచయిత, కవి మద్దాలి రఘురామ్. అందుకే ఆ సంస్థ దిగ్విజయంగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. కిన్నెర వారు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తుంటారు. కిన్నెర రఘురామ్ గారికి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు…

పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

December 5, 2023

రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీ ఫలితాలు ఇటీవల రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోపూరి శ్రీనివాస్‌’ స్మారక పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీలకు మొత్తం 165 కథలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో – ‘సిగ్నల్స్‌’ కథా రచయిత దేశరాజుకు ప్రథమ బహుమతి, ‘కార్డు కథ’ రచయిత శింగరాజు శ్రీనివాసరావుకు ద్వితీయ,…

త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

November 8, 2023

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధిగా వున్ననాడే శిష్యులకు సరైన విద్యాభోధన చేయగలడు. అలా చేయాలి అంటే ఆ గురువుకి మంచి క్రమశిక్షణ, శిష్యులపట్ల అపారమైన ప్రేమ వాళ్ళని మంచి విధ్యార్దులుగా తీర్చి దిద్దాలనే తపన ఇలాంటి ఉన్నత లక్షణాలు వున్ననాడే అది సాధ్యమౌతుంది. అయితే ఇలాంటి లక్షణాలన్నింటిని పుణికి ప్పుచ్చుకున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే వుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ…

అమెరికాలో ‘తెలుగు గ్రంథాలయం’

అమెరికాలో ‘తెలుగు గ్రంథాలయం’

November 7, 2023

అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్‌లో శుక్రవారం(3-11-23) సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్‌విల్‌లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు, ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. తోటకూర…

సినీ పాటల పుస్తకాల ఆవిష్కరణ

సినీ పాటల పుస్తకాల ఆవిష్కరణ

November 3, 2023

(నవంబర్ 6 వ తేదీన, హైదరాబాద్ లో 14 పుస్తకాల ఆవిష్కరణ) చరిత్ర మనుషుల్ని సృష్టించదు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. వాళ్ళు సామాన్యంగా కనబడే అసామాన్యులు. ఒక అశోకుడు దారికిరువైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించాడు. అక్కడక్కడ విశ్రాంతి కోసం విశ్రాంతి గృహాలు కట్టించాడు. గొప్ప చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు!అయితే ఎలా? ఎందుకూ? అని ప్రశ్నిస్తే, జవాబు…