‘శప్తభూమి’ కి కేంద్ర సాహిత్య పురస్కారం

‘శప్తభూమి’ కి కేంద్ర సాహిత్య పురస్కారం

December 19, 2019

ప్రసిద్ధ తెలుగు రచయిత బండి నారాయణస్వామిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రాయలసీమ జీవితాలపై రచించిన ‘శప్తభూమి’ నవల 2019కిగాను ఈ అవార్డుకు ఎంపికైంది. అలాగే, మరో తెలుగు ప్రముఖుడు పెన్నా మధుసూదన్ కావ్యం ప్రజ్ఞాచక్షుసం’ సంస్కృత విభాగంలో పురస్కారానికి ఎంపికయింది. ఇద్దరు తెలుగువారు ఒకే ఏడాది కేంద్ర సాహిత్య పురస్కారం అందుకోనుండటం విశేషం. కాంగ్రెస్ నాయకుడు…

మనకాలపు మహాకవి శేషేంద్ర

మనకాలపు మహాకవి శేషేంద్ర

October 19, 2019

అక్టోబర్ 20 ఆయన పుట్టిన రోజు సందర్భంగా… ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు….

యాభైవసంతాల “విరసం”

యాభైవసంతాల “విరసం”

October 16, 2019

(2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో 50 ఏళ్ల మహా సభలు) ఈ ఏడాది జులై 4తో ‘విప్లవ రచయితల సంఘం’ యాభయ్యో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇలాంటి తేదీలకు ప్రత్యేకంగా ఏ గుర్తింపూ ఇవ్వనవసరం లేదు. దేనికంటే ఇరవై ఏళ్లు, యాభై ఏళ్లు, వందేళ్లు అనే వాటికి ఫ్యూడల్ అర్థాలు కూడా ఉంటాయి. చారిత్రక దృష్టితో…

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

October 14, 2019

నాకు జీవిత చరిత్రలు చదవడమంటే నా చాలా ఇష్టం” ఎంచేతంటే ఎంత కల్పనున్నా, కొన్నైనా నిజాలుండక తప్పవు. ఆ నిజాలు కల్పనకన్నా అద్భుతంగా ఉంటాయి గనక! నేడు ఏడుతరాలు ఎలెక్స్ హేలీ తెలుగు అనువాదం చదువుతుంటే నేను అమ్మ అని పిలిచే సుందరం భార్య శిరీషగారు, “ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు” అని అడిగారు, రాత్రి రెండింటికి. పుస్తకం…

చందమామ కథ… కమామీషూ

చందమామ కథ… కమామీషూ

October 9, 2019

జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ “చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా” అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థం చేసుకోవచ్చును.అందరూ మెచ్చే చందమామ పత్రిక గురించి సమగ్రంగా తెలుసుకుందాం….

సరికొత్త ప్రక్రియ – పొలమారిన జ్ఞాపకాలు

సరికొత్త ప్రక్రియ – పొలమారిన జ్ఞాపకాలు

September 23, 2019

పొలమారిన జ్ఞాపకాలతో వంశీగారు తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కథల్లోని పాత్రలను తమ వాక్యాల్లోనే కాక నిజజీవితంలోని ఫోటోలతో సహా కలిపి అందిస్తూ ఇవి కథలా, నిజమైన సంఘటనలా అనే సందిగ్ధంలో పెట్టి పాఠకులకు ఒక సరికొత్త లోకాన్ని దృశ్యమానం చేస్తున్నారు. ఈ తరహా కథలు ఇంతవరకూ తెలుగుసాహిత్యంలో వచ్చిన దాఖలాలు లేవు. వంశీగారికివన్నీ పొలమారిన…

తెలుగు భాష – మూలాలు

తెలుగు భాష – మూలాలు

September 21, 2019

తెలుగు భాషను కాపాడుకోవాలనే ఈనాటి ఆందోళనకు మూలాలు ఎక్కడ ? కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారు, ఈ దేశాన్ని అఖండంగా ఉంచగలిగే శక్తి ఒక్క హిందీ భాష కె ఉన్నదని ఏమంటూ ఉద్ఘాటించారో గానీ, యావద్దక్షిణ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డడి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఈ చర్చ ఈ దేశంలో ఒకప్పుడు ఆంగ్లానికి…

బాపు గారి ‘బుడుగు’కి అరవై నాలుగేళ్లు

బాపు గారి ‘బుడుగు’కి అరవై నాలుగేళ్లు

మన బుడుగ్గాడికి అరవై నాలుగు ఏళ్ళు అని మీకు తెల్సా .. అనగా ఈ సంవత్సరం షష్టి పూర్తి అయి పైన నాలుగేళ్లు మాట. నాకు తెలీక అడుగుతాను.. ఆడికి వయసెక్కడ పెరుగుతోంది.. ఇంకో వందేళ్ళు దాటినా వాడు మన అందరికీ బుడుగే.. మనం కూడా చిన్నప్పుడు బుడుగులమే.. కానీ మనకు వయసు పెరిగినా ఈ బుడుగ్గాడి అల్లరికి…

మాతృభాషతోనే మనుగడ

మాతృభాషతోనే మనుగడ

August 30, 2019

(నేడు మాతృభాషా దినోత్సవం) ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాదకరమైనది. ఒక జాతి సమూహం కోల్పోయిన వేటినైనా తిరిగి సాధించవచ్చు. కానీ.. భాషా సంస్కృతులు కోల్పోయిన జాతి సర్వస్వాన్ని కోల్పోయి బానిసత్వంలోకి పోతుందని ఆర్యోక్తి. మనం మన తెలుగు భాషా వికాసానికి ప్రాధాన్యమిస్తూనే..సామాజికావసరాలకు అనుగుణంగా విద్యావిధానాలను రూపొందించుకోవాలి. మన దేశంలో…

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా యార్ల‌గ‌డ్డ నియామకం

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా యార్ల‌గ‌డ్డ నియామకం

August 13, 2019

అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌ ను అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ కాగా, రెండు సంవ‌త్స‌రాల పాటు ల‌క్ష్మి ప్ర‌సాద్ ఈ పదవిలో కొన‌సాగుతారు. మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేసిన పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికార భాషా…