“ఎప్పటికీ..అందరికీ సంజీవదేవ్” పుస్తకావిష్కరణ

“ఎప్పటికీ..అందరికీ సంజీవదేవ్” పుస్తకావిష్కరణ

August 20, 2023

(వైభవంగా‌‌ సంజీవదేవ్ గారిఇంట్లో “ఎప్పటికీ.. అందరికీ సంజీవదేవ్..” పుస్తకావిష్కరణ.)డాక్టర్ లలితానంద ప్రసాద్రచించిన.”ఎప్పటికీ..‌ అందరికీ.‌సంజీవదేవ్ పుస్తకాన్ని ఎస్.మహేంద్రదేవ్ ఆవిష్కరించారు. శనివారం(19.8.2023) సాయంత్రం తుమ్మపూడిలోని సంజీవదేవ్ గారింట్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో డాక్టర్ మన్నవ సత్యనారాయణ… ప్రారంభోపన్యాసంశం చేశారు.’ఐహికము,పారమార్ధికానికి అతీతంగా ఓ వింతైనలోకంలో సంజీవదేవ్ గారు జీవించారు. ఆ లోకాన్ని ఆయనే సృష్టించుకున్నారని’ డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారన్నారు‌. సంజీవదేవ్…

చలపాక కు కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ఫెలోషిప్‌

చలపాక కు కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ఫెలోషిప్‌

August 18, 2023

(చలపాక ప్రకాష్‌కు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్‌ ఫెలోషిప్‌) కవి, రచయిత చలపాక ప్రకాష్‌ కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్‌ ఫెల్‌షిప్‌కు ఎన్నికైయ్యారు. 2020-2021 సంవత్సరానికి గాను ఈ ఫెలోషిప్‌ “తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం” అనే అంశంపై 2 సంవత్సరాలపాటు పరిశోధించి పత్రసమర్పణ చేయవలసి ఉంటుంది. ఈ పరిశోధనకుగాను ప్రకాష్‌కు…

మూడు పురస్కారాలు – నాల్గు ఆవిష్కరణలు

మూడు పురస్కారాలు – నాల్గు ఆవిష్కరణలు

August 16, 2023

(ఘనంగా హైదరాబాద్ లో మువ్వా పద్మావతి, రంగయ్య పురస్కారాల ప్రదానోత్సవం) ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు తన తల్లిదండ్రుల పేరిట ప్రతి సంవత్సరం నిర్వహించే మువ్వా పద్మావతి, రంగయ్య పురస్కారాలప్రదానోత్సవం ఆగస్ట్ 12 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్రిక్కిరిసిన సాహితీ వేత్తలు, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, భాషాప్రియుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. మువ్వా…

హకీంజాని, బెల్లంకొండలకు “భాషా పురస్కారాలు”

హకీంజాని, బెల్లంకొండలకు “భాషా పురస్కారాలు”

August 9, 2023

హకీంజాని, బెల్లంకొండలకు ‘ఎ.పి.రచయితల సంఘం భాషా పురస్కారాలు’ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తులకు తెలుగు భాషా పురస్కారాలను ప్రకటించింది. వేలాది వ్యాసాల ద్వారా తెలుగు భాష, సంస్కృతిని పరివ్యాప్తం చేసిన తెనాలికి చెందిన షేక్‌ అబ్దుల్‌ హకీంజానీకి, బాలల్లో ఆసక్తికరంగా ఆలోచనల్ని రేకెత్తించే…

‘కొయ్యగుర్రం’తో ప్రభుత్వాన్ని కదిలించిన కవి

‘కొయ్యగుర్రం’తో ప్రభుత్వాన్ని కదిలించిన కవి

August 5, 2023

“వద్దు వద్దు / రా వద్దుమానవుడి మూర్ఖత్వాన్ని రాక్షసత్వాన్ని అజ్ఞానాన్ని ఆక్రందల్నిరెండు ప్రపంచ మహా సంగ్రామాల బూడిదనికళ్ళులేని కామాన్నికోర్కెల కుష్ఠు రోగాన్ని అసూయల్ని ఆగ్రహాల్నినగరాల దుర్గంథాన్ని యింకా ఎన్నో మరెన్నో పేరు తెలీని ప్రవృత్తుల్ని 20 శతాబ్దాల దారుణ మానభంగాల్ని భ్రూణహత్యల్ని అంతులేని అంథకారాన్ని ఇక్కడ దాచాను ఇక్కడ పూడ్చాను వద్దు వద్దు ఇక్కడికెవరూ రావద్దు”అంటూ తన దిగంబర…

తెలుగు జర్నలిజానికి దిక్సూచి – ఏ.బి.కె.

తెలుగు జర్నలిజానికి దిక్సూచి – ఏ.బి.కె.

August 1, 2023

తెలుగు నేలపై జర్నలిజానికి దిక్సూచి, దాదాపు అయిదు దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆ ఫలితంగా ఎర్నలిస్టులు-సంపాదకులు ఎదిగారు. కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయనకూడా…. ఎందుకంటే ఆయన రాజీపడడు. యాజమాన్యంతో రాజీ పడడు, రాజకీయంతో రాజీ పడడు. తనతో తనే రాజీపడడు..జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన…

కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం

కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం

July 26, 2023

గుంటూరులో జాతీయస్థాయి చిన్న కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం “సమాజంలో జరిగే వివిధ సంఘటనలకు అక్షర ప్రతిబింబమే కథ” అని అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యులు వల్లూరు శివప్రసాద్‌ అన్నారు. ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో జూలై 23, ఆదివారం గుంటూరు, బృందావన్‌ గార్డున్స్‌లో గల పద్మావతి కళ్యాణ మండపం…

చమత్కార చక్రవర్తి ‘శ్రీరమణ’ కన్నుమూత

చమత్కార చక్రవర్తి ‘శ్రీరమణ’ కన్నుమూత

July 19, 2023

‘శ్రీరమణ'(కామరాజ రామారావు) ఈ ఉదయం (19 జులై, బుధవారం) నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ప్రసిద్ధి ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత, సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయిత, పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా, పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి…

“కలిమిశ్రీ”కి కుసుమ ధర్మన్న సాహిత్యసేవాపురస్కారం

“కలిమిశ్రీ”కి కుసుమ ధర్మన్న సాహిత్యసేవాపురస్కారం

July 16, 2023

గతేడాది జాతీయసాంస్కృతిక సంబరాలు నిర్వహించి నవ మల్లెతీగలా విజయవాడను అల్లుకున్న సాహిత్యపరిమళాలు ఎల్లడలా తెలుగుప్రజల హృదయాలను తాకి.. కనకదుర్గమ్మ తల్లి సంకల్ప బలంతో నేడు దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న పేరిట తొట్టతొలి సాహిత్యసేవా పురస్కారాన్ని కలిమిశ్రీ అందుకుని ఆయన అందరికీ చెలిమిశ్రీగా నిలిచారని సాహితీ ప్రముఖులు పలువురు అభినందనల ప్రశంసలజల్లు కురిపించారు. స్వాతంత్య్రపారాటానికి సంబంధించి గరిమెళ్ళ…

సుస్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

సుస్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

July 15, 2023

(జూలై 14, ఎం.ఎస్. విశ్వనాథన్ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి యెలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్ళనుకూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది యేదీ…