‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

November 21, 2020

హైదరాబాద్ లో ‘నాగాస్త్ర ‘ నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ప్రారంభం …నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే…

కవిత్వం మూగవోయింది !

కవిత్వం మూగవోయింది !

November 21, 2020

హెచ్ఎం టీవీ లో వారితో కలసి పని చేసే అదృష్టం లభించింది! కవిత్వం మూగవోయింది ! ‘అమ్మ చెట్టు’ కూలిపోయింది! ‘గాలి రంగు’ మాయమైనది! రన్నింగ్ కామెంట్రీ ఆగిపోయింది! నాకు అత్యంత ఇష్టమైన, నన్ను అమితంగా ఇష్టపడే దేవిప్రియ గారు గత 15 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు (21-11-20) ఉదయం 7.10 గంటలకు…

‘పులి’ నన్ను కౌగిలించుకుంది

‘పులి’ నన్ను కౌగిలించుకుంది

November 19, 2020

నా చందమామ రోజుల్లో(1977)… (ఇలస్టేటర్‌గా వున్నప్పుడు)… చందమామలో ముగ్గురు కళా మాత్రికులు వుండేవారు. అప్పటికే శ్రీ చిత్రగారు దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. మిగిలినది ఇద్దరు, ఆ ఇద్దరిలో… ఒకరు శ్రీ శంకర్ గారు, వారు చాలా ప్రేమగా స్పోర్టివ్ గా వుండేవారు. కనుక లంచ్ టైంలో వెళ్లి పలుకరిస్తే వారి లంచ్ బాక్స్ లోంచి కొంత మిక్స్డ్ రైస్…

ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

November 18, 2020

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్.నాగరాజు (70) ఇక లేరు! 13 రోజులుగా కరోనా తో పోరాడుతూ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కనుమూశారు! వారం క్రితమే వారి అమ్మ గారు(90) కూడా అదే ఆసుపత్రి లో కరోనా కు చికిత్స పొందుతూ చనిపోయారు! ఇది సాంస్కృతిక రంగం లో కోలుకోలేని పెద్ద…

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

November 18, 2020

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య…

కళామాంత్రికుడు మా గోఖలే

కళామాంత్రికుడు మా గోఖలే

November 17, 2020

నవంబరు 17న మాధవపెద్ది గోఖలే జన్మదిన సందర్భంగా…స్వర్గీయ మాధవపెద్ది గోఖలే గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1917 నవంబరు 17న జన్మించారు. తండ్రి లక్ష్మీనరసయ్య స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ఆస్తిపాస్తులు హరించిపోయాయి. పదవ ఏటవరకు వీరు బ్రహ్మణ కోడూరులో చదువు కొనసాగించి, చిత్రలేఖనం నేర్చుకోవడానికి బందరు వెళ్లారు. బందరు జాతీయ కళాశాలలోనూ మద్రాసు స్కూల్ ఆఫ్…

ఆంధ్రప్రదేశ్ లో మరో ఫైన్ ఆర్ట్స్ కాలేజి

ఆంధ్రప్రదేశ్ లో మరో ఫైన్ ఆర్ట్స్ కాలేజి

November 17, 2020

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తర్వాత JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజి నుండి 10 వ షెడ్యుల్ ప్రకారం ఏర్పడనుంది డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ  కడప లో. దీనితో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేయాలనుకునే కోస్తా అంధ్రా, రాయలసీమ వాసుల కల నెలవేరనుంది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకం గా తీసుకొని…

పెన్ అధ్వర్యంలో’నేషనల్ ప్రెస్ డే ‘

పెన్ అధ్వర్యంలో’నేషనల్ ప్రెస్ డే ‘

November 16, 2020

జాతీయ పత్రికా దినోత్సవం (16-11-20) పురస్కరించుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్) ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించింది. ఈ మేరకు సంఘ నేతలు సోమవారం ప్రెస్ అకాడమీ కార్యాలయంలో శ్రీనాథ్ రెడ్డిని శాలువాలతో, పూలమాలలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. నేషనల్ ప్రెస్ డే…

పాఠకులకు ఒక బహుమానం – ఒక భార్గవి

పాఠకులకు ఒక బహుమానం – ఒక భార్గవి

November 15, 2020

‘ఒక భార్గవి’ తప్పకుండా తెలుగు వ్యాసావళి విభాగంలో తెలుగు సాహిత్యానికి ఒక కమ్మని కుసుమ కదంబం.రచయిత్రి స్వానుభవాల వ్యాసాలన్నీ ఇలా బరువుగా ఉంటాయనుకోకండి. రచయిత్రి తన బాల్యం , యౌవన దశల మీద ఒక పుస్తకం రాయడానికి పూనుకోవాలే కానీ ఆ పుస్తకం ఒక ‘అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ని మించిపోతుంది. రచయిత్రి తన బాల్యంలోని సంఘటనలను…

కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

November 15, 2020

భారతదేశం మరొక గొప్ప కళాకారుణ్ణి కోల్పోయింది. కోవిడ్-19 మహమ్మారికి బలైపోయిన ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ. కరోనా పాజిటివ్ రావడంతో కలకత్తా లోని బెల్లే వ్యూ క్లినిక్ లో సౌమిత్ర చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి బయటపడినా వైరస్ ప్రభావం మూత్రనాళాలమీద చూపి ఆరోగ్యం విషమింపజేసింది. పదహారు మంది నిపుణులైన వైద్యులు అహర్నిశం శ్రమించినా సౌమిత్రిని బ్రతికించలేకపోయారు….