ఎమెస్కో ఎమ్.ఎన్.రావు

ఎమెస్కో ఎమ్.ఎన్.రావు

April 23, 2020

ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా … తెలుగు ప్రచురణ రంగంలో సుదీర్ఘ చరిత్ర కల్గిన ‘ఎమెస్కో ‘ సంస్థ గురించి ఎమ్.ఎన్.రావు గారి అమ్మాయి రాజశ్రీ గారు రాసిన వ్యాసం అక్షరయాత్ర(2014) పుస్తకం నుండి…. రావుగారు మరణించి 27 సంవత్సరాలయినా ఆయన చిరస్మరణీయుడుగా ఎందుకున్నారంటే పుస్తక – ప్రచురణలో విస్తరణలో ఆయన చేపట్టని ప్రక్రియలేదు. అభినందించని…

సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

April 22, 2020

ఏప్రిల్ 22న శీలా వీర్రాజు జన్మదిన సందర్భంగా .. కలం, కుంచె రెంటినీ సమసార్థ్యంతో ఉ పయోగించిన కల్గిన వారిలో శీలా వీర్రాజు ఒకరు.” శీలావి” గా ప్రసిద్దిన వీరు చారిత్రక పట్టణమైన రాజమహేంద్రవరంలో వీరచంద్రమ్మ – సూర్యనారాయణ దంపతులకు 1939 ఏప్రిల్ 22న జన్మించారు. స్థానికంగా జరిగే చిత్రకళాపోటీల్లో పాల్గొని విద్యార్థి దశలోనే అనేక బహుమతులు గెలుపొందారు….

చిత్రకారులకి మంచి అవకాశం ..!

చిత్రకారులకి మంచి అవకాశం ..!

April 22, 2020

శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, తిరుపతి వారు ‘కరోనా’ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. మీ ఆలోచనలతో చిత్రాలు రూపొందించి, మీ సృజనాత్మకతను ప్రదర్శించానికి చిత్రకారులకి చక్కని అవకాశం ఇది. చిత్రాలు పంపడానికి చివరి తేదీ: 28 ఏప్రిల్ 2020, వివరాలకు సెక్రటరి…

‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

April 19, 2020

బ్నిం అనేపేరు పెట్టుకున్నది కార్టూన్లు వేయడానికే! నా అసలు పేరు బి.ఎన్. మూర్తి. పుట్టింది తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో. అమ్మ విజయలక్ష్మి, నాన్న భమిడిపల్లి సూర్యనారాయణ మూర్తి (28-10- 1957 న పుట్టాను ) చిన్నప్పన్నుంచీ నాకు అన్నిరకాల రచనలతోబాటు హాస్యరచనలు మరీ ఎక్కువ ఇష్టంగా చదవడటం అలవాటయింది. అందులో ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు మా…

మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

April 17, 2020

కప్పరి కిషన్ కుంచె నుండి జాలువారే చిత్రాలు తెలంగాణ జీవితంను ప్రతిబింబిస్తాయి. కిషన్ చిత్ర’కథా రచనలో ప్రధాన భూమికగా తెలంగాణ స్త్రీ గోచరిస్తుంది. హైద్రాబాద్ నగరంలో జన్మించిన కిషన్ చిన్నప్పటి నుంచే అందమైన దృశ్యాలు, చిత్రాలు చూసి చిత్రకళ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మ పండుగ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలను చూసి చిత్ర…

పిల్లలు – సృజనాత్మకత

పిల్లలు – సృజనాత్మకత

April 17, 2020

135 కోట్లకు పైబడ్డ భారతదేశ జనాభాలో 30 కోట్లమంది చిన్నారులున్నారు. వీరే రేపటి తరాన్ని ముందుకు నడిపే నావికులు. వీరిలో దాగివున్న సృజనాత్మక శక్తి వెలికి తీసి శాస్త్ర, సాంకేతిక, కళారంగాలలో భావిభారతాన్ని తీర్చిదిద్దే సృజనశీలులుగా తీర్చిదిద్దాల్సిన భాధ్యత నేటితరం తల్లితండ్రులది. పిల్లలకు కరోన సందర్భంగా ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇది. చిన్న…

ముఖ్యమంత్రిని యింటికి రప్పించుకున్న ఆర్టిస్ట్

ముఖ్యమంత్రిని యింటికి రప్పించుకున్న ఆర్టిస్ట్

April 14, 2020

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సుమారు 2500 సినీమాలకు పబ్లిసిటీ ఆర్టిస్టు పనిచేసిన ఈశ్వర్ గారి ‘సినిమా పోస్టర్” కబుర్లు… సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టు ఈశ్వర్ ‘సినిమా పోస్టర్” పేరుతో తన జీవితచరిత్రను గ్రంథస్తం చేస్తూ పోస్టర్ల గురించి సాంకేతిక అంశాలను, ఆ రంగంలో నిష్ణాతులైన సీనియర్ల, జూనియర్ల జీవిత రేఖాచిత్రాలనూ పరిచయం చేశారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన…

చిరుదరహాస ‘మోనాలిసా’ సృష్టికర్త దావిన్సీ

చిరుదరహాస ‘మోనాలిసా’ సృష్టికర్త దావిన్సీ

April 13, 2020

ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏట (2012 నుండి) ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సృజనాత్మకతపై ప్రపంచంవ్యాప్తంగా అవగాహన కలిపించడంకోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. ఇటలీకు చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం గా ప్రకటించారు. దాదాపు 523 సంవత్సరాల క్రితం లియోనార్డో దావిన్సీ…

కొంపెల్ల జనార్ధనరావు – జీవితం- సాహిత్యం

కొంపెల్ల జనార్ధనరావు – జీవితం- సాహిత్యం

April 13, 2020

(కొంపెల్ల జనార్దనరావు (1907 – 1937) ప్రముఖ భావకవి, నాటక రచయిత. అతడు 1906 ఏప్రిల్‌ 15న తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, మోడేకుర్రులో జన్మించాడు. శ్రీశ్రీ తన మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చారు.) రచనా ప్రస్థానం: విశాఖపట్నం లోని ‘కవితా సమితి’ ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి…

నమోస్తు భారతావని

నమోస్తు భారతావని

April 13, 2020

అఖండ భారతావని మురిసిపోతోంది మన నిబద్ధత, నిజాయితీ చూసి జాతీయ పతాకం రెపరెపలాడుతోంది మన నిశ్చలత,నిర్వికారతను చూసి… ఎప్పుడో స్వాతంత్య పోరాటంలో చూసాం వందేమాతర నినాదం తో దేశం ఏక తాటిపైకి రావటం ఇప్పుడు స్వీయ నిర్భంధం తో చూస్తున్నాం అంతస్సూత్రం ఒకటే స్వేచ్ఛ… అప్పుడు శత్రువు కంటి ముందు ఉన్నాడు బ్రిటీషు వాడి రూపంలో ఇప్పుడుకాలు కదపనివ్వని,చేయి…