ఆకట్టుకుంటున్న చిత్రకళా ప్రదర్శన

ఆకట్టుకుంటున్న చిత్రకళా ప్రదర్శన

March 20, 2020

 యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థుల బృంద ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనున్న చిత్రకళా ప్రదర్శన మంచి వర్ణచిత్రాలు మనసుకు ఉల్లాసాన్నివ్వటమేకాక, సమాజానికి విలువల్ని నేర్పిస్తాయని, ఆంధ్రప్రదేశ్ విద్యామండలి ఛైర్మన్, ప్రొ. హేమచంద్రారెడ్డి అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థులు రూపొందించిన వర్ణచిత్ర ప్రదర్శన ఎల్గొరాడో – 2020 ని, గురువారం(19-03-20) నాడు,విజయవాడలో,…

జానపద చిత్రకళ

జానపద చిత్రకళ

March 17, 2020

జానపద చిత్రకళ అంటే నాగరికతా ప్రభావం సోకని జానపదాల్లోని గ్రామీణులు తమకు స్వహతగా అబ్బిన ప్రజ్ఞతోనూ, తరతరాల వారసత్వం ద్వారా సంక్రమించిన ప్రావీణ్యంతోనూ సృష్టించేకళని నిర్వచించవచ్చు. సుమారు శతాబ్ది కాలానికి పూర్వమే నాగరికుని దృష్టి ప్రపంచ వ్యాప్తంగ జానపదుల కలల మీదకు మళ్ళింది. జానపద సాహిత్యం , జానపద సంగీతం, జానపదనృత్యం, జానపద చిత్రకళ సుశిక్షుడైన కళాకారుని మేధను…

అందాల  అజంతా  గృహలు

అందాల  అజంతా  గృహలు

March 15, 2020

మన దేశంలో ఉన్న అతి ప్రాచీన గుహాలయాలుగా అజంతా గుహాలయాలు పేర్గాంచాయి. అందువల్ల అక్కడకు వెళ్లడానికి నేనూ, మా మిత్ర బృందం బయలుదేరాం. అడుగడుగూ ఆధ్మాత్మికానురక్తితో పాటు మానసిక ఆనందాన్ని పెంచే ఈ గుహాల యాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా అజంతా గ్రామానికి సమీపంలో ఉన్నాయి. హైద్రాబాద్ నుంచి ఔరంగాబాద్ 560 కిలోమీటర్లు దూరం. అక్కడ నుంచి అజంతా…

ఆలోచనల ప్రతిబింబం ‘ది థింకర్’

ఆలోచనల ప్రతిబింబం ‘ది థింకర్’

March 11, 2020

రాతితో సజీవమైన విగ్రహం చెక్కడం, కాన్వాస్ మీద కొన్ని రంగులతో జీవకళ ఉట్టిపడేట్టు బొమ్మను చిత్రించడం నిస్సందేహంగా గొప్పకళలే. “ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ” అంటాడు టాల్ స్టాయ్. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన శిల్పుల్లో ఆగస్టు రోడిన్ (Auguste Rodin) ఒకరు. ఈయన రూపొందించిన శిల్పాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన…

సంగీతానికి ట్రెండ్ లేదు – ఇళయరాజా

సంగీతానికి ట్రెండ్ లేదు – ఇళయరాజా

March 11, 2020

మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరిం చొచ్చు… సినిమాల్లో పాత్రధారుల సంభాషణల మధ్యా, డైలాగులు లేని సన్నివేశాల్లోనూ వినిపించేది… నేపథ్య సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం). దీన్ని సినిమా చూస్తూ గమనించడం, బాగుంటే ఆస్వాదించటం అందరికీ ఇష్టం. ఒక మాదిరిగా ఉండే దృశ్యాలకు కూడా ప్రాణం పోసి, పాత్రధారుల మూడ్ ను ఎలివేట్ చేసి, చూసేవారికి…

స‌మ‌కాలీన స్త్రీనే నా సాహిత్య కేంద్రం – పి సత్యవతి

స‌మ‌కాలీన స్త్రీనే నా సాహిత్య కేంద్రం – పి సత్యవతి

March 10, 2020

‘ఒక హిజ్రా ఆత్మకథ’  అనువాదంకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎన్నికయినారు. ”మహిళలు తమ మనోభావాలను స్వేచ్ఛగా వెల్లడించే పరిస్థితి కుటుంబంలోనే లేనప్పుడు సమాజంలో ఇంకెలా వస్తుంది?” అంటారు ప్రఖ్యాత కథారచయిత్రి పి సత్యవతి. ‘ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడే మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. అప్పుడే ఆమె తన విముక్తి దిశగా మేల్కొంటుంద’ని చెబుతారు. సత్యవతి ……

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ – రాంభట్ల

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ – రాంభట్ల

March 5, 2020

రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020) రాంభట్ల శతజయంతి సంవత్సరం తొలి రాజకీయ కార్టూన్ కవిగా ప్రజా రచయితగా, జర్నలిస్టుగా, కమ్యూనిస్టువాదిగా 20వ శతాబ్దంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి, పాఠశాలలో చదివినది 5వ తరగతే, కానీ వందలాది గ్రంథాలు పాఠశాల బయట పుక్కిట పట్టారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ భాషలలో నిష్ణాతులుగా ఎదిగారు. ఆయన మెదడు…

March 5, 2020

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ జర్నలిస్టు: రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020 రాంభట్ల శతజయంతి సంవత్సరం) తొలి రాజకీయ కార్టూన్ కవిగా ప్రజా రచయితగా, జర్నలిస్టుగా, కమ్యూనిస్టువాదిగా 20వ శతాబ్దంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి, పాఠశాలలో చదివినది 5వ తరగతే, కానీ వందలాది గ్రంథాలు పాఠశాల బయట పుక్కిట పట్టారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ…

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

March 3, 2020

– ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, కొలుసు ఫైన్ ఆర్ట్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ కాంప్ … – 50 మంది మహిళా చిత్రకారిణులతో విజయవాడలో రెండు రోజులపాటు (మార్చి 1,2 మరియు 3) ఆర్ట్ కాంప్, మూడవ రోజు ప్రదర్శన… మగవారికన్నా మగువలు ఏ విషయలంలోనూ తక్కువ కాదని ఆవకాశం వస్తే తమ…

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

సందేశాత్మకంగా సైకత శిల్పాలు

February 24, 2020

ఇసుక రేణువులు ఒక్కటై ఆయన చేతిలో అందమైన ఆకృతిని రాలుతాయి. సమాజంలోని దుష్టత్వాన్ని దునుమాడతాయి. మన చేత్తో మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతూ మనల్ని ఆలోచింపజేస్తాయి, సందేశాన్నిచ్చి, మనల్ని ముందుకు నడుపుతాయి. ఆయనే సైకత శిల్పి దేవిని శ్రీనివాస్. తన జీవితాన్ని కళకు అంకితం చేసిన ఈయన నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తరాల్లో సంచరిస్తూ, తన కళ్లతో…