తెలుగు సాహిత్యంలో ‘కరోనా’ కల్లోలం

తెలుగు సాహిత్యంలో ‘కరోనా’ కల్లోలం

April 9, 2024

‘కరోనా’ సాహిత్యం: కథ / కవిత / నవల / వ్యాసం తదితర వివరాల కోసం ప్రకటన ‘తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం’ అనే అంశంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వారి నుండి సీనియర్ ఫెలోషిప్ కు ఎన్నికై, పరిశోధన చేస్తున్న కవి, రచయిత, పత్రికా సంపాదకుడు చలపాక ప్రకాష్ సాహితీమిత్రులకు సుపరిచితులే. అయితే ఈ అంశంపై ఆయనిప్పటికే…

బహుముఖ ప్రజ్ఞాశాలి – ‘దాసి’ సుదర్శన్

బహుముఖ ప్రజ్ఞాశాలి – ‘దాసి’ సుదర్శన్

April 9, 2024

సమాజ ప్రగతికి చిత్రకళ తోడ్పడాలని జీవితాంతం పరితపించిన కళాతపస్వి దాసి సుదర్శన్. ఐదు జాతీయ పురస్కారాలతో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో ఎగురవేసిన ‘దాసి’ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన. ‘దాసి’ సినిమా తరువాత ఆ సినిమా పేరు తన ఇంటి పేరుగా ప్రసిద్ధి చెందిన పిట్టంపల్లి సుదర్శన్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జన్మించారు. సుదర్శన్ కేవలం…

“శివ,శక్తి” చిత్రకళా ప్రదర్శన

“శివ,శక్తి” చిత్రకళా ప్రదర్శన

April 6, 2024

*హైదరాబాద్, కళాకృతి ఆర్ట్ గ్యేలరీలో ఏప్రిల్ 4 వ తేదీన ప్రదర్శన ప్రారంభం… *మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించిన “శివ & శక్తి” చిత్రకళా ప్రదర్శన *ఈ ప్రదర్శన ఏప్రిల్ 4 నుండి మే 1 వరకు కొనసాగుతుంది.>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>* దేవతామూర్తుల చిత్రాలు, మనస్సును ప్రశాంత పరిచే మృదువైన రంగులు మరియు అసాధారణ చిత్రకళా నైపుణ్య ఫలితమే చిత్రకారుడు…

‘గుదిబండి’ కళారంగానికి ఒక అండ

‘గుదిబండి’ కళారంగానికి ఒక అండ

మనలోనే విజేతలు ఉంటారు. కానీ మనం పట్టించుకోం. ఎవరో తెలియని వారి జీవితం గురించి ఆహా గ్రేట్ అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ స్టోరీ ఉంటుంది. అలాంటి ఒక విజేత గుదిబండి వెంకటరెడ్డి గారు. నేను ప్రేమగా బాబాయ్ అని పాతికేళ్లుగా పిలుచుకుంటున్న వెంకటరెడ్డి గారి గురించి రెండు మాటలు.వెంకటరెడ్డి గారు చదివింది ఆ రోజుల్లో…

నా జ్ఞాపకాల్లో ‘దాసి’ సుదర్శన్- వెంటపల్లి

నా జ్ఞాపకాల్లో ‘దాసి’ సుదర్శన్- వెంటపల్లి

April 4, 2024

జతీయ అవార్డ్ గ్రహీత, చిత్రకారుడు ‘దాసి’ సుదర్శన్ గారికి నివాళిగా… ఈ వ్యాసం లోకంలో పరిచయాలు ఏర్పడతాయి రెండురకాలుగా ఒకటి ప్రత్యక్షంగా, రెండోది పరోక్షంగా. హాయ్ అన్న ఒక్క పిలుపుతో ప్రత్యక్షంగా ఏర్పడే పరిచయాలు కొన్నైతే, హలో అన్న ఒక్క కాల్ తో పరోక్షంగా ఏర్పడే పరిచయాలు మరికొన్ని. పరోక్ష పరిచయాలు మారవచ్చు కొన్నాళ్ళకు ప్రత్యక్షంగా. ప్రత్యక్షపరిచయాలూ మారవచ్చు…

పిచ్చుకల ‘రక్షణ’ మనందరి బాధ్యత

పిచ్చుకల ‘రక్షణ’ మనందరి బాధ్యత

April 2, 2024

*పర్యావరణంలో భాగమైన చిరుప్రాణి పిచ్చుకను రక్షించుకోవటం మనందరి బాధ్యత*‘సేవ్ స్పారో నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్’ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> విజయవాడ కు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పిచ్చుకను చేసుకుందామా మచ్చిక అనే నినాదంతో నిర్వహించిన “సేవ్ స్పారో నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్” చిత్రకళా ప్రదర్శన మరియు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం…

‘NCCF’ వారి కార్టూన్ల పోటీ ఫలితాలు

‘NCCF’ వారి కార్టూన్ల పోటీ ఫలితాలు

April 1, 2024

హాస్యానందం పత్రిక మరియు యన్.సి.సి.యఫ్. వారి కార్టూన్లపోటీ-2024 లో బహుమతి పొందిన విజేతలను ప్రకటించారు. విజేతలందరికి అభినందనలు.క్రోధినామసంవత్సర ఉగాది సందర్భంగా యన్.సి.సి.యఫ్ వారు నిర్వహించిన పోటీకి 72 మంది కార్టూనిస్టుల నుండి 194 కార్టూన్లు అందాయి.వీటిలో బహుమతులకు అర్హమైన కార్టూన్లను న్యాయనిర్ణేతగా వ్యవహరించిన సీనియర్ కార్టూనిస్టు బి.యస్. రాజు గారు మరియు నిర్వాహకులబృందం కలిసి ఎంపికచేయడం జరిగినది.5 కార్టూన్లకు…

పబ్లిసిటీ డిజైనర్ రామారావు కన్నుమూత

పబ్లిసిటీ డిజైనర్ రామారావు కన్నుమూత

April 1, 2024

పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తెలుగు సినిమాలకు ప్రచార చిత్రకారులుగా స్థిరపడిన కేతా సాంబమూర్తి గారికి, మరో శిష్యుడు మజ్జి రామారావుగారు, గంగాధర్లకు జన్మనిచ్చింది పోడూరు గ్రామమే. వీరు ప. గో. జిల్లా పోడూరు గ్రామంలో 1941లో అప్పయ్యమ్మ, లచ్చన్న దంపతులకు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ఐదుగురన్నదమ్ముల్లో మధ్యముడిగా జన్మించారు….

విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

March 30, 2024

*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో భోజనాలు*20 మంది చిత్రకారులతో రెండు రోజులపాటు ‘ఆర్ట్ క్యాంపు’*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> శుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో గత 15 సంవత్సరాలుగా పెట్టుబడి లేని సహజ వ్యవసాయ విధానం ద్వారా గోవులను పెంచుతూ పంటలను పండిస్తూ ఎందరో రైతులకు శిక్షణ సలహాలు ఇస్తున్న విజయరామ్ గారి నేతృత్వంలో విశాఖపట్నం సింహాచలం…

రచనా రహస్యం తెలిసిన రచయిత…!

రచనా రహస్యం తెలిసిన రచయిత…!

March 29, 2024

చాలా మంది కవులు రాసిన కవిత్వంలో కవిత్వముండదు. కాని చక్రధర్ గారి వచనంలో గుబాళిస్తాయి కవిత్వ పరిమళాలు. ముక్కామల చక్రధర్ గారు సీనియర్ జర్నలిస్ట్, కథకులు, కాలమిస్ట్. చాలా కాలంగా ప్రపంచ సాహిత్యాన్ని దీక్షగా చదివి ఔపోసన పట్టారు. ఐనా ఒక అక్షరం రాయాలనే ప్రలోభానికి గురికాలేదు. మూడు దశాబ్దాల తర్వాత ‘కేరాఫ్ కూచిమంచి అగ్రహారం’ కథలు రాసారు….