“అతడ్ని గెలిపిద్దాం” కవితకు “ఎక్స్ రే” అవార్డు

“అతడ్ని గెలిపిద్దాం” కవితకు “ఎక్స్ రే” అవార్డు

October 14, 2022

ఎక్స్ రే 2021 సంవత్సరపు ఎక్స్ రే జాతీయ స్థాయి అవార్డు తిరువూరుకు చెందిన కవి దాకరపు బాబూరావు రచన “దయచేసి అతణ్ణి గెలిపిద్దాం”కి లభించింది. అవార్డు కు గాను విజేతకు పది వేల నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. సాహిత్యప్రియులు, కవులు, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డు నిర్వహణ ఈ సంవత్సరంతో నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి…

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

October 12, 2022

(శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’) శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ఆధ్వర్యంలో ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ‘ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారి నిర్వహణలో విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో 09-10-2022 ఆదివారం సా. 6:00 గంటలకు ఘనంగా జరిగింది. శ్రీశ్రీ…

ఆచార్య ఎస్. గంగప్ప అస్తమయం

ఆచార్య ఎస్. గంగప్ప అస్తమయం

October 7, 2022

ప్రముఖ పరిశోధక రచయిత, ఆచార్య ఎస్. గంగప్ప (86), అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ఉపన్యాసకుడిగా, ఆచార్యుడిగా, నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసి విశేషమైన సేవలు అందించి, ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు, అనేక మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్ల గొండ్రాయనిపల్లిలో వెంకటప్ప – కృష్ణమ్మ దంపతులకు 08 నవంబరు 1936…

చిత్రకారుడు లింగరాజుకి డాక్టరేట్ ప్రదానం

చిత్రకారుడు లింగరాజుకి డాక్టరేట్ ప్రదానం

October 7, 2022

(ప్రమఖ చిత్రకారుడు గోనె లింగరాజుకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ప్రదానం)గోనె లింగరాజు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాద్యాలయఒలో 22వ స్నాతకోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ (విద్యా మంత్రి మరియు భారత నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖమంత్రి), డా. తమిళసాయి సౌందరరాజన్ (తెలంగాణ గౌరవనీయ గవర్నర్) మరియు ప్రొఫెసర్.ఆర్. లింబాద్రి (TSCHE చైర్మన్)…

దామెర్ల దారిలోనే ‘వరదా వెంకటరత్నం ‘

దామెర్ల దారిలోనే ‘వరదా వెంకటరత్నం ‘

October 5, 2022

నేడు చిత్రకళాతపస్వి : వరదా వెంకటరత్నం 127వ జయంతి సందర్భంగా ….పరాయిపాలనలో మనదేశం అభివృద్ధి చెందిందా లేదా అనే విషయం ప్రక్కన పెడితే, మన ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు బ్రిటీష్ అధికారుల్ని మనం నిత్యం స్మరించుకోవాలి. అందులో మొదటివాడు ఆంధ్రను అన్నపూర్ణగా మార్చిన సర్ ఆర్డర్ కాటన్, రెండోవారు సి.బి.బ్రౌన్, ఈయన ప్రజాకవి వేమన వ్రాసిన పద్యాల్ని సేకరించి…

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

October 5, 2022

(నేడు పసుపులేటి ‘కన్నాంబ’ జయంతి) నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ…

‘చిత్రం’ మహాత్ముని చరితం

‘చిత్రం’ మహాత్ముని చరితం

October 3, 2022

(గాంధి జయంతి రోజున విజయవాడలో గాంధిజీ జీవితం-చిత్రకళా ప్రదర్శన) దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపిన మహాత్ముడు గాంధిజీ చిత్రాలతో విజయవాడ కల్చరల్ సెంటర్ ఆర్ట్ గ్యేలరీలో ఒక ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న ఆదివారం ప్రారంభమయ్యింది. మండలి ఫౌండేషన్, కొలుసు ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో…

పి.యస్. ఆచారి కి రాజాజీ పురస్కారం

పి.యస్. ఆచారి కి రాజాజీ పురస్కారం

October 2, 2022

(నేడు చిత్రకారుడు పి.యస్. ఆచారికి ఆచార్య రాజాజీగారి స్మారక పురస్కారం ప్రదానం) ఆచార్య మాదేటి రాజాజీ గారు రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని పునరుజ్జీవింప చేసినటువంటి వ్యక్తి. వరద వెంకటరత్నం గారు దామర్ల రామారావుగారి ఆర్ట్ గాలరిని నిర్మించి రామారావు గారి కళను శాశ్వతమయ్యేటట్లు కృషి చేశారు. వారి శిష్యుడైనటువంటి మాదేటి రాజాజీ గారు చక్కని ఆర్టిస్టుగా…

బ్లాక్ అండ్ వైట్ బొమ్మ-అందాల బతుకమ్మ

బ్లాక్ అండ్ వైట్ బొమ్మ-అందాల బతుకమ్మ

October 1, 2022

ప్రకృతికి భగవంతుడు ప్రసాదించిన రెండు అద్భుత వరాలు పుష్పం, పడతి, పుష్పాలు వన ప్రకృతికి కారణమైతే. జన ప్రకృతికి కారనమౌతారు పడతులు. పుష్పాలు లేనప్పుడు వనాలకు ఆస్కారం లేదు. అలాగే పడతుల్లెనిదే జనాలకు ఆస్కారం లేదు. పుష్పాలు వనప్రక్రుతికి సౌందర్యాన్నిసమకూరిస్తే, పడతులు జన ప్రకృతికి సౌందర్యాన్ని చేకూరుస్తారు. రెండూ సౌందర్య కారకాలు మాత్రమే కాదు ప్రగతి కారకాలు కూడా….

కార్టూనిస్ట్ పులిచెర్లకు ‘ఆర్యపురుష’ పురస్కారం

కార్టూనిస్ట్ పులిచెర్లకు ‘ఆర్యపురుష’ పురస్కారం

October 1, 2022

గుంటూరు చెందిన ప్రముఖ రచయిత, ఆంధ్రోపన్యాసకులు, కార్టూనిస్ట్ డాక్టర్ పులిచెర్ల సాంబశివరావును పండిత గోపదేవ్ వైదిక ధర్మ ప్రచార సమితి ‘ఆర్య పురుష’ బిరుదుతో సత్కరించనుంది. మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ సిద్ధాంతాలను తెలుగు రాష్ట్రాలలో ప్రచారం గావించి, నిండు నూరేళ్లు జీవించిన మహాత్ములు పండిత గోపదేవ్ స్మృత్యర్థం, ఈ రెండు రాష్ట్రాలలో వేదవాఙ్మయాన్ని ప్రచారం గావిస్తున్న…