‘రావణ మరణం తర్వాత’ నాటకం

‘రావణ మరణం తర్వాత’ నాటకం

May 25, 2022

ప్రచారంలో లేని కధకు రచయిత మిస్రో నాటకీకరణ… హైదరాబాద్, రవీంద్రభారతిలో 24-05-22 న టిక్కెట్ పై నాటక ప్రదర్శన అనే ఉద్యమంగా నడుస్తున్న రస రంజని నాటక సంస్థ నిర్వహణలో బహురూప నట సమాఖ్య విశాఖ వారిచే ప్రదర్శితమైన ఈ నాటకం ప్రేక్షకులకు కొత్త కథను అందించారు. సోదరుడు విభీషణుడు శత్రు పక్షం రాముని కూటమిలో చేరి అన్న…

ఘనంగా తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం

ఘనంగా తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం

May 22, 2022

వెయ్యి అక్షరాలు చెప్పాల్సిన విషయాన్నీ ఒక్క కార్టూన్ ద్వారా చెప్పొచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే.వీ. రమణాచారి అన్నారు. శుక్రవారం (20 మే 2022) హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సత్కళాభారతి, హాస్వానందం పత్రిక సంయుక్తంగా 2022 తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవ సభ నిర్వహించారు. హాస్యానందం నిర్వహించిన కార్టూన్…

ప్రతినాయక ‘రాజ’నాల

ప్రతినాయక ‘రాజ’నాల

May 21, 2022

(విలన్ రాజనాల వర్ధంతి సందర్భంగా షణ్ముఖాచారి గారి వ్యాసం) (నీరాజనం: రాజనాల కాళేశ్వరరావును కావలిలో అందరూ ‘కల్లయ్య’ అని పిలిచేవారు. కావలి తంబళ్లగుంట వద్దగల జిల్లా బోర్డు స్కూల్ (నేటి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల)లో రాజనాల మా పెద్ద అన్నయ్యకు సహవిద్యార్థి. కావలి విశ్వోదయ ఓపన్ ఎయిర్ థియేటర్ లో పులిగండ్ల రామకృష్ణయ్య రచించిన‘తుపాను’ నాటక ప్రదర్శనలు…

విశాఖలో కార్టూన్ ప్రదర్శన-శిక్షణా శిబిరం

విశాఖలో కార్టూన్ ప్రదర్శన-శిక్షణా శిబిరం

May 19, 2022

(మూడు రోజులపాటు విశాఖలో పిల్లలకు కార్టూన్ శిక్షణా శిబిరం) బుధవారం(18-5-2022) నాడు విశాఖపట్నంలో బాల వికాస ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 16-5-2022 నుండి గత మూడు రోజులుగా జరుగుతున్న కార్టూన్ శిక్షణ శిబిరం జయప్రదంగా ముగిసినది. విశాఖపట్నం ఏ యస్ రాజా మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణంలో 16-5-2022 నుంచి జరుగుతున్న ఉచిత సమ్మర్ కేంపులో భాగంగా తొలి…

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

May 19, 2022

(హైదరాబాద్, రవీంద్రభారతిలో పి.సుశీల గారికి వెండి కిరీటం పౌర సన్మానం) భారతదేశం గర్వించదగిన మేటి గాయనీ మణులు ముగ్గురే ముగ్గురు అని, వారిలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారికి, దీదీ లతా మంగేష్కర్ గారికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘భారత రత్న’ పురస్కారాలు లభించాయని, సుశీలమ్మకు వస్తే సంపూర్ణత చేకూరుతుంది, జనం హర్షిస్తారని నేను ప్రకటించగానే… కిక్కిరిసిన రవీంద్రభారతి ప్రేక్షకులు ఆమోదం తెలియచేస్తూ…

వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానం

వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానం

May 17, 2022

గుంటూరు బృందావన్ గార్డెన్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళా వేదికగా సాంస్కృతిక బందు సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావాహిని ఆధ్వర్యంలో స్వర్గీయ వై.కే. నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం(15-05-22) సాయంత్రం వైకె నాగేశ్వరరావు స్మారక పురస్కార ప్రధానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ముఖ్య అతిధిగా…

నాగేశ్వరరావు పంతులు అందరికీ ఆదర్శం

నాగేశ్వరరావు పంతులు అందరికీ ఆదర్శం

May 15, 2022

దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం త్యాగం దేశభక్తి నేటితరానికి ఆదర్శమని కృష్ణా యూనివర్సిటి ఉపకులపతి ఆచార్యా కె.బి చంద్రశేఖర్ అన్నారు. పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రముఖులకి విశ్వదాత అవార్డులు అందచేసారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ప్రముఖ విశ్లేషకులు…

తెలుగు వారికి శ్రీధర్ పంచిన ‘పెళ్లికానుక’

తెలుగు వారికి శ్రీధర్ పంచిన ‘పెళ్లికానుక’

May 15, 2022

అతడు తమిళ, హిందీ చిత్రరంగంలో ప్రముఖ దర్శకుడు. వెండితెరమీద ముక్కోణపు ప్రేమకథలకు ప్రాణంపోసిన అద్వితీయ కళాకారుడు. సినిమా కథ యెంత విషాదభరితంగా వున్నా ప్రేక్షకుని మనసు ఆకట్టుకునే విధంగా సినిమా నిర్మించడం ఆ దర్శకునికి వెన్నతో పెట్టిన విద్య. అతడే చిట్టుమూరు విజయరాఘవన్ శ్రీధర్. సింపుల్ గా శ్రీధర్ అంటే సగటు ఫ్రేక్షకుడికి ఇట్టే అర్ధమయ్యే పేరు. పుట్టింది…

నవ్య సాహితీ కళా వీచికలు ఈ “పేరా”డీలు

నవ్య సాహితీ కళా వీచికలు ఈ “పేరా”డీలు

May 10, 2022

“పేరడీ” అన్న మాట వినగానే ఎవ్వరికైనా వెంటనే జన భాహుళ్యంలో బాగా ప్రాచుర్యం పొందిన ఏదైనా పాటకు పూర్తి వ్యతిరేఖ సాహిత్యంగా రాసిన వ్యంగ్యాత్మక రచన గుర్తుకొస్తుంది. దానిలో వినోదం ప్రధానమై ఉంటుంది. కానీ గంటా వరప్రసాద్ గారు రాసినవి అందరూ ఊహించే అలాంటి పేరడీలు కాదు. ఇవి “పేరా”డీలు..పేరడీలు వ్యంగ్యాత్మక రచనలైతే ఈ “పేరా” డీలు జనాత్మక…

శాస్త్రీయ నాట్యంతో మనోవికాసం-కళాకృష్ణ

శాస్త్రీయ నాట్యంతో మనోవికాసం-కళాకృష్ణ

May 9, 2022

ఒక డాన్స్ స్కూల్ వార్షికోత్సవం అంటే ఎలా ఉంటుంది? ఒక్కో ఐటెం లో 30 మందిని నిలబెట్టి ఏదో చేసేశారు అనిపిస్తారు. డ్రెస్ రెంట్ కు తెచ్చేసి వేయిస్తారు. అది సరిపోయిందో లేదో పట్టించుకోరు. మేకప్ అయితే ఏదో అద్ది రుద్దేసి మొత్తానికి మమ అనిపిస్తారు. రవీంద్రభారతి లాంటి పెద్ద వేదికల్లో సైతం ఇదే తంతు గత పాతికేళ్లుగా…