ఆ పాట అజరామరం…ఆ మాట మధురామృతం…

ఆ పాట అజరామరం…ఆ మాట మధురామృతం…

June 4, 2021

(బాల సుబ్రహ్మణ్యం గారి 75 వ జన్మదిన సందర్భంగా….) అలుపెరగని తన అమృత మధుర గానానికి ఇక సెలవంటూ తెలుగు వారి అరాధ్య గాయకుడు, బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం 25 సెప్టెంబరు 2020న కన్నుమూశారు. పాటకు పర్యాయపదమై అభిమానుల హృదయాలలో ‘బాలు’గా ఆప్యాయతానురాగాల్ని అందుకున్న ఆ గాన గంధర్వుడు 4 జూన్ 1946లో హరికథా…

నేను కాదు.. సోనూసూదే రియల్ హీరో

నేను కాదు.. సోనూసూదే రియల్ హీరో

June 2, 2021

మంత్రి ట్వీట్‌పై స్పందించిన నటుడు కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్‌ రియల్‌ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సైతం సూపర్‌ హీరో అంటూ కొనియాడారు. తాము అడగ్గానే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమకూర్చి సాయం చేసిన కేటీఆర్‌ను నిజమైన సూపర్‌ హీరో అంటూ నందకిశోర్‌ అనే వ్యక్తి…

శిల్పి సతీష్ వుడయార్ మృతి

శిల్పి సతీష్ వుడయార్ మృతి

June 2, 2021

కరోనా రెండవ వేవ్ మారణ హోమం సృష్టిస్తుంది. ఎందరో కళాకారులను మనకు దూరం చేస్తుంది. అలాంటి వారిలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను చెక్కడంలో నిష్ణాతుడయిన శిల్పి సతీష్ కుమార్ వుడయార్ ఒకరు. లెక్కకు మించి మన రాష్ట్రంలో మహనీయుని విగ్రహాలు గ్రామగ్రామాన దర్శింప చేసిన గొప్పకళాకారుడు. 1994 నుండి ఒంగోలులో శిల్పాశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల…

తెలుగు రంగస్థల పునరుజ్జీవన యత్నం

తెలుగు రంగస్థల పునరుజ్జీవన యత్నం

June 1, 2021

మంచి పని ఎవరు చేసినా అభినందించాలి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భీకర పరిస్థితుల కారణంగా కళాకారులు దుర్భర దారిద్ర్యంలో కి నెట్టబడ్డారనడంలో ఎవరికీ సందేహం లేదు. ముఖ్యంగా నాటకం, బుర్రకథ, హరికథ వంటి ప్రదర్శన కళలు అసంఘటిత రంగంలో (unorganized sector) ఉండడం వలన ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టడం లేదు. ఆ ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనమే గనుక…

‘కరోనా’ పై కార్టూన్ల పోటీ

‘కరోనా’ పై కార్టూన్ల పోటీ

May 26, 2021

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు రాజీ రాజ్ మీడియా హౌస్ సంయుక్త ఆద్వర్యం లో కరోనా మహమ్మారి పై కార్టూనుల పోటీ, కార్టూనుల ప్రదర్శన మరియు పుస్తక ప్రచురణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాజీ రాజ్ మీడియా హౌస్ ప్రతినిధి కళ్యాణం శ్రీనివాస్ ఒక సంయుక్త…

క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

May 25, 2021

పుట్టింది, పెరిగింది ఒడిశా రాష్ట్రం రాయగడలో డిశంబర్ 25 న 1963లో. చదువు కొంత ఒడిశాలోని.. కొంత ఆంధ్రాలోని వెలగబెట్టాను. నా కార్టూన్ ప్రస్థావనం 1978లో మొదలయ్యింది.రాయగడ (ఒడిశా) నుంచి రచయిత, కవి, విమర్శకులు, రంగస్థల నటులు అయిన జీఆర్ఎన్ టాగూర్ గారు సంపాదకీయంలో వెలువడే ‘గండ్ర గొడ్డలి’ అనే తెలుగు మాసపత్రికను ప్రచురణ జరిగింది. ఆంధ్రా నుంచి…

దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

May 25, 2021

ఈ దేశానికి కొత్త వైరస్ సోకింది,జాగ్రత్తగా ఉండండి !ఇది ప్రశ్నను కాపు కాచి హత్య చేస్తుందిముస్లింలు, మైనార్టీలు, దళితులపైబాహాటంగానే దాడి చేస్తుంది. ఊపిరి పీల్చుకుంటే వదలనివ్వదువదిలితే పీల్చుకోనివ్వదు ఈ వైరస్ !గడ్డ కట్టే చలిలో అక్కడ రైతులకు రక్తపరీక్షలు చేస్తుందిబ్యాంకులో నాలుగు డబ్బులుంటే చాలులాగేసుకుని, నిన్ను రోడ్డున పడేస్తుంది. కాపలాదారు వైరస్ రూపంలో వచ్చిచేతిలో చిల్లిగవ్వ ఉండనివ్వడువైరస్ ‘చాయ్…

గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ సేవలు…

గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ సేవలు…

May 23, 2021

సుదీర్గ నాటకానుభవం వున్న ప్రముఖ పౌరాణిక రంగస్థల మెగాస్టార్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ తన పేరిట ఫౌండేషన్ ప్రారంభించి ఇవాళ్టి నుంచి మరింతగా సేవలు విస్తరించారు! నిరుపేద కళాకారులు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులను గుర్తించి ఆర్ధిక సహకారంతో భరోసా ఇవ్వాలనే లక్ష్యం తో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు ఒక…

లలిత కళాసేవలో ‘మామిడిపూడి కృష్ణమూర్తి’

లలిత కళాసేవలో ‘మామిడిపూడి కృష్ణమూర్తి’

May 23, 2021

భువిపై ఒక వేకువ కారణమౌతుంది మరో వైపు రేయికి. వేకువ సృష్టించిన వెలుగు శాశ్వతం కాదు అలాగే రేయి సృష్టించిన చీకటీ కూడా శాశ్వతం కాదు. అవి రెండూ నిరంతర పరిణామాలే. నిండు పున్నమి నాటి పండు వెన్నెల మనసుకు నిజంగానే హాయిగొల్పుతుంది. కానీ అదీ శాశ్వతం కాదు దానివెంబడే మరలా అమావాస్య సృష్టించిన కటిక చీకటి కూడా…

ప్రముఖ సినీ జర్నలిస్ట్ బి.ఏ. రాజు కన్నుమూత…

ప్రముఖ సినీ జర్నలిస్ట్ బి.ఏ. రాజు కన్నుమూత…

May 22, 2021

ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక అధినేత బి.ఏ. రాజు నిన్న 21- 05- 2021 శుక్రవారం రాత్రి 07:50 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కార్టూనిస్ట్,…