
చేను చెక్కిన శిల్పాలు
చేను చెక్కిన శిల్పాలు అన్న ఈ శీర్షికే మాట్లాడుతుంది రైతుబిడ్డయిన సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి మట్టిపై ఉన్న మనసు గురించీ, చేను పై ఉన్న మమకారం గురించీ.! నానీల సృష్టికర్త డా.ఎన్.గోపి గారి ముందుమాటతో వెలువడిన వీరి నానీల నాలుగవ సంపుటి. వీరు డిప్యూటీ కలెక్టర్ హెూదాలో ఉండి క్షణం తీరికలేకున్నా సమాజ సమస్యల పట్ల స్పందనుంటే కలం…