చేను చెక్కిన శిల్పాలు

చేను చెక్కిన శిల్పాలు

చేను చెక్కిన శిల్పాలు అన్న ఈ శీర్షికే మాట్లాడుతుంది రైతుబిడ్డయిన సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారికి మట్టిపై ఉన్న మనసు గురించీ, చేను పై ఉన్న మమకారం గురించీ.! నానీల సృష్టికర్త డా.ఎన్.గోపి గారి ముందుమాటతో వెలువడిన వీరి నానీల నాలుగవ సంపుటి. వీరు డిప్యూటీ కలెక్టర్ హెూదాలో ఉండి క్షణం తీరికలేకున్నా సమాజ సమస్యల పట్ల స్పందనుంటే కలం…

దివంగత తెలుగు సాహితీకారులకు నిజమైన ‘అశోకనివాళి’

దివంగత తెలుగు సాహితీకారులకు నిజమైన ‘అశోకనివాళి’

ఎక్ష్ రే ‘ నెలనెలా వెన్నెల’ కవిసమ్మేళన వేదికపై అశోక్ కుమార్ ప్రతి నెలా ఒక అమర కవి లేదా రచయిత యొక్క పరిచయాన్ని చేయడం, అలాగే ఆ ఆహ్వాన కరపత్రం వెనుక ఒక పుటగా ప్రచురించడం చూసి వీటితో ఒక పుస్తకం తెస్తే బాగుంటుందని మొదట్లోనే ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది. దానికి ఆయన ఆ ఆలోచన…

వాహినీ ప్రొడక్షన్స్

వాహినీ ప్రొడక్షన్స్

తెలుగు సిని స్వర్ణ యుగానికి సంబంధించిన ఏ సంగతులు అయిన ఈనాటి వారికి ఎంతో అపురూపమైనవే. తెలుగు సినిమా తొలి దశలో సినీ నిర్మాణానికి నిర్దిష్టమైన బాటలు పరిచిన ప్రతిష్ఠాత్మక సినిమా సంస్థ వాహినీ ప్రొడక్షన్స్. శ్రీ మూలా నారాయణస్వామి గారు, శ్రీ బి.ఎన్ రెడ్డి గారు మరికొందరు మిత్రులు కలిసి లాభార్జనే ముఖ్యం కాకుండా డబ్బులతో పాటు…

చదువుల చెలమ

చదువుల చెలమ

అడవి బాపిరాజు, బుచ్చి బాబు, సంజీవదేవ్, ఆత్మకూరు రామకృష్ణ – వీరంతా కవి చిత్రకారులే. వీరి సరసన చేరిన మధుర కథకులు ఎల్.ఆర్. వెంకట రమణ. ఉపాధ్యాయ వృత్తిలో వుండి విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పుతూ, ఓర్పుతో తీరిక సమయాన్ని రచనా వ్యాసంగానికి కేటాయించడం వారి నిబద్దతకు నిదర్శనం. వీరు కళా, సాహిత్య వ్యాసాలు అనేక పత్రికలలో రాసారు. అవన్ని…

సౌందర్య సృజన ఓ కళా విన్యాసం

సౌందర్య సృజన ఓ కళా విన్యాసం

“వందమాటలు చెప్పే అర్ధాన్ని ఒక్క చిత్రం చెప్పగలుగుతుంది. దీన్ని సంశ్లేషణ అంటారు. అదే చిత్రం వంద ప్రశ్నలకు జవాబు ఇవ్వగలదు. ఇది విశ్లేషణ, అంటే సంశ్లేషణ, విశ్లేషణల మధ్యన మనోవైజ్ఞానం పనిచేస్తుంది, ప్రకృతిని అనుసరిస్తూ, కల్పనను జోడించి సంశ్లేషణా నైపుణ్యంతో చేసే సృజన కార్యాన్నే ‘కళ “అంటారు. కళకు ఓ మనోవైజ్ఞానికుని నిర్వచనం ఇది.. వైవిద్యం నిండిన రచయితగా…

కథామినార్ – సమకాలీన ముస్లిం నేపథ్య కథలు

కథామినార్ – సమకాలీన ముస్లిం నేపథ్య కథలు

ముస్లిం కథకులు తమ లోపల సుళ్ళు తిరుగు తున్న అనేక ఆలోచనల్ని పంచుకుంటూ మిగతా సమాజంతో చేస్తున్న వొక సంభాషణ ‘కథామినా 5. ముస్లిం జీవితాల్ని పట్టిపీడిస్తున్న అవిద్యనీ పేదరికాన్నీ అనైక్యతనీ అన్నిటికీ మించి అభద్ర అని సమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇరవై ముగ్గురు రచయితలు వినిపిస్తున్న బాధా తప్త స్వరాలివి. ముస్లింల పట్ల మెజారిటీ సమాజానికి వున్న అపోహలను తొలగించి…

బుర్రకథా పితామహ, పద్మశ్రీ షేక్ నాజర్

బుర్రకథా పితామహ, పద్మశ్రీ షేక్ నాజర్

తెలుగు జాతి ప్రాచీన సంగీత కళారూపం బుర్రకథ. ఈ జానపద ప్రక్రియను జనాకర్షణగా మలిచిన అరుణకిరణం నాజర్, మత ప్రబోధాలకు, ఉదర పోషణకు మాత్రమే పరిమితమైన బుర్రకథను తాడిత పీడిత బాధిత జనం బుర్రకు పదును పెట్టే ఆయుధంగా మలిచిన కళాశక్తి ఆయన. ఒక తుఫాను రేపాడు… ఒక తరాన్ని ఊపాడు…. అభ్యుదయ, విప్లవ భావాలు ప్రవహింపచేశాడు. ఆ…