ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూసిన కవి

ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూసిన కవి

February 16, 2022

అరసవిల్లి కృష్ణ ఆర్బమైన కవి. కవిత్వం పుట్టుగడి తెలిసిన కవి. ఆయన ఈ ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూస్తారు. కవిత్వంతోనే అర్థం చేసుకుంటారు. కవిత్వాన్ని వెంటేసుకొని ఈ సంక్షుభిత సమాజమంతటా తిరుగుతుంటారు. కవిత్వపు కంఠస్వరంతోనే మాట్లాడుతుంటారు. స్వప్నాలను, విలువలను, ఆశయాలను, విప్లవాలను ఆయన కవిత్వీకరించి సొంతం చేసుకుంటారు. సకల దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేకతలను, దాస్టీకాలను, రాజ్యపు దౌర్జన్యాలను, సాంస్కృతిక హింసలను…

మా గణపవరం కథలు

మా గణపవరం కథలు

February 8, 2022

డాక్టర్ రమణ యశస్వి రాసిన కథల సంపుటి ‘మా గణపవరం కథలు’ సంపుటిలో 33 కథలున్నాయి. దుగ్గరాజు శ్రీనివాసరావు ‘చికిత్స కథలు’, గోపరాజు నారాయణరావు ‘సామాజిక సంఘర్షణల చిత్రణే మా గణపవరం కథలు, డా. పి.వి. సుబ్బారావు సహజ సృజనాత్మక విల సితాలు మా గణపవరం కథలు’ శీర్షికలతో ఈ కథల వైశిష్ట్యాన్ని వివరించారు. బలభద్రపాత్రుని ఉదయశంకర్ ‘కథల…

ఘనంగా 32 వ విజయవాడ పుస్తక ప్రదర్శన

ఘనంగా 32 వ విజయవాడ పుస్తక ప్రదర్శన

January 8, 2022

32 వ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ప్రారంభించారు. పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం (01-01-2022) వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతీయ భాషల నుంచి ఎంపిక…

“అమ్మ ఓ దేవతామూర్తి ప్రతిరూపం “

“అమ్మ ఓ దేవతామూర్తి ప్రతిరూపం “

డాక్టర్ రమణ యశస్విగారు పేరు గాంచిన గొప్ప ఆర్థోపెడిక్ డాక్టర్ గా, ప్రముఖ రచయితగా, సేవాతత్పరునిగా అందరికీ సుపరిచితులు. వీరు ఆర్థోపెడిక్ డాక్టర్ గా ఎంతోమంది నిరుపేదలకు వైద్యమందిస్తున్నారు. మరోపక్క తన కవితా సంపుటాలతో సమాజానికి ఆదర్శవంతమైన మెసేజ్ ని అందిస్తున్నారు. ఇంకా ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక సహాయం, వీల్చైర్స్, నిత్యావసర సరుకులు అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగు…

గిన్నిస్ బుక్ రికార్డ్ పరిశీలనలో ‘భారతవర్ష’ నవల

గిన్నిస్ బుక్ రికార్డ్ పరిశీలనలో ‘భారతవర్ష’ నవల

December 20, 2021

ఎనిమిది నెలల్లో 1265 పేజీల రచన:వేయి పేజీలు దాటిన నవలల రచన చేయాలంటే రచయితలు సుమారు పది సంవత్సరాలు తీసుకుంటారు. గాన్ విత్ ద విండ్ 1043 పేజీల నవల రచనకు మిట్చెల్ అనే ఆంగ్ల రచయిత్రి 10 సంవత్సరాలు, క్రొక్టర్ అనే అమెరికన్ రచయిత జురాసిక్ పార్క్ రచనకు అంతే సమయం తీసుకున్నారు. ఫ్రెంచ్ రచయిత విక్టర్…

అన్యాయంపై ఎక్కుపెట్టిన “రెక్కలగుర్రం”

అన్యాయంపై ఎక్కుపెట్టిన “రెక్కలగుర్రం”

December 11, 2021

డాక్టర్ రమణ యశస్వి ఆర్థోపెడిక్ రంగంలో ఎంత గొప్ప వైద్యులో సాహితి రంగంలో కూడా అంతే ప్రతిభతో ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నట్లుగా సాహితీ రంగంలో కూడా మిణుగురులు, భలే మంచి రోజు, తిమ్మిరి బిళ్ళలు, తులసీదళాలు, కరోనా ఆత్మకథ సంపుటాలతో సరికొత్త ప్రయోగాలు చేశారు. అలాగే ఇప్పుడు “రెక్కల గుర్రం” పేరుతో…

“కొంటె బొమ్మల బ్రహ్మలు” ఆవిష్కరణ

“కొంటె బొమ్మల బ్రహ్మలు” ఆవిష్కరణ

December 5, 2021

కళాసాగర్ రూపొందించిన “కొంటె బొమ్మల బ్రహ్మలు” (166 కార్టూనిస్టుల సెల్ఫీల పుస్తకం)నవంబర్ 20 న శనివారం సాయత్రం గం. 5.20 ని.లకు ‘వెబెక్ష్’ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తి గారు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సీనియర్ కార్టూనిస్ట్ జయదేవ్ గారు, రచయిత, దర్శకులు ఎల్.బి. శ్రీరాం, “కొంటె బొమ్మల బ్రహ్మలు” పుస్తక సంపాదకులు కళాసాగర్,…

శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ

శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ

November 29, 2021

మస్తక పోలాల్లో విజ్ఞాన విత్తులు చల్లేది పుస్తకమే. అలాంటి వందకు పై చిలుకు పుస్తకాలను రాజమండ్రి, గోరక్షణపేట లోని డైమండ్ పార్కు లో ఉన్న శ్రీ కోనేరు వెంకటేశ్వరరావు మోమోరియల్ మున్సిపల్ లైబ్రరీ & ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంధాలయాలకి ఈ పుస్తకాలు అందచేసామని మాదేటి రాజాజీ ఆర్టు అకాడమీ వ్యవస్దాపకులు మాదేటి రవిప్రకాష్ తెలిపారు. సుప్రసిద్ద రచయిత…

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

November 20, 2021

విజయవాడలో 54వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో వాడ్రేవు చినవీరభద్రుడు. గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడే కష్టమౌతుందన్నారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ బందరు రోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు సభకు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ తెలుగు అకాడమీ…

కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

November 20, 2021

కార్టూన్ కళ అందరికీ అబ్బదు. ఆ కళ అబ్బాలంటే శరీర కణాల్లో ప్రత్యేక జన్యు పదార్ధం వుండాలి. ఊన్నా , అది పనిచేయటానికి బ్యాటరీ తప్పనిసరి. కొందరికి ఆ బ్యాటరీ ఇంబిల్ట్ గా వుంటుంది. ఆ కొందరే, ప్రొఫెషనల్ కార్టూనిస్టులు. వాళ్ళ బ్యాటరీలు హై వోల్టేజ్ కరెంట్ పుట్టిస్తాయి. మామూలు రీచార్జబుల్ బ్యాటరీ తెగలో “హాబీ ” కార్టూనిస్టులం…