గుమ్మడికి ముఖ్యమంత్రి అభినందనలు

గుమ్మడికి ముఖ్యమంత్రి అభినందనలు

July 8, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈమధ్య స్టయిల్ మార్చారు. జనంతో ఇట్టే కలసి పోతున్నారు. జోకులు కట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనసు విప్పి నవ్వుతున్నారు. కళాకారులను కలసినప్పుడు మరింత ఆప్యాయంగా ఆనందంగా పలకరిస్తున్నారు… ఇదొక గొప్ప పరిణామం. నిన్న మంగళవారం(7-7-2026) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్, కళారత్న శ్రీ…

డా. నాగరాజుకు జీవనసాఫల్య పురస్కారం

డా. నాగరాజుకు జీవనసాఫల్య పురస్కారం

July 5, 2026

విజయవాడ, పి.బి. సిద్ధార్థ కళాశాలలో కేన్సర్ పై స్మారక ఉపన్యాసం నానో టెక్నాలజీ, ఇతర సాంకేతికతల ద్వారా కేన్సర్ చికిత్సావిధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అదే సమయంలో  మలేరియా నివారణకు ఉద్దేశించిన హైడ్రాక్సి క్లోరిన్ (హైడ్రాక్సి క్లోరోక్విన్) కేన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అడ్డుకుంటుందని అమెరికాలోని శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్, కాలిఫోర్నియా యూనివర్సిటీ వైద్యులు డాక్టర్ గంజి…

యాభై ఏళ్ల ‘ఇండియా టుడే’ ప్రస్థానం

యాభై ఏళ్ల ‘ఇండియా టుడే’ ప్రస్థానం

July 4, 2026

కాలపరీక్షకు నిలిచిన అపూర్వ విజయం:పత్రికను నడపడం అనేది ఒక నిత్యాన్నసత్రం నిర్వహణ లాంటిదే. పాఠకులకు ప్రతిరోజూ ఉదయాన్నే రుచికరమైన, ఆరోగ్యకరమైన వార్తలను కడుపారా వడ్డించాలి. పది పేజీల దినపత్రికైనా, నలభై పేజీల వారపత్రికైనా నిరంతర శ్రమ, ఏకాగ్రత తప్పనిసరి. సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే ఒక సాధారణ వార్త కాగితంపై అద్భుత కథనంగా మారుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా,…

మీడియాలో వీడియో జర్నలిస్టు పాత్ర…!!

మీడియాలో వీడియో జర్నలిస్టు పాత్ర…!!

June 21, 2026

ఫోటో/వీడియో జర్నలిస్టులు మీడియాలో అసమాన్య ప్రతిభావంతులు. డిజిటల్ యుగంలో జర్నలిజం వేగంగా మారుతోంది. ఒకప్పుడు వార్తలను చదివే పాఠకులు ఎక్కువగా ఉండేవారు. తరువాత టెలివిజన్ యుగం వచ్చింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో ఉండటంతో ప్రజలు వార్తలను ఎక్కువగా వీడియో రూపంలో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పుతో జర్నలిజంలో వీడియో జర్నలిస్టుల పాత్ర మరింత కీలకంగా మారింది….

రష్యా వేదిక పై మెరిసిన సుదర్శన్ పట్నాయక్

రష్యా వేదిక పై మెరిసిన సుదర్శన్ పట్నాయక్

June 19, 2026

కళకు సరిహద్దులు లేవని, పట్టుదల ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చని ప్రసిద్ధ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరోసారి నిరూపించారు. రంగులు, కుంచెలతో కాన్వాస్‌పై ప్రాణం పోసే కళాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా.. కేవలం ఇసుక రేణువులతో అద్భుత దృశ్యకావ్యాలను సృష్టించే ఈ దిగ్గజం, రష్యా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘గ్రాండ్స్ శాండ్ మాస్టర్ కప్ 2026’ (Grands Sand…

ప్రపంచ పర్యావరణంపై చిత్రకళా ప్రదర్శన

ప్రపంచ పర్యావరణంపై చిత్రకళా ప్రదర్శన

June 9, 2026

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీషా, ముఖ్య అతిథిగావిజయవాడలో ‘జూన్ 5’ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ విజయవాడ, డ్రీమ్ యంగ్ & చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో, కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, విజయవాడలో జూన్ 5 నిర్వహించిన…

మనసు గాయాల్ని మాన్పించే… ‘మనసు పాటలు’!

మనసు గాయాల్ని మాన్పించే… ‘మనసు పాటలు’!

June 8, 2026

రోటరీ క్లబ్ సదస్సులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి సైకలాజికల్ అనాలిసిస్ సంగీతానికి, సాహిత్యానికి మరియు మనిషి అంతరంగ భావోద్వేగాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, మంచి సంగీతం మరియు అర్థవంతమైన పాటలు మనసులోని ఒత్తిడిని పూర్తిగా తగ్గించి అద్భుతమైన ప్రశాంతతను చేకూరుస్తాయని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు, ప్రసిద్ధ రచయిత డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి…

విజయవాడలో చారిత్రాత్మక గ్రంథాలయ సందర్శన యాత్ర

విజయవాడలో చారిత్రాత్మక గ్రంథాలయ సందర్శన యాత్ర

May 27, 2026

గ్రంథాలయాలు కేవలం పుస్తకాలకు నిలయాలు కావు, అవి మన జాతి విజ్ఞాన సంపదను కాపాడే అక్షర దేవాలయాలు. డిజిటల్ యుగంలో పుస్తక పఠనం క్రమంగా తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో, గ్రంథాలయాల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడానికి ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చరిత్రలో మన సాహిత్య సంపదను పదిలంగా కాపాడుతున్న ప్రతిష్టాత్మక గ్రంథాలయాలను…

విలువలకు కట్టుబడిన అక్షర సైనికుడు- వల్లీశ్వర్

విలువలకు కట్టుబడిన అక్షర సైనికుడు- వల్లీశ్వర్

May 27, 2026

సుప్రసిద్ధ సీనియర్ జర్నలిస్ట్ గుండు వల్లీశ్వర్‌కు ‘గోరాశాస్త్రి ఉత్తమ పాత్రికేయ పురస్కారం’ ప్రదానం పాత్రికేయ వృత్తిలో నిబద్ధత, విలువలు, నిర్భయత్వం మృగ్యమవుతున్న నేటి తరుణంలో… ఒకనాటి పత్రికా దిగ్గజం గోరాశాస్త్రి పేరుమీద, నిస్వార్థంగా సేవలందించిన మరో సీనియర్ జర్నలిస్ట్ సత్కారం అందుకోవడం అక్షర లోకానికి ఒక పండుగ. సుప్రసిద్ధ సీనియర్ సంపాదకులు గోవిందుని రామశాస్త్రి (గోరాశాస్త్రి) పేరిట ఏర్పాటు…

మల్లెతీగ పురస్కారం-(2026) కవితలకు ఆహ్వానం

మల్లెతీగ పురస్కారం-(2026) కవితలకు ఆహ్వానం

May 22, 2026

మంచి సాహిత్యాన్ని ‘రికార్డు’ చేయాలన్న సత్సంకల్పంతో 2013లో మల్లెతీగ పురస్కారాన్ని ప్రారంభించాం. అప్పటి నుండి కరోనా వరకు నిరాటంకంగా ఏడేళ్ళపాటు కొనసాగించాం. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఈ పురస్కారాన్ని కొనసాగించలేకపోయాం. మళ్లీ ఈ సంవత్సరం నుండి మల్లెతీగ పురస్కారాన్ని కొనసాగించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ‘మల్లెతీగ పురస్కారం-2026’కు తెలుగు కవులందర్నీ ఆహ్వానిస్తున్నాం. కవితలు సామాజికాంశాల్ని స్పృశించేవిగా వుండాలి….