గుంటూరులో బాపు స్మారక పురస్కారాలు

గుంటూరులో బాపు స్మారక పురస్కారాలు

December 15, 2025

*తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపు గజల్ గాయకుడు మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్*వర ముళ్ళపూడి, గిరిధర్ అరసవల్లి, హరి లకు బాపు స్మారక పురస్కారాల ప్రదానం తన సినిమాల ద్వారా, చిత్రాల ద్వారా, కార్టూన్ల ద్వారా తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపును స్మరించుకోవడం మన బాధ్యతగా భావించాలని సుప్రసిద్ధ గజల్ గాయకుడు మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ అన్నారు….

విజయవాడలో 4 వ ‘చిత్ర సంత’

విజయవాడలో 4 వ ‘చిత్ర సంత’

November 5, 2025

విజయవాడలో జాతీయ స్థాయిలో గతంలో మూడు సార్లు విజయవంతంగా ‘చిత్ర సంత’ చిత్రకళా ప్రదర్శన నిర్వహించిన ప్రపంచ చిత్రకారుల సంఘం (Telugu World Artist’s Art Society) మరో మారు 4 వ ‘చిత్ర సంత’ విజయవాడలో డిశంబర్ నెల 14 వ తేదీన, ఆదివారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ మరియు విజయవాడ…

విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’

విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’

September 26, 2025

నవంబర్ 22 నుంచి విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో రెండు రోజులపాటు జాతీయ సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ కలిమిశ్రీ తెలిపారు. నవంబర్ 22, 23 తేదీలలో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా ఉచితంగా పాల్గొనవచ్చని…