గుంటూరులో బాపు స్మారక పురస్కారాలు
December 15, 2025*తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపు గజల్ గాయకుడు మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్*వర ముళ్ళపూడి, గిరిధర్ అరసవల్లి, హరి లకు బాపు స్మారక పురస్కారాల ప్రదానం తన సినిమాల ద్వారా, చిత్రాల ద్వారా, కార్టూన్ల ద్వారా తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపును స్మరించుకోవడం మన బాధ్యతగా భావించాలని సుప్రసిద్ధ గజల్ గాయకుడు మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ అన్నారు….


