తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

February 23, 2022

ఋణానుబంధ రూపేణా అంటారు పెద్దలు. సూర్యుడు ఉదయించే గోదావరికి తూర్పున వుండే రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరంలో జూన్ నెల 28, 1931 న ఆదిలక్ష్మి కడుపున తొలి మగ సంతానంగా పుట్టాడు ‘బుడుగు’. బుడుగు పుట్టిన రెండేళ్లకు గోదావరికి పశ్చిమాన వున్న నరసాపురంలో ఉదయించాడు బుడుగు కి బొమ్మలేసే బాపు. బుడుగు-బాపులు చెట్టపట్టలేసుకుని డెబ్బై ఏళ్ళకు పైగా నడిచారు……

ఆకాశవాణి సేవలో కొండలరావు

ఆకాశవాణి సేవలో కొండలరావు

February 21, 2022

(ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా…) శ్రవణేంద్రియం ద్వారా మానవాళికి మానసికానందంతో పాటు విజ్ఞానంతో కూడిన సమాచారాన్నిఅందించడంలో ఆకాశవాణి సంస్థ ద్వారా అశరీరవాణిగా పిలువబడే ఉత్తమ ప్రసార సాధనమైన రేడియో పాత్ర అద్వితీయం పరోపకారం కోసమే అన్నట్లుగా, రేడియో, రేడియోలో నిరంతరం ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలతో పాటు వ్యవసాయ, వాణిజ్య, పశు సంబంధిత విద్య, వైద్య సాంస్కృతిక రంగ, దేశభక్తి…

తానా అధ్యక్షులు-అంజయ్య చౌదరి

తానా అధ్యక్షులు-అంజయ్య చౌదరి

February 9, 2022

సంకల్పం గొప్పదైతే అది సానుకూలమవడానికి మానవ ప్రయత్సానికి దైవమూ సహకరిస్తుందని చరిత్ర చెప్పిన విషయం. ఓ మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ఆ మనిషి పెరిగిన వాతావరణం, కుటుంబ మూలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. విద్యావంతులైన తల్లితండ్రుల పరిరక్షణలో, బాబాయి పిన్నిల సంరక్షణలో పెరిగి ఉన్నత విద్యనభ్యసించడమే కాకుండా, అత్యున్నత పదవినలంకరించినా, తాను పుట్టిన మూలాలను మరిచి పోకుండా పుట్టిన…

రాలిపోయిన యువ కళా ‘కిరణం’

రాలిపోయిన యువ కళా ‘కిరణం’

February 8, 2022

ప్రముఖ యువ చిత్రకారుడు, ముఫై ఏడేళ్ళ తాడోజు కిరణ్ ఈ రోజు(8-02-22) రాజమండ్రి లో అశువులుబాశాడు. కిరణ్ గత కొన్నేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కళలకు, కళాకారులకు ప్రసిద్ది చెందిన రాజమండ్రి లో కళాకారుల కుటుంబంలో పుట్టిన తాడోజు కిరణ్ అనతి కాలంలోనే చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో భవిష్యత్ వున్న కిరణ్ ఆకస్మిక మరణం ఆయన కుటుంభానికే కాదు,…

కథా రచయిత ‘శ్రీ విరించి’ కన్నుమూత

కథా రచయిత ‘శ్రీ విరించి’ కన్నుమూత

February 7, 2022

శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి(87) జనవరి 26 (బుధవారం), 2022 చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఉదయం 11 గంటలకు రామానుజాచారి తుది శ్వాస విడిచారు. శ్రీవిరించికి ఒక కుమార్తె ఉన్నారు. రామానుజాచారి 1935లో విజయవాడలో జన్మించారు. రాజనీతి శాస్త్రంలో…

ప్రతినాయకుడి పాత్రకు గౌరవం తెచ్చిన ‘రామారావు’

ప్రతినాయకుడి పాత్రకు గౌరవం తెచ్చిన ‘రామారావు’

February 6, 2022

ఈరోజు… ప్రసిద్ధ పౌరాణిక రంగ నటుడు మద్దాల రామారావు గారి వర్థంతి తెలుగు నాటకరంగంలో, అందునా పౌరాణిక నాటకరంగంలో, సుప్రసిద్ధుడైన నటుడు మద్దాలరామారావు. పౌరాణికనాటకాలలో ప్రతినాయకుడి పాత్రకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టి వాటినే నాయక పాత్రలుగా మలిచి, ప్రేక్షకులచేత బ్రహ్మరథం పట్టించుకొని,ఎనలేని గౌరవప్రతిష్ఠలు పొందిన గొప్ప నటుడు. కళ కోసం ఆస్తులను అమ్ముకున్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లకు…

చింతామణి నాటకం నిషేదాన్ని ఎత్తివేయాలి..!

చింతామణి నాటకం నిషేదాన్ని ఎత్తివేయాలి..!

February 4, 2022

ఏ.పి. టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్ గారిని ఆంద్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి రాగే హరిత గారు కలిసి చింతామణి నాటకాన్ని అభ్యంతరకర మాటలు, సన్నివేశాలు తొలగించి ఆ నాటకాన్ని ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని కళాకారులు, కళాసంఘాల నాయకులు మాకు విజ్ఞప్తులు వచ్చాయి వాటిని పరిగణనలోకి…

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

February 2, 2022

ప్రముఖ ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 31 జనవరి 2021న హైదరాబాద్ నల్లకుంటలోని తన నివాసంలో కన్నుమూశారు. తెలంగాణపల్లె జన జీవనం, పల్లె దర్వాజాలు, బతుకమ్మ పండుగలు, తెలంగాణా మగువలు దిన చర్యలు వంటి తదితర అంశాలను తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన…

తెలుగు భాషోద్యమ సమాఖ్య

తెలుగు భాషోద్యమ సమాఖ్య

January 31, 2022

తెలుగు భాషోద్యమ సమాఖ్య విస్తృత సమావేశానికి ఆహ్వానం ఫిబ్రవరి 20వ తేదీన, ఆదివారం. తెలుగు భాషోద్యమ సమాఖ్యను 2003 ఫిబ్రవరి 21న స్థాపించినప్పటి నుండి తెలుగు భాష రక్షణ కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలోను, ఇతర ప్రాంతాలలోను నిర్వహించుకొన్నాము. మిత్ర సంఘాలను కూడా ప్రోత్సహించాం. పాలన, బోధన రంగాల్లో తెలుగు అమలు కోసం ఉద్యమాలను…

పద్మశ్రీ మొగిలయ్య కు కోటి  నజరానా !

పద్మశ్రీ మొగిలయ్య కు కోటి నజరానా !

January 30, 2022

-తెలంగాణా ప్రభుత్వం తరపున మొగిలయ్య కు గౌరవ వేతనం… 2022 సంవత్సరం భారత ప్రభుత్వం “పద్మశ్రీ” ప్రకటించిన మొగిలయ్య కు అదృష్టం టైం రెండూ కలసి వచ్చేశాయి! “పద్మశ్రీ ” కి డబ్బులు ఇవ్వరటగా! నేనేం చేసుకుంటా! ఎక్కడ పెట్టుకుంటా” అని ఒక ఇంటర్ వ్యూ లో ఆవేదన వ్యక్తం చేసిన మొగిలయ్య కు 24 గంటలు గడవక…