సామాన్యుని వరించిన అసమాన్య ‘పురస్కారం’

సామాన్యుని వరించిన అసమాన్య ‘పురస్కారం’

October 20, 2023

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే YSR జీవన సాఫల్య పురస్కారాలు, YSR సాఫల్య పురస్కారాల్లో సమాజ సేవా విభాగంలో మిత్రుడు శ్యాం మెహన్ పేరు కనిపించింది. ఆ మాటకొస్తే పురస్కార గ్రహీతల్లో దాదాపు అందరూ నాకు దోస్తులే. కానీ, శ్యాం మోహన్ పేరు నాకు డబుల్ ధమాకా సంతోషాన్ని కలిగించింది. ఆయన YSR సాఫల్య పురస్కారం…

అబ్బుర పరిచిన మహిళల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కళాకృతులు

అబ్బుర పరిచిన మహిళల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కళాకృతులు

October 12, 2023

దసరా సాంస్కృతికోత్సవాలలో భాగంగా మంగళవారం(10-10-23) విజయవాడ, దుర్గాపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి విశేష ఆదరణ లభించింది. ఈ ఎగ్జిబిషన్ ను విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ శ్రీమతి అనుమకొండ సరోజినీ…

“వందే వేద భారతం” చిత్రకళా ప్రదర్శన

“వందే వేద భారతం” చిత్రకళా ప్రదర్శన

October 10, 2023

క్రియేటివ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన “వందే వేద భారతం ” చిత్రకళా పోటీలో బహుమతి పొందిన చిత్రాలతో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంస్కార భారతి సౌజన్యంతో వందే వేద భారతం పేరుతో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు.మూడు రోజుల పాటు రామాయణం, మహా భారతం, భాగవతం అంశాలపై చిత్రకళా ప్రదర్శన ఉంటుంది. చిత్రకళా ప్రదర్శనను…

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

September 30, 2023

(చిత్రకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అద్భుతాలు సృష్టించాలి- ఎస్.ఢిల్లీరావ్, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా) ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 7 & 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే మొట్టమొదటి సారిగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ చిత్రకారులు అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారిచే శ్రీప్రభాతాలు డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్…

తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

September 26, 2023

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

September 22, 2023

(పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – పుడమి తల్లి కి కీడు చేస్తే చరిత లేదు…భవిత లేదు… శ్రీమతి ఆమ్రపాలి, సీనియర్ చిత్రకారిణి.) పర్యావరణ పరిరక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ పర్యావరణ వేత్త, శాస్తవేత్త యలవర్తి నాయుడమ్మ 101 వ జయంతోత్సవాల సందర్భంగా శుక్రవారం విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో చిన్నారులు చిత్రించిన చిత్రాలతో…

గురజాడ కావాలి… మన అడుగుజాడ !

గురజాడ కావాలి… మన అడుగుజాడ !

September 21, 2023

(గురజాడ స్ఫూర్తితో నేటి సామాజిక రుగ్మతలు తొలగింపుకు పాటుపడాలి. – ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు)మహాకవి గురజాడ అప్పారావు 161 వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం ఫుడ్ కోర్టు రోడ్డు వద్ద జరిగిన సభలో ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రసంగించారు. గురజాడ అప్పారావు 130 సంవత్సరాల నాడు…

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

September 18, 2023

తిరుపతి నగరంలో కళని, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాయజ్ఞ – జీవన రేఖలు మోనోక్రోమాటిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా విచ్చేసిన రీచ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష నాథ్ రింగుట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

తెలుగు వాడుకే మనకొక ‘వేడుక’

తెలుగు వాడుకే మనకొక ‘వేడుక’

September 6, 2023

తెలుగుభాష సుందరం… తెలుగుకోసం అందరం… అన్న నినాదంతో రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి ఆధ్యర్యంలో “మాతృభాషా మహాసభ” ఎంతో ఘనంగా జరిగింది. సభా ప్రారంభానికి ముందుగా సాయంత్రం 5 గంటలకు విజయవాడ,  లెనిన్ సెంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం దగ్గర నుండి తెలుగుతల్లి రథం…

‘ఎన్టీఆర్’ వంద రూ. నాణానికి మూడో కోణం

‘ఎన్టీఆర్’ వంద రూ. నాణానికి మూడో కోణం

August 31, 2023

(శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపథి ముర్ము చేతులమీదుగా ఎన్టీఆర్ నాణెం విడుదల) ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే, రెండోరోజే మరచిపోతున్నారు. అలాంటిది చనిపోయి పాతికేళ్లు అయినా తెలుగు వారి గుండెల్లో ఉన్నారు. ఆయనే చరిత్ర పురుషుడు విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు. రెండు రోజుల క్రితం ఆయన శత జయంతి…