పుస్తకప్రదర్శనలో నేను – వాడ్రేవు

పుస్తకప్రదర్శనలో నేను – వాడ్రేవు

నిన్నటితో విజయవాడ పుస్తక ప్రదర్శన ముగిసిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళా పాత రోజుల్ని తలపించేలాంటి పుస్తక ప్రదర్శన. 1996 లో మొదటిసారి చూసాను విజయవాడ పుస్తకాల పండగని. ఆ తర్వాత పదేళ్ళ పాటు దాదాపుగా ప్రతి ఏడాదీ వస్తూనే ఉన్నాను. ఏదో ఒక సాహిత్యసభలో ప్రసంగిస్తూనే ఉన్నాను. మధ్యలో కొన్నాళ్ళు జిల్లాల వారీగా కూడా పుస్తక ప్రదర్శనలు…

ఘనంగా 32 వ విజయవాడ పుస్తక ప్రదర్శన

ఘనంగా 32 వ విజయవాడ పుస్తక ప్రదర్శన

January 8, 2022

32 వ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ప్రారంభించారు. పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం (01-01-2022) వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతీయ భాషల నుంచి ఎంపిక…

350 చిత్రకారులతో ‘కళా కుంభ’ ఆర్ట్ క్యాంప్

350 చిత్రకారులతో ‘కళా కుంభ’ ఆర్ట్ క్యాంప్

January 6, 2022

న్యూ ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ మరియు కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) భువనేశ్వర్‌ వారి ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ పేరుతో జాతీయ స్థాయిలో 2021 డిసెంబర్ 10 నుండి 17 వరకు కళా కుంభ వర్క్‌షాప్ ను నిర్వహించింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచిత జీవితాలు మరియు పోరాటాలను…

లూయిస్ బ్రెయిలీ 203 వ జయంతి

లూయిస్ బ్రెయిలీ 203 వ జయంతి

January 4, 2022

జీవితంలో సంభయించే అంధత్వం, అంగవైకల్యం ఎదుగుదలకు అవరోధాలు కాదు అని నిరూపించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. అంధులైన దివ్యాంగులకు లిపిని కనిపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అంధులకు జ్ఞానదృష్టిని ప్రసాదించిన లూయిస్ బ్రెయిలీ ది జనవరి 4, 1809 లో ఫ్రాన్సులో సాధారణ కుటుంబంలో జన్నించారు. పుట్టుకతో ఏ అవయవ లోపం లేదు. తలిదండ్రులు గుర్రాలు జీనులు తయారుచేసి జీవనం…

నేడు సావిత్రి బాయిపూలే జయంతి

నేడు సావిత్రి బాయిపూలే జయంతి

January 3, 2022

భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం. మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు గా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో…

అరుణ్ సాగర్ ను మరచిపోలేం!

అరుణ్ సాగర్ ను మరచిపోలేం!

January 3, 2022

అవును, అంతే, అరుణ్ సాగర్ ను మరిచిపోలేం! అతనొక అందమైన వెంటాడే కవిత్వం! కొత్తదనాన్ని పత్రికా రంగానికి తద్వారా పాఠక లోకానికి పరిచయం చేసేందుకు నిరంతరం తపించిన మేధావి జర్నలిస్ట్! అతను నిరంతరం ఆలోచించే ప్రవాహం! నిత్యం వెంటాడే జ్ఞాపకం. నాకు మొదట విజయవాడ ఆంధ్రజ్యోతి లో 1994 లో పరిచయం. అప్పట్లో కవి దివంగత త్రిపురనేని శ్రీనివాస్…

రవీంద్రభారతిలో ఎ.ఆర్.కృష్ణ స్మారక నాటకోత్సవాలు

రవీంద్రభారతిలో ఎ.ఆర్.కృష్ణ స్మారక నాటకోత్సవాలు

December 25, 2021

నాటకోత్సవాలతో మళ్ళీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి వ్యక్తం చేశారు. నాటకోత్సవాల సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు ఆర్ధిక సాయం అందించడం స్ఫూర్తిదాయకం అని ఆయన అభినందించారు. శుక్రవారం(24-12-21) రవీంద్రభారతి పైడిరాజ్ మూవీ థియేటర్ లో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్, శ్రీసత్యసాయి కళా నికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం…

పామర్తి సుబ్బారావు గ్రంథావిష్కరణ

పామర్తి సుబ్బారావు గ్రంథావిష్కరణ

December 24, 2021

నటదర్శకునిగా, రచయితగా, శ్రీ ప్రభాకర నాట్యమండలి సమాజ వ్యవస్థాపకునిగా 60 ఏండ్ల అవిరామ, అవిశ్రాంత బహుముఖీన కృషి చేసి, చరిత్ర సృష్టించిన ప్రజ్ఞాశాలి పామర్తి సుబ్బారావు.ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటన్నింటినీ అధిగమించి విజేతగా నిలిచిన పామర్తి వారి జీవితయానాన్ని చిత్రించుతూ నేను రచించిన “నాట్యకళాయోగి పామర్తి సుబ్బారావు” గ్రంధావిష్కరణ…

కవి, రచయిత ఎస్.ఆర్. భల్లం ఇకలేరు

కవి, రచయిత ఎస్.ఆర్. భల్లం ఇకలేరు

December 21, 2021

ప్రముఖ కవి, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్.ఆర్. భల్లం బ్రైన్ స్టోక్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ, ఈ రోజు (21-12-21) తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. వారి అంత్యక్రియలు ఈ రోజు మ.4.00 గం తాడేపల్లిగూడెంలో జరిగాయి… భల్లం గారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయనకు ఆరు నెలల బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు న్యూరో చికిత్స పొందుతున్నారు….

బాపు-రమణ-బాలు కళాపీఠం పురస్కారాలు

బాపు-రమణ-బాలు కళాపీఠం పురస్కారాలు

December 16, 2021

గుంటూరు, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో బాపు-రమణ-బాలు కళాపీఠం అధ్యర్యంలో బుధవారం 15వ తేదిన ఉదయం ఘనంగా బొమ్మర్షి బాపు జయంతి వేడుకలు. ఈ కార్యక్రమం చక్కని నాదస్వర వాయిద్యంతో ప్రారంభించారు. ఈ నాదస్వరం ప్రత్యేకత మహిళా కళాకారులుచే ఎలమందరావు కుమార్తెలు పార్వతి, అంజలి సన్నాయి, నాగమణి, నగేష్ డోలు వీరి వాయిద్యం అందరినీ ఆకట్టుకుంది. ఇది…